ఇటీవల మన మేధావులంతా సైంటిస్టులుగా మారిపోయారు. ఈ ‘సూడో సైంటిస్టుల’ కనుసన్నల్లో నడిచే కొన్ని ప్రసార మాధ్యమాలు, పత్రికలు ఐన్స్టీన్కు అసలైన వారసుల మాదిరి మాట్లాడడం విడ్డూరం. 'భారతీయత’ ప్రాముఖ్యతను చెప్పే ఏ...
ఇటీవల ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల పరిశీలనతో చోటుచేసుకున్న అవకతవకలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బృందం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు వినతిపత్రం సమర్పించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల జవాబు...