విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రాముడి విగ్రహాంపై నిన్న దాడి జరిగగా నేడు అందుకు సంబంధించిన విగ్రహ శకలం బోడికొండపై ఉన్నకొలనులో లభ్యమైంది. విగ్రహంపై దాడి చేసిన వ్యక్తులు తల భాగాన్ని వేరుచేసి...
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కి చెందిన శ్రీ గంటీల జాన్ అలియాస్ జానయ్య అనే వ్యక్తి క్రైస్తవుడుగా మతం మారిన తరువాత కూడా షెడ్యులు కులస్తుడు గా చలామణి అవుతూ అధికారిక పత్రాలలో...
జమ్ముకాశ్మీర్ కిష్టవార్ లో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత సహ సేవ ప్రముఖ్ శ్రీ చంద్రకాంత్ జీ, ఆయన అంగరక్షకుడు ఒక ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో నేలకొరగడం తీవ్ర సంతాపాన్ని కలిగించింది. ఉగ్రవాదుల ఈ పిరికిపంద...