Home Ayodhya ఉద్యమాలు చేయడం సంఘం పని కాదు, వ్యక్తినిర్మాణమే మా పని – డా. మోహన్ భాగవత్

ఉద్యమాలు చేయడం సంఘం పని కాదు, వ్యక్తినిర్మాణమే మా పని – డా. మోహన్ భాగవత్

0
SHARE

అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతిస్పందనను సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన చేసిన తరువాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.