DON'T MISS

భాగ్య‌న‌గ‌ర్‌లో ప్రారంభ‌మైన ఆర్.ఎస్.ఎస్ సమన్వయ సమావేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారులతో మూడు రోజుల పాటు జ‌రిగే సమన్వయ సమావేశాలు 2022 జనవరి 5న భాగ్యనగర్ శివారు అన్నోజిగూడ లో ప్రారంభ‌మ‌య్యాయి....

సుసంపన్న భారత్ కోసం అంతా కలసి పనిచేద్దాం: డా. మోహన్ భాగవత్

"మన ప్రియమైన మాతృభూమి, గొప్ప వారసత్వం ఈ దేశంలో ఐక్యతకు ఆధారం. భారత్ లోని హిందువులు, ముస్లిములకు పూర్వీకులు ఒక్కరే. "హిందూ" అనే పదం మన మాతృభూమి, పూర్వీకులు, మన సంస్కృతి మనకిచ్చిన గొప్ప వారసత్వానికి పర్యాయపదం.  ఆ విధంగా మతమేదైనా, భాష ఏదైనా, జాతి ఏదైనప్పటికీ...

ఘనంగా ప్రారంభమైన తెలంగాణ వైభవ సదస్సు

కరీంనగర్ కొండాసత్యలక్ష్మిగార్డెన్‌లో ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ వైభవం పేరుతో  జరిగే మూడు రోజుల (సెప్టెంబర్ 21 - 22 ) రాష్ట్ర స్థాయి సదస్సు నిన్న...

LATEST ARTICLES

EDITOR PICKS