Home News సమాచార భారతి ఆధ్వర్యంలో ‘సోషల్ మీడియా సంగమం’.. అందరికీ ఆహ్వానం

సమాచార భారతి ఆధ్వర్యంలో ‘సోషల్ మీడియా సంగమం’.. అందరికీ ఆహ్వానం

0
SHARE

సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సోషల్ మీడియా సంగమం’ కార్యక్రమం ఫిబ్రవరి 9న హైదరాబాద్ షేక్ పేటలోని జి.నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరుగనుంది. ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ‘జాతీయ భద్రతలో సోషల్ మీడియా పాత్ర’ అంశంపై పలువురు వక్తలు ప్రసంగిస్తారు. కార్యక్రమానికి హాజరుకావాలనుకునేవారు ప్రవేశ రుసుముగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు

http://swalp.in/sms


గమనిక: కార్యక్రమానికి విచ్చేసిన వారికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు ఉంటుంది.