LATEST ARTICLES
Gyanvapi Permises Survey – Allahabad High Court informed of threat to judge who ordered survey
A Lucknow District and Sessions Judge has written to the Registrar General of the Allahabad High Court requesting security for Additional District Judge Ravi Kumar Diwakar who had ordered a videographic survey of the Gyanvapi premises in 2022. Judge Vivekanand Sharan Tripathi of NIA court referred to the first information report (FIR) filed by the Uttar Pradesh Anti-Terror Squad (UP...
మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి
మెఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ... పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత ధైర్య సాహసాలు చూపిస్తూ.. చివరి వరకూ మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ జూన్ 24, 1564 రోజున బలిదానం అయియంది. అచంచలమైన ఆత్మ సంకల్పంతో మొఘల్ పాలకుడు అక్బర్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడి.. చరిత్రలో నిలిచిపోయింది. ఉత్తరప్రదేశ్లోని మహోబా సమీపంలో 1524 లో అత్యంత ప్రసిద్ధమైన చండేలా రాజవంశంలో...
అక్కల్ కోట్ స్వామి వారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అక్కల్కోటలోని స్వామి సమర్థ దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. అక్కల్ కోట్ స్వామి వారి పాదాలకు నమస్కరించి, స్వామిని దర్శించుకున్నారు. అక్కల్కోట్ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా పొంగిపోయానని ఆయన తెలిపారు. గురు దత్తాత్రేయ అవతారమైన సద్గురు సమర్థ స్పర్శ కారణంగా అక్కల్కోట్ భూమితో సహా భారత దేశం మొత్తం అనేక ప్రాంతాలు అత్యంత పవిత్ర ప్రాంతాలుగా మారిపోయాయని అన్నారు. దీంతో అక్కల్కోట్ స్వామి మహిమలు, వ్యాప్తి దేశవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. స్వామి మహారాజ్...
ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం
ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు - వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత పేరిట విధించిన ఈ ఎమర్జెన్సీ కారణంగా.. ప్రజాస్వామ్య...
నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
-ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, వారు ఎట్లా ఆడిస్తే, అట్లా ఆడాయి. ప్రపంచంలోనే...
కూలిన గోడ అయోధ్య కొత్త రైల్వే స్టేషన్ది కాదు… PIB ఫ్యాక్ట్ చెక్
కొత్తగా ప్రారంభించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ వెలుపల సరిహద్దు గోడ వర్షం కారణంగా కూలిపోయిందంటూ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు చేసిన గగ్గోలు పూర్తిగా తప్పని తేలిపోయింది. కూలిపోయిన గోడ పాత స్టేషన్లో భాగమని, కొత్త స్టేషన్లోది కాదని తేలిపోయింది. కొత్తగా ప్రారంభించిన రైల్వే స్టేషన్ గోడ వర్షాలకు కూలిపోయిందంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ బృందం అక్కడి వెళ్లి తనిఖీ నిర్వహించింది. https://twitter.com/PIBFactCheck/status/1804815738643067131 ఈ తనిఖీల్లో ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలు శుద్ధ తప్పని, కూలిన...
Rani Durgavati Death Anniversary: Symbol of courage and sacrifice
In a poignant display of courage and defiance against the Mughal Empire’s expansion, Queen Durgavati of Garha-Katanga embraced martyrdom on June 24, 1564. Her steadfast resistance against the forces of Akbar, the Mughal ruler, has etched her name in history as a symbol of India’s unwavering spirit and determination. Born into the esteemed Chandela dynasty in 1524, near present-day Mahoba...
ముస్లిం మెజారిటీ దేశమైన తజకిస్తాన్లో హిజాబ్ నిషేధం
ముస్లిం మెజారిటీ దేశమైన తజకిస్తాన్ హిజాబ్ ఫై నిషేధం విధించింది. ఇదో వింత ఆచారమంటూ అక్కడి పార్లమెంట్ పేర్కొంటూ.. నిషేధం విధించింది. స్థానిక సంప్రదాయాలకు పెద్దపీట వేయడానికి ఈ మత ఛాందస నిర్ణయాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈద్ పండుగ సందర్భంగా పెద్దవారు పిల్లలకి ఇచ్చే ‘ఈదీ’ సంప్రదాయాన్ని కూడా నిషేధించింది. అంటే.. ఈద్ సందర్భంగా పెద్దవారు చిన్న పిల్లలకి డబ్బులు, కానుకలు రూపేణా ఇచ్చే సంస్కృతి అని అర్థం. వీటిని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా అక్కడి ప్రభుత్వం...
భారత మాతను, జాతీయ జెండాను అవమానించిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు
వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ భారత మాతను, జాతీయ జెండాను తీవ్రంగా అవమానించింది. కాసర్గఢ్ సెంట్రల్ యూనివర్శిటీ ఎస్ఎఫ్ఐ యూనిట్ ‘‘కంగమ’’ పేరుతో ఓ ఆర్ట్స్ ఫెస్టివల్ను నిర్వహించింది. ఈ ఫెస్టివల్లోనే ఎస్ఎఫ్ఐ విద్యార్థులు భారత మాతను, జాతీయ జెండాను అవమానించే విధంగా చిత్రీకరించారు. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో పోస్టర్లను తొలగించారు.ఓ మహిళ నగ్నంగా నిలబడి, కన్నీళ్లు కారుస్తూ జాతీయ జెండాను ధరించినట్లు చిత్రీకరించారు. ఓ రోజు రోజంతా ఈ పోస్టర్ క్యాంపస్లోనే వుంది. దీనిని చూసి...
Kerala – SFI insulted Bharat Mata and National Flag
Kasaragod Central University SFI Unit insulted Bharat Mata and National Flag. Even the national flag was depicted in an insulting manner in the posters of the arts festival called Kangama. The posters were removed in the evening as the protest intensified. A woman was depicted standing naked and wearing the national flag in tears. The poster was put up in...