Two books - Bleeding India and Rakta Sikta Bharatam launched at Bhagyanagar on 28th Sept 2021 by former Governor Sri Vidyasagar Rao, Sri B.Surendran BMS AB Organising Secretary and Sri Narendra Thakur AB Sah Prachaar pramukh. Author of Bleeding...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్), విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) సంస్థలను తాలిబన్లతో పొల్చినందుకు బాలీవుడ్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్పై ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త వివేక్ చంపనేర్కర్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై స్పందించిన థానే హైకోర్టు నవంబర్ 12న విచారణకు హాజరు కావాలని జావెద్ అక్తర్కు సోమవారం నోటీసు జారీ...
లష్కరే తోయిబాకు చెందిన 19 ఏళ్ల ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు పట్టుకున్నాయి. జమ్ముకశ్మీర్లోని ఉరి దగ్గర నియంత్రణ రేఖ వెంబడి జరిపిన ప్రత్యేక ఆపరేషన్లో మరో ఉగ్రవాదిని హతమార్చారు. పట్టుబడిన ఉగ్రవాది పాకిస్థాన్లోని పంజాబ్కు చెందినవాడు. తన పేరు అలీ బాబర్ పాత్రా అని అతడు చెప్పినట్లు మేజర్ జనరల్ వీరేంద్ర వెల్లడించారు....
ఆరెస్సెస్కు చెందిన సరస్వతీ శిశు మందిర్ స్కూళ్లలో చిన్నారుల మనస్సుల్లో మత విద్వేషాన్ని రాజేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ పాఠశాలల విద్యార్థుల ఫిర్యాదుపై స్పందిస్తూ, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్ డీజీపీ...
--లగిడి అరుణ్ కుమార్ రాజు
క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలివ్వాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ నాయినాల జయసూర్యలతో కూడిన హైకోర్టు బెంచ్,...
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించే దిశగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు దరాంగ్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల్లో భారీగా ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రక్రియను జిల్లా యంత్రాంగం సోమవారం ప్రారంభించింది. దాదాపు 1488 ఎకరాల ప్రభుత్వాన్ని భూమిని ఆక్రమణల నుంచి తొలగించి ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. జిల్లా యంత్రాంగం...
Hindu Swayamsevak Sangh USA (HSS) condemns and expresses concern about the display of anti-Hindu signs in Cumming, GA.
This should raise concerns for all and be seen in the context of recent propaganda related to the “Dismantling Global Hindutva” conference.
Over...
పత్రికా ప్రకటన - తిరుమల తిరుపతి సంరక్షణ సమితి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీ.ఓ.నె.245, 568, 569ల ద్వారా 24 మంది ధర్మ కర్తలను, 52 మంది ప్రత్యేక అహ్వానితులను, 4 ఎక్స్ అఫిషియో సభ్యులను TTD ధర్మ కర్తలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. TTD నియమావళిలో ప్రత్యేక అహ్వానితులనే పదమే లేదన్నది...
A rebellious young Assamese girl, Kanaklata Barua, embraced death at the peak of the Quit India Movement in 1942. She was inspired by the stories of contemporary Assamese freedom fighters such as Kushal Konwar, the then President of the...
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్లో కరోనా టీకాలను ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించినందుకు ఆయన ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని దేశాల్లో 40శాతం టీకాలు వేయాలన్న లక్ష్యానికి చేరుకునేందుకు మద్దతుగా తీసుకున్న...
उदयपुर. प्रबुद्ध जन गोष्ठी में उद्बोधन के पश्चात जिज्ञासा सत्र में सरसंघचालक डॉ. भागवत ने कई प्रश्नों के उत्तर दिए.
मीडिया में संघ की छवि के बारे में प्रश्न पर उन्होंने कहा कि प्रचार हमारा उद्देश्य नहीं रहा, प्रसिद्धि नहीं,...
అమెరికా ప్రపంచంలోనే సూపర్ పవర్ దేశంగా కొనసాగుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అగ్రరాజ్యంగా ఎదిగింది. అభివృద్ధి చెందుతున్న దేశంగా శాంతిని నెలకొల్పాల్సిన అమెరికా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అందుకు కావాల్సిన ఆయుధాలలో 37శాతం అమెరికానే సమకూర్చడం గమనార్హం.
ప్రస్తుతం అప్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులకు కూడా అమెరికానే కారణం. అమెరికా అఫ్ఘానిస్తాన్ ను...
హాట్లైన్ నంబర్ విడుదల చేసిన ఎన్.ఐ.ఏ
సోషల్ మీడియాలో ఐసిస్ (ISIS) ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడం, యువతను ఇస్లాం ఉగ్రవాదంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేయడానికి దేశంలోని సామాన్య ప్రజల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హాట్లైన్ నంబర్ 011-24368800 ను విడుదల చేసింది.
తీవ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం, ఉగ్ర...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. సామాజిక సంస్థ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్టు ప్రకటించింది.
రాష్ట్రంలోని క్రైస్తవ పాస్టర్లకు ఆర్ధిక సహాయం పేరిట వారికి నెలనెలా రూ.5వేలు చొప్పున చెల్లించే...
--రాంనరేష్ కుమార్
1947 ఆగస్టు 15 న పరాయి పాలన అంతమై దేశమంతా స్వతంత్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే తెలంగాణ తో కూడుకున్న హైదరాబాద్ సంస్థానం మాత్రం నైజాము రక్కసి పద ఘట్టనల క్రింద నలిగి విలవిల లాడింది. ఒకవైపు నియంత నిజాం దురంతాలు మరోవైపు రజాకార్ల రాక్షసకేళి తో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉంది....
























