ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి తమను తాము కాపాడుకునే విషయంపై రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త ఆటో ద్వారా ప్రచారం సాగిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. హైదరాబాద్ మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన రంగుల శంకర్ నేత అనే...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 99 సంవత్సరాల నుండి సామాజిక సంస్థగా క్రియాశీలకంగా పని చేస్తోంది. 2025 విజయదశమి నాటికి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వార్షిక...