Home News ఎ.బి.వి.పి జాతీయ అధ్య‌క్షుడిగా ప్రొ. చాగ‌న్‌‌బాయ్ ప‌టేల్‌

ఎ.బి.వి.పి జాతీయ అధ్య‌క్షుడిగా ప్రొ. చాగ‌న్‌‌బాయ్ ప‌టేల్‌

0
SHARE
అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ జాతీయ అధ్య‌క్షుడిగా గుజ‌రాత్‌లోని మెహ‌సానా కు చెందిన ప్రొఫెస‌ర్ డా.చాగ‌న్‌‌బాయ్ ప‌టేల్  ఎన్నిక‌య్యారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ కి చెందిన నిధి త్రిపాఠి మ‌రోసారి ఎన్నికయ్యారు.  వీరు 2020-21 సంవత్సరానికి బాధ్య‌త వ‌హించ‌నున్నారు. నాగ్‌పూర్‌లో జరగబోయే 66వ ఎబివిపి జాతీయ స‌ద‌స్సులో వారిద్దరూ బాధ్యతలు స్వీక‌రించ‌నున్నారు.