''హల్దేకర్జీ, జయదేవ్జీలు సైద్ధాంతిక కాంతి పుంజాలు. వారి వెలుగు ఎప్పుడూ మనకు దారి చూపుతూనే ఉంటుంది. వారికి మరణం లేదు'' అని సహ సర్కార్యవాహ శ్రీ భాగయ్య అన్నారు. వారి జీవితమంటే భక్తి,...
17వేల దీవుల సమ్మేళనమైన ఇండోనేషియాలో క్రీ.శ. ఒకటవ శతాబ్దం నుండి హిందూ సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. ఆ తరువాత 6వ శతాబ్దంలో బౌద్ధం ఇక్కడకు వచ్చింది. మజపాహిత్, శైలేంద్ర, శ్రీవిజయ, మాతరం మొదలైన...