తెలంగాణ వ్యాప్తంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో వసంత పంచమి పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సరస్వతీ దేవి ప్రతిమలు, ఫోటోలు ఏర్పాటు చేసుకొని పూజలు చేశారు. ఆయా...
తెలుగు జర్నలిజం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుందని, ఇపుడు నేషనల్ మీడియా యుగం నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు అన్నారు. గతంలో జర్నలిజంలో అంతా మేనేజ్మెంట్ యుగమే...