Home News భారత భవిష్యత్తు : ఆర్.ఎస్.ఎస్ దృష్టి

భారత భవిష్యత్తు : ఆర్.ఎస్.ఎస్ దృష్టి

0
SHARE

సెప్టెంబర్ 17 నుండి 19 వరకు న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో `భారత భవిష్యత్తు : ఆర్ ఎస్ ఎస్ దృష్టి’ అనే అంశంపై జరిగే మూడు రోజుల కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్ జీ ఉపన్యసించడమేకాక, కొందరు పురప్రముఖులతో సంవాదం జరుపుతారు.

ప్రపంచంలో ప్రత్యేకమైన, విశిష్టమైన స్థానాన్ని పొందే దిశగా నేడు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. అలాగే అనేక రంగాలకు సంబంధించిన అంశాలపై ఆర్ ఎస్ ఎస్ ఆలోచన, దృష్టిని తెలుసుకోవాలని మేధావులు, యువత అనేకమంది భావిస్తున్నారు. ఈ ఉపన్యాస పరంపరలో సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ జీ జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై ఆర్ ఎస్ ఎస్ దృష్టిని అందరి ముందు ఇంచుతారు.

– అరుణ్ కుమార్, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్