హైద్రాబాద్లో సంస్థానంతో శాంతి భద్రతల రక్షణకోసం కేంద్ర ప్రభుత్వం 1948 సెప్టెంబర్లో సైన్యాన్ని పంపింది. మూడు రోజుల ప్రతిఘటన తరువాత నిజాం మోకరిల్లాడు. సెప్టెంబర్ 17వ తేదీ హైద్రాబాద్ విముక్తి చెందింది. హైద్రాబాద్...
ప్రముఖ కవి, రచయిత, సామాజిక వేత్త, రాజకీయ వేత్త, జాతీయవాది పద్మశ్రీ టి.వి నారాయణ(97) గారు జనవరి 11, మంగళవారం ఉదయం కేర్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. స్వర్గీయ శ్రీ టి.వి...
ద్రావిడోద్యమ సిద్ధాంతాల ప్రభావంతో జయ ప్రజా జీవితం రూపొందలేదు. పైపెచ్చు ఆమె ఆ ఉద్యమ పరిణామాన్ని నిర్ణయాత్మకంగా మార్చివేశారు. ఇదే ఆమె విశిష్ట రాజకీయ వారసత్వం.
‘జయలలిత తన ప్రజాజీవితంలో తుదివరకు ఒక పోరాటయోధురాలుగా...