Home News అబద్ధాలే అంతర్జాతీయ వార్తలుగా మలుస్తున్న కమ్యునిస్టులు

అబద్ధాలే అంతర్జాతీయ వార్తలుగా మలుస్తున్న కమ్యునిస్టులు

0
SHARE
కొన్ని వార్తా పత్రికలు తప్పుడు వార్తలను సృష్టించి, వాటిని విపరీతంగా ప్రచారం చేసి, ఒక అంతర్జాతీయ వార్త గా స్థిర పరుస్తాయి. దాని ఆధారంగా కొన్ని సంస్థలు నివేదకలు రూపొందించి, ఆ తప్పుడు నివేదికల ద్వారా భారత్ ను ఇరుకునపెడుతుంటాయి. ఈ “సర్క్యులర్ అర్గ్యుమెంట్ ఆఫ్ అథారిటీ” (Circular Argument of Authority) పద్ధతి ద్వారా కమ్యూనిస్ట్ లు మన సమాజాన్ని మోసం చేస్తూ తప్పు దోవ పట్టిస్తున్న విధానం పై ఒక విశ్లేషణ.