భాగ్యనగరితో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఆషాడ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లు సీదాసాదాగా జరుపుకున్న సంబరాలను ఈ ఏడాది అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. ఈ నెల (జూలై) మొదటి ఆదివారం...
ఆవు వల్ల సమకూరే ప్రయోజనాలపై పరిశోధన చేపట్టేందుకు ప్రభుత్వం 19 మంది సభ్యులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలోని ఈ సంఘంలో ఆర్ఎస్ఎస్,...
భర్త ప్రాణం కోసం యముడిని సావిత్రి వెంటాడితే, గ్రామ కామందుకు భయపడి పారిపోయిన భర్తలను తిరిగి రప్పించుకోవడానికి ఈ మహిళలు పెద్ద పోరాటమే చేశారు. అప్పులపాలై, ఛిన్నాభిన్నమైన తమ కుటుంబాలను తిరిగి ఓ...