దేశభక్తికి మాతృభావన ముఖ్యం

మానవ జీవితంలో ఎన్ని రకాల పరిస్థితులుంటాయో అన్ని రకాల భావాలుంటాయి. వాటిలో ఒకటి మాతృ భావన. ఈ మాతృ భావమే జాతీయ వాదానికి మూలం. ‘నమస్తే సదావత్సలే మాతృభూమే’ అంటూ ప్రతినిత్యం శాఖలో చేసే ప్రార్థన ప్రతి స్వయంసేవకునిలో మాతృభావాన్ని తట్టి లేపుతుంది. మాతృభూమి పట్ల శ్రద్ధను కలిగిస్తుంది. సంఘ సిద్ధాంతానికి ఆకర్షితులైన వారిలో మాతృభావన అధికంగా ఉంటుంది. మాతృభావనకు చెందిన గుణాలలో మాతృప్రేమ, జాలి, స్త్రీ సహజమైన తెలివి, ఉన్నత ఆధ్యాత్మిక భావాలు ప్రధానమైనవి. తల్లిలా ఆదుకొని, ఆశ్రయమిచ్చి, జీవితానికి ఆధారమవుతున్న వాటన్నింటిని...

Decline in human values not good for society – Dr. Mohan Bhagwat Ji

The education system today has become more of business, and thus the humanity factor is on decline in the society said RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji. He was addressing the Ardhamandalotsava – 24 year completion of the Maitheyee Gurkula at Moorkaje, Vitla, in  Bantwal taluk Karnataka on 27 March.   It is known that universities do not teach smuggling however...

‘గో జప’ మహాయజ్ఞం

గోవులు, ప్రజలు, దేశం, ప్రపంచ శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర ‘గో సేవా విభాగం’ ఆధ్వర్యంలో 31 మార్చి, 2018 హనుమజ్జయంతి నుండి 15 ఏప్రిల్‌, 2018 ఆదివారం వరకు ‘గో జప’ మహాయజ్ఞం భారతీయ సంస్కృతి అంటేనే ‘గో సంస్కృతి’. మూపురం, గంగడోలు కలిగి ఉన్న మన దేశవాళీ ఆవు శరీరం ఎంతో పవిత్రమైనది. జీవకోటి మనుగడకు, పాడిపంటలకు, పర్యావరణ సంరక్షణకు, ఇంధన శక్తి ఉత్పాదనకు ఆధారం గోవు. గోవు ఉన్న ఇల్లు, దేవాలయం, పాఠశాల, కార్యాలయం, కర్మాగారం, వ్యవసాయ క్షేత్రం, గ్రామం, నగరం, దేశంలోని ఏ...

ఆర్ ఎస్ ఎస్ పై బురద జల్లే ప్రయత్నాలను ప్రజలే తిప్పికొట్టుతున్నారు – శ్రీ దత్తాత్రేయ హోసబళే

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు డాక్టర్జీ జయంతి (ఉగాది) సందర్భంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేను జాగృతి ప్రతినిధి రాకా సుధాకరరావు కలిసి ముఖాముఖి నిర్వహించారు. ఆ ముఖాముఖిలో సంఘం, హిందూ సంఘటన కార్యం, హిందూ సంస్కృతి, మహిళలు, ముస్లింలు, సామాజిక సమరసత, రిజర్వేషన్లు, రాబోయే సంఘం కార్యక్రమాలు వంటి అంశాలపై సంఘ ఆలోచనలను దత్తాత్రేయ హోసబళే స్పష్టం చేశారు. ముఖాముఖి పూర్తి వివరాలు జాగృతి పాఠకుల కోసం.. ప్రశ్న : 93 సంవత్సరాల సంఘ ప్రస్థానం నేపథ్యంలో, 1925 నుంచి నేటి...

హిందూ సమాజ సంఘటన నిలువరించడానికే మత వ్యవహారాల్లో ఆంక్షలు, అవరోధాలు

అత్యధిక సంఖ్యాకులకు చెందిన ధార్మిక సంస్థలపై ప్రభుత్వ పెత్తనం ప్రపంచంలో ఒక్క భారత్‌లోనే ఉంది. అల్పసంఖ్యాక వర్గాలవారు మ రే దేశంలోనూ అత్యధిక సంఖ్యాకుల ఆరాధనా పద్ధతులను, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడరు. అల్పసంఖ్యాకులు న్యాయస్థానాలను ధిక్కరిస్తూ, తమ పౌరస్మృతి జోలికి వస్తే ఊరుకోమని ఏ దేశంలోనూ బెదిరించరు. రాజకీయ నేతలు అల్పసంఖ్యాకులను ప్రలోభపెట్టేందుకు భారత్‌లో తప్ప మరెక్కడా బరితెగించి వ్యవహరించరు. అమెరికాలో, ఐరోపాలో రాజ్యానికి, మతానికి మధ్య అడ్డగోడలు కట్టారు. అయినా అక్కడి ప్రభుత్వాలు క్రైస్తవ ధార్మిక సంస్థలను పోషిస్తున్నాయి, నిధులు సమకూర్చుతున్నాయి. అమెరికాలో...

Bengal on the boil due to Mamata Banerjee’s communal political leadership

Mamata Banerjee must take the lion's share of the blame for Ram Navami violence Those who play with fire are likely to be consumed by it. While the aphorism is applicable to all political parties operating in the once-glorious State of West Bengal, the ruling Trinamul Congress, in power since 2011 under Chief Minister Mamata Banerjee, must introspect the most...

Being Hindu: Values drive the price

It is the Hindu Economics that is driving the Indian economic systems since the ancient times Prof P Kanagasabapathi It was the German sociologist Max Weber (1856-1920) who first argued that capitalism would prosper only in those countries where the Christian protestant values dominate. His thoughts continued to influence the thought process of many of the scholars for a long time,...

శ్రీరామ నవమి సందర్బంగా భాగ్యనగర్ లో శోభాయాత్ర

శ్రీరామ నవమి సందర్బంగా భాగ్యనగర్ (హైదరాబాద్ ) లో ప్రశాంతంగా సాగుతున్న శోభాయాత్ర. దీంట్లో పాల్గొన్న శ్రీ శ్రీ శ్రీ ఓం కాళీ చరణ్ మహారాజ్, శ్రీ శ్రీ శ్రీ హంపి శంకరాచార్య, దేవేందర్ జి, రాఘవులు జి, రామరాజు గారు, భాగవంత్ రావు గారు తదితరులు పాల్గొన్నారు.    

Telugu becomes compulsory subject for students up to Class X in all Telangana schools

Telugu has become officially the first language for school students in Telangana. On Saturday, the State Legislative Assembly unanimously passed the Telangana (Compulsory Teaching and Learning of Telugu in Schools) Bill 2018. By this students studying upto class X, irrespective of any media need to learn the Telugu language as compulsory. Deputy Chief Minister (Education) Kadiam Srihari explaining about provisions...

శ్రీరామ రామ రామేతి…

కాలపరీక్షకు నిలిచిన కమనీయ కావ్యం వాల్మీకి రామాయణం. ప్రశంసించేవారికి, ప్రశ్నించేవారికి కూడా ప్రాచుర్యాన్ని కలిగించిన ప్రాచేతసుడి రచన లోకానికి లోకోత్తర మర్యాదాపురుషోత్తముణ్ని పరిచయం చేసింది. కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, ప్రభువుగానే కాదు- మామూలు మనిషిగా తోటి జీవుల పట్ల చూపవలసిన మానవీయతను, ఉన్నత సంస్కారాన్ని రాముడి ద్వారా ఉపదేశించింది. మనిషి మనుగడకు వ్యాకరణాన్ని నిర్దేశించింది. ‘జగతినిట్టి గుణోజ్వలుడైన నాయకుడుంట ఘటిల్లునే’ అంటూ మురారిభట్టు వంటి తదనంతర కవులు విస్తుపోయేంత గొప్పగా రామ పాత్రను మహర్షి తీర్చిదిద్దాడు. ఆ భావధారను అందిపుచ్చుకొన్న కంచర్ల గోపన్న...