Home News నాగపూర్ లో జరిగే అర్ ఎస్ ఎస్ శిక్షా వర్గ (తృతీయ వర్ష) సమారోప్ ప్రత్యక్ష...

నాగపూర్ లో జరిగే అర్ ఎస్ ఎస్ శిక్షా వర్గ (తృతీయ వర్ష) సమారోప్ ప్రత్యక్ష ప్రసారం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శిక్షా వర్గ (తృతీయ వర్ష) సమారోప్ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మాజీ  రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటున్నారు.

ఇందులో పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు.

రేపు (7 జూన్) సాయంత్రం నాగపూర్ లో  6:30 జరిగే ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని www.facebook.com/RssOrg ద్వార వీక్షించవచ్చు.

ముగింపు కార్యక్రమంలో స్వయంసేవకులు అభ్యసించిన శారీరక ప్రదర్శనలు కుడా ఉంటాయి.

ప్రతి సంవత్సరం నాగపూర్ లో 25 రోజుల పాటు జరిగిన అర్ ఎస్ ఎస్ శిక్షా వర్గ (తృతీయ వర్ష) జరుగుతుంది . ఈ సారి శిక్షా వర్గ లో  708 స్వయంసేవకులు పాల్గొన్నారు.