Home News రామమందిర ఉద్యమ మార్గదర్శి ధర్మేంద్ర జీ

రామమందిర ఉద్యమ మార్గదర్శి ధర్మేంద్ర జీ

0
SHARE

శ్రీ పంచఖండ పీఠాధీశ్వరులు ఆచార్య శ్రీ ధర్మేంద్ర జీ స్వర్గస్తులు కావడంతో హిందూ సమాజం ఒక స్ఫూర్తివంతమైన ప్రతినిధిని, హిందూ ధర్మం, సంస్కృతి ఒక నిత్యజాగరుకులైన యోధుడిని కోల్పోయింది. వారి కుటుంబసభ్యులు, అనుచరులు, అభిమానులకు మేము ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నాము. శ్రీ రామజన్మభూమి మందిర ఉద్యమంలో ప్రధాన మార్గదర్శిగా వ్యవహరించిన ఆచార్య జీ హిందుత్వ జాగృతి ఎంతో కృషి చేశారు. అందుకు ప్రజానీకం సదా, సర్వదా గుర్తుపెట్టుకుంటారు. ఆచార్య జీ ఆత్మకు పరమేశ్వరుడు తన పవిత్ర చరణాల వద్ద స్థానం కల్పించాలని ప్రార్ధిస్తున్నాము.

-డా. మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్, ఆర్.ఎస్.ఎస్,
దత్తాత్రేయ హోసబలే, సర్ కార్యవాహ, ఆర్.ఎస్.ఎస్