Home News స్వర్గస్తులైన తమిళనాడు హిందూ మున్నని సంస్థాపకులు శ్రీ రామ గోపాలన్ జీ: ఆర్.ఎస్.ఎస్ శ్రద్ధాంజలి ప్రకటన 

స్వర్గస్తులైన తమిళనాడు హిందూ మున్నని సంస్థాపకులు శ్రీ రామ గోపాలన్ జీ: ఆర్.ఎస్.ఎస్ శ్రద్ధాంజలి ప్రకటన 

0
SHARE

శ్రద్ధాంజలి

తమిళనాడు హిందూ మున్నని సంస్థాపకులు శ్రీ రామ గోపాలన్ జీ స్వర్గస్తులు కావడం చాలా బాధాకరమైన వార్త. ఆయన మరణంతో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. ఆయన మార్గదర్శనంలో పనిచేసినవారికీ, వారు తెలిసినవారికీ హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము. హిందూ సమాజాన్ని జాగృతపరచడం కోసం, ముందుకు నడపడం కోసం జీవితాన్ని సమర్పించిన శ్రీ రామగోపాలన్ జీకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. దేశ కార్యంలో ఆయన నిర్వహించిన పాత్ర, భాగస్వామ్యాలను ఎన్నటికీ మరచిపోలేము. భగవంతుడు ఆ పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాము.

ఓం శాంతి


శ్రీ మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్, ఆర్ ఎస్ ఎస్
శ్రీ భయ్యాజీ జోషి , సర్ కార్యవహ , ఆర్ ఎస్ ఎస్