కేరళలోని ప్రపంచ ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ విషయంలో సుదీర్ఘంగా సాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబానిదేనని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. ఆలయ నిర్వహణ వివాదంలో జస్టిస్...
"వేగంగా మార్పు చెందుతున్న ప్రస్తుత మీడియా రంగం లో సామజిక విలువలు, విశ్వాసం, నిబద్దత తో ఉన్న పాత్రికేయులకు సమాచార వ్యవస్థలకు, సంస్థలకు, భవిషత్తులో ప్రాధాన్యం ఉంటుంది. దానితో పాటు దేశ హితం కోరే వార్తలకు ప్రాధాన్యం ఉంటుంది’’...