ఇది సరికొత్త ‘రావణాయణం’..!

లంకలోని అశోకవనంలో ఛింతిస్తూ సీతాదేవి కూర్చుంటే రోజూ ఉదయానే్న రావణుడు తన మందీ మార్బలంతో అక్కడికి వచ్చి- ‘నన్ను పెళ్లిచేసుకో’ అని ఆమెను కోరేవాడు. సీత మాత్రం రావణుని వైపు కనె్నత్తి చూడకుండా గడ్డిపరకను ముందు పెట్టుకొని మాట్లాడేది. దీంతో సీతను లొంగదీసుకోలేకపోయానని రావణుడు ఓ రోజు దీనంగా కూర్చున్నాడు. భార్య మండోదరి రావణుడి వద్దకు వచ్చి తానో ఉపాయం చెప్తానని అన్నది. రావణుడు ఆశగా భార్య వైపు చూశాడు. ‘మీకు టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు తెలుసుకదా! ఈ మహేంద్రజాలంతో ఆమెను...

గ్రామదేవతైన పేరంటాలు వెంగమాంబ

వెంగమాంబ అనే పేరంటాలు ఆలయం నెల్లూరుజిల్లా నర్రవాడలో ఉంది. పేరంటాలు అంటే సహగమనం చేసిన స్త్రీ. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. శ్రీకృష్టదేవరాయలు కాలం నుంచే ఇక్కడి అమ్మవారికి పూజలు జరుగుతున్నట్లు ఆధారాలున్నాయి. ఇక్కడి అమ్మవారిని స్థానికులు ఎంతో భక్తిప్రపత్తులతో కొలుస్తారు. ప్రతి ఏటా జ్యేష్ట మాసంలో పౌర్ణమిరోజుతో మొదలుపెట్టి ఐదురోజుల పాటు వెంగమాంబ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వెంగమాంబ చరిత్ర నర్రవాడ దగ్గరలో ఉన్న వడ్డిపాలేనికి చెందిన వచ్చమ వెంగమనాయుడు, సాయమ్మల కుమార్తె వెంగమాంబ. చిన్నతనం నుంచే దైవచింతనలో మునిగిపోయిన వెంగమాంబను నర్రవాడకు చెందిన...

Bru Refugees to be Repatriated to Mizoram After Two Decades

In a major breakthrough on repatriation of displaced Bru persons from Mizoram since 1997, an agreement has been signed by Government of India, Governments of Mizoram and Tripura and Mizoram Bru Displaced People’s Forum (MBDPF) on July 3, in presence of Union Home Minister Shri Rajnath Singh Chief Minister of Mizoram Shri Lalthanhawla, and Chief Minister of Tripura Shri...

ఎమర్జన్సీ కాలంలో రాజ్యాంగ సవరణ, ‘సోషలిస్టు, సెక్యులర్‌’ పదాలను చేర్చిన ఇందిరా గాంధీ

1948 నవంబర్‌ 15 సోమవారం. భారత రాజ్యాంగ నిర్ణయ సభ న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ హాలులో ఉదయం 10 గంటలకు కొలువుతీరింది. ఉపాధ్యక్షుడు డాక్టర్‌ హెచ్‌.సి.ముఖర్జీ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. స్వతంత్ర భారతావని కోసం తయారవుతున్న నూతన రాజ్యాంగం ముసాయిదాపై క్లాజుల వారీగా చర్చ కొనసాగుతున్నది. ‘ఇప్పుడు సవరణలలోకి వెళదాం. సవరణ నెంబర్‌ 98. ప్రొఫెసర్‌ కె.టి.షాది’ అని అధ్యక్షులు పిలవగానే బిహార్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ కె.టి.షా లేచి- ‘మొట్టమొదటి అధికరణంలోని మొదటి క్లాజులో ‘సెక్యులర్‌, ఫెడరల్‌, సోషలిస్టు’ పదాలను చేర్చి ‘India shall be a secular,...

ప్రజలను మభ్యపెట్టడం లో ‘గోబెల్స్’ను మించిన మావోలు!

ఇటీవల మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ ‘పాలకులు-విప్లవోద్యమం’పై ఓ వ్యాసం రాస్తూ- ‘సైనిక దాడులను ముమ్మరం చేస్తున్నారు.. భారత వాయుసేన, తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ కమాండ్ బలగాలు కలిసి దాడి చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. ‘హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తూ వివిధ రూపాలలో ఆకాశదాడులు చేస్తున్నారు. మానవ రహిత విమానాలను వాడుతూ దాడులకు దిగుతున్నారు.’ అంటూ ప్రజల సానుభూతి పొందేందుకు పొంతన లేని మాటలను ఆయన తన వ్యాసంలో పొందుపరిచారు. తమ పార్టీ ప్రచారం కోసం వివిధ రకాల సమాచారాన్ని...

Christian NGO ‘Missionaries of Charity’ staff arrested for selling babies in Jharkhand

Jharkhand Police on Wednesday arrested a woman working at Missionaries of Charity, charitable trust founded by Nobel laureate Mother Teresa, and detained two nuns for allegedly selling the infants born to unwed mothers who give birth to babies at the institution. Kotwali police station officer in-charge Shyamanand Madal said: “An FIR was lodged under Section 370 of IPC and three...

ఆఫ్గనిస్తాన్ లో హిందూ – సిక్కులను హతమార్చిన సంఘటనపై ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ సురేష్ (భయ్యాజీ)జోషి పత్రికా ప్రకటన

ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ సురేష్ (భయ్యాజీ)జోషి పత్రికా ప్రకటన ఆఫ్గనిస్తాన్ జలాలాబాద్ లో హిందూ -సిక్కుల హత్యలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తోంది. విచారం వ్యక్తం చేస్తోంది. హతులకు సద్గతులు కలగాలని, బాధిత కుటుంబాలకు ఈ అపారమైన బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని భగంతుడిని ప్రార్ధిస్తోంది. ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం నేరస్తులను గుర్తించి కఠినంగా  శిక్షిస్తుందని ఆశిస్తున్నాము. ఇది చాల తీవ్రమైన విషయం కనుక భారత ప్రభుత్వం కూడా కల్పించుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. పిడివాద, తీవ్రవాద సమూహాలను తుడిచిపెట్టడానికి ప్రజాస్వామ్య...

Press Statement by RSS Sarkaryavah Suresh ( Bhaiyyaji) Joshi on killing of Hindus-Sikhs in Afghanistan

Statement by Maa. Sarkaryavah Suresh ( Bhaiyyaji) Joshi Rashtriya Swayamsevak Sangh condoles and strongly condemns the ghastly murder of the Hindus-Sikhs of Jalalabad state of Afghanistan. We pray to the Almighty to give strength to the family members to tide over this unimaginable grief and the deceased attain Sadgati. We hope that the government of Afghanistan will identify & punish the guilty. We...

మహానగరాల్లో మావోయిస్టులు…!

రోజూ కాశ్మీర్ ప్రాంతంలో ఎందరో సైనికులు మరణించినా, కాశ్మీర్‌లో లక్షలాది మంది పండిట్లు పుట్టకొకడు చెట్టుకొకడు పొట్ట చేత బట్టుకొని వెళ్ళినా ఒక్కనాడూ పన్నెత్తి మాట అనని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం రెండు రోజుల క్రితం మావోయిస్టు ్టమేధావిగా ముద్రపడిన జి.ఎన్ సాయి  విడుదల చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది! ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఈ ఆచార్యుడు మావోయిస్టుల మద్దతుదారుడని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆయన వికలాంగుడు కాబట్టి వదలిపెట్టాలని వరవరరావు మొదలుకొని ఐక్యరాజ్యసమితి వరకు ప్రభుత్వాన్ని కోరనివారు లేరు. ఎందుకు...

The Emergency Revisited – Part III: How it Ended?

The last in the three-part series of an article 'The Emergency Revisited' by Union Minister Shri Arun Jaitely As the Emergency prolonged on, there was one major pressure on Mrs. Indira Gandhi. International media and world leaders were aghast at the very suggestion that Pandit Nehru’s daughter had abandoned the path of democracy and turned dictatorial. She was always at...