Home News నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాలు

నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాలు

0
SHARE

నిజాం నిరంకుశ పాల‌న నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది 2022 సెప్టెంబ‌ర్ 17 నాటికి 75 ఏళ్లు అయిన సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల పేరుతో ఏడాది పాటు ప‌లు కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల కార్య‌చ‌ర‌ణ చేప‌ట్టింది. అందులో భాగంగా సెప్టెంబ‌ర్ 17 నాడు నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల స‌మితి ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్లు జెండా ఎగుర‌వేశారు.