Book launch in Hyderabad
Two books - Bleeding India and Rakta Sikta Bharatam launched at Bhagyanagar on 28th Sept 2021 by former Governor Sri Vidyasagar Rao, Sri B.Surendran ...
ఆర్.ఎస్.ఎస్ పై వ్యాఖ్యలు… జావేద్ అక్తర్కు థానే హైకోర్టు నోటీసు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్), విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) సంస్థలను తాలిబన్లతో పొల్చినందుకు బాలీవుడ్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్పై ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త వివేక్ చంపనేర్కర్ పరువు నష్టం దావా...
పట్టుబడిన పాకిస్థాన్ ఉగ్రవాది.. మరొకరు హతం
లష్కరే తోయిబాకు చెందిన 19 ఏళ్ల ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు పట్టుకున్నాయి. జమ్ముకశ్మీర్లోని ఉరి దగ్గర నియంత్రణ రేఖ వెంబడి జరిపిన ప్రత్యేక ఆపరేషన్లో మరో ఉగ్రవాదిని హతమార్చారు. పట్టుబడిన ఉగ్రవాది...
శిశు మందిర్ స్కూళ్లపై వాఖ్యలకు దిగ్విజయ్ సింగ్ కు నోటీసు
ఆరెస్సెస్కు చెందిన సరస్వతీ శిశు మందిర్ స్కూళ్లలో చిన్నారుల మనస్సుల్లో మత విద్వేషాన్ని రాజేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)...
‘పాస్టర్లకు జీతాలు’ అంశం న్యాయ పరీక్షకు నిలుస్తుందా?
--లగిడి అరుణ్ కుమార్ రాజు
క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలివ్వాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది....
అస్సాం: ముస్లింల ఆక్రమణలోని భూమిని స్వాదీనం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించే దిశగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు దరాంగ్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల్లో భారీగా ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రక్రియను జిల్లా యంత్రాంగం...
HSS USA expresses concern over the rise of Hinduphobia
Hindu Swayamsevak Sangh USA (HSS) condemns and expresses concern about the display of anti-Hindu signs in Cumming, GA.
This should raise concerns for all and...
ప్రత్యేక ఆహ్వానితులగా TTD ధర్మ కర్తల మండలి సభ్యులను పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆంతర్యం ఏంటి ?
పత్రికా ప్రకటన - తిరుమల తిరుపతి సంరక్షణ సమితి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీ.ఓ.నె.245, 568, 569ల ద్వారా 24 మంది ధర్మ కర్తలను, 52 మంది ప్రత్యేక అహ్వానితులను, 4...
Swaraj@75 – Amrit Mahotsav : Birbala Kanaklata Barua
A rebellious young Assamese girl, Kanaklata Barua, embraced death at the peak of the Quit India Movement in 1942. She was inspired by the...
వ్యాక్సిన్ మైత్రి : భారత్కు కృతజ్ఞతలు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్లో కరోనా టీకాలను ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించినందుకు ఆయన ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ట్విట్టర్ ద్వారా...
जिज्ञासा सत्र – संघ कार्य से जुड़कर ही संघ को समझा जा सकता है
उदयपुर. प्रबुद्ध जन गोष्ठी में उद्बोधन के पश्चात जिज्ञासा सत्र में सरसंघचालक डॉ. भागवत ने कई प्रश्नों के उत्तर दिए.
मीडिया में संघ की छवि...
యుద్ధ వ్యాపారం చేస్తున్న అగ్రరాజ్యం
అమెరికా ప్రపంచంలోనే సూపర్ పవర్ దేశంగా కొనసాగుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అగ్రరాజ్యంగా ఎదిగింది. అభివృద్ధి చెందుతున్న దేశంగా శాంతిని నెలకొల్పాల్సిన అమెరికా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అందుకు కావాల్సిన...
సోషల్ మీడియాలో ఐసిస్ ఉగ్రవాద ప్రచారాన్ని అడ్డుకోండి : ఎన్ఐఏ
హాట్లైన్ నంబర్ విడుదల చేసిన ఎన్.ఐ.ఏ
సోషల్ మీడియాలో ఐసిస్ (ISIS) ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడం, యువతను ఇస్లాం ఉగ్రవాదంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేయడానికి దేశంలోని సామాన్య ప్రజల...
ఏపీ: క్రైస్తవ పాస్టర్లకు జీతాలు సవాల్ చేస్తూ పిల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. సామాజిక సంస్థ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఈ మేరకు ఏపీ...
నైజాము రక్కసిని ధైర్యంగా ఎదిరించిన ధీరులకు వందనం
--రాంనరేష్ కుమార్
1947 ఆగస్టు 15 న పరాయి పాలన అంతమై దేశమంతా స్వతంత్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే తెలంగాణ తో కూడుకున్న హైదరాబాద్ సంస్థానం మాత్రం నైజాము రక్కసి పద ఘట్టనల క్రింద...