విదేశీయులకు ఇచ్చే వీసాలకు చెందిన నిబంధనలను భారత ప్రభుత్వం కఠినతరం చేయనుంది. ఇకపై భారత్ సందర్శించాలనుకునే విదేశీయులు తమ నేర చరిత్రకు చెందిన వివరాలు కూడా వీసా అప్లికేషన్ లో పేర్కొనే విధంగా...
మార్చి 18వ తేదీ భారతీయ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిందవలసిన సుదినం. 1944 సంవత్సరంలో ఇదే రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ - INA బర్మా-భారత్ సరిహద్దులను...
భర్త ప్రాణం కోసం యముడిని సావిత్రి వెంటాడితే, గ్రామ కామందుకు భయపడి పారిపోయిన భర్తలను తిరిగి రప్పించుకోవడానికి ఈ మహిళలు పెద్ద పోరాటమే చేశారు. అప్పులపాలై, ఛిన్నాభిన్నమైన తమ కుటుంబాలను తిరిగి ఓ...