మార్చి 18వ తేదీ భారతీయ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిందవలసిన సుదినం. 1944 సంవత్సరంలో ఇదే రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ - INA బర్మా-భారత్ సరిహద్దులను...
ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో గ్రామదేవాలయాల పూజారి (అర్చకుల) శిక్షణ తరగతులను స్థానిక యాదాద్రి గార్డెన్లో నిర్వహించారు. ఆదివారం(7-జనవరి, 18) నాడు 30 మండలాల నుంచి 180 మంది గ్రామ పూజారులు హాజరై శిక్షణను...