దహన సంస్కారాలకు కట్టెలకు బదులుగా గోవు పేడను ఉపయోగించే నూతనవిధానాన్ని ఢిల్లీ ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరించారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడంతో పాటు చెట్ల నరికివేతను కూడా అరికట్టవచ్చు అని వారు...
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు గేట్లు అన్ని తెరిచి నీటిని క్రిందికి వదిలివేశారు. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలైన ధర్మపురి, దండెపల్లి, కోటపల్లి, చెన్నూరు మంచిర్యాల...
నవయుగ భారతి ప్రచురించిన "స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య" గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని కేశవ మెమోరియల్ స్కూల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి శ్రీ...