Home News అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూత

అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూత

0
SHARE

‘భారత రత్న’, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ రోజు సాయంత్రం 5 గంటల 5 నిముషాలకు పరమపదించారు. ఈ విషయన్ని డిల్లి లోని ఎయిమ్స్ వారు ఒక పత్రిక ప్రకటన ద్వార తెలియ చేసారు.

దేశవ్యాప్తంగా 7 రోజులపాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు కేంద్రప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆయన పార్దివ దేహానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రకటన

 

Rashtriya Swayamsevak Sangh: