గీతాజయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన గీతాపారాయణ కార్యక్రమం సుసంపన్నమయింది. భాగ్యనగరంలోని లాల్ బహదూర్ స్టేడియం లక్ష యువగళ గీతార్చనతో మారుమ్రోగింది. తెలంగాణ లోని వివిధ జిల్లాల నుండి వచ్చిన యువతీయువకులు కూడా ఇందులో పాల్గొన్నారు. పూజ్య సాధుసంతులు, స్వామీజీలు, విశ్వహిందూ పరిషత్ అఖిల భారత అధికారులు అశేష ప్రజానీకం దీనికి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో...
సంఘటిత భారత్ సమర్ధ భారత్. సంఘటిత భారత్ స్వాభిమాన భారత్. సంఘటిత భారత్ సమగ్ర భారత్. అటువంటి సంఘటిత భారత్ ను రూపొందించడంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలి. ఇదే ఈ హిందూ శక్తి సంగమం సందేశం. ప్రపంచానికి భారత్ ఆశాకిరణం అయితే, భారత్ కు హిందూ సమాజం ఆధారం. ఆ హిందూ సమాజ సంఘటన...
The Bhagvad Gita is one of the most widely respected Hindu scriptures in existence and has been a source of inspiration for many people. Written in Sanskrit, its 700 verses are often quoted by many great personalities who believe...
"సంఘటిత భారత్ సమర్ధ భారత్. సంఘటిత భారత్ స్వాభిమాన భారత్. సంఘటిత భారత్ సమగ్ర భారత్. అటువంటి సంఘటిత భారత్ ను రూపొందించడంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలి. ఇదే ఈ హిందూ శక్తి సంగమం సందేశం’’ అని ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. ప్రపంచానికి భారత్...
దర్శకుడు అలీ అక్బర్‌ ఇస్లాంను వీడారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. మిలిటరీలో ఉన్నతస్థాయి వ్యక్తి చనిపోతే ఎమోజీలు పెట్టుకునే సంస్కృతితో ఇకపై నిలబడలేనని, తాను పుట్టిన ఇస్లాం అనే వస్త్రాన్ని వదులుకుంటున్నానన్నారు. ఇక నుంచి అతడు, అతని కుటుంబం భారతీయులే. దీని కోసం అతను తన తలకు విలువ ఇవ్వవచ్చు. ఎలాంటి...
పాకిస్థాన్ , బంగ్లాదేశ్ లో నివసిస్తున్న హిందువులకు మానవహక్కులు ఏవి?  కాశ్మీరీ పండిట్ ల కు మానవ హక్కులు ఉండవా ?? ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1948 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి చేసిన ఒక తీర్మానంతో మానవ హక్కుల దినోత్సవానికి ప్రాముఖ్యత వచ్చింది. కానీ ఈ మానవహక్కుల...
No Kashmiri Pandit or Hindu displaced, MHA in Rajya Sabha New Delhi. The Ministry of Home Affairs (MHA) has told the Rajya Sabha that 366 terrorists were killed, and 96 civilians and 81 security personnel lost their lives in...
'పద్మశ్రీ' పురస్కార గ్రహీత, భారతీయ తాత్విక చింతనా సాహితీ మూర్తి, దివంగత శ్రీ సీతారామశాస్త్రి గారి కుటుంబ సభ్యులను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ అఖిల భారత కార్యకారిణి సదస్యులు, శ్రీ భాగయ్య గారు కలిసి (డిసెంబర్ 7) పరామర్శించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అమ్మగారిని, వారి ధర్మపత్ని శ్రీమతి పద్మావతి గారిని, కుమారులు యోగేశ్వర...
త‌మిళ‌నాడులోని కూనూర్‌లో భార‌త వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాఫ్ట‌ర్ కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌లో త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావ‌త్‌, ఆయ‌న భార్య మ‌ధూలిక రావ‌త్ మ‌రో 11 మంది మ‌ర‌ణించారు. ఈ విష‌యాన్ని భార‌త వాయుసేన అధికారికంగా ప్ర‌క‌టించింది. వెల్లింగ్ట‌న్ (నీల‌గిరి హిల్స్‌)లోని డిఫెన్స్ స‌ర్వీస్ స్టాఫ్ కాలేజ్‌లో స్టాఫ్ కోర్స్ ఫ్యాక‌ల్టీ, స్టూడెంట్ ఆఫీస‌ర్ల‌ను...
-డా. బి. సారంగపాణి కొన్ని శతాబ్దాల అణచివేత, అదృశ్యం తర్వాత కూడా ప్రకృతి ఆరాధన, స్త్రీ దేవతామూర్తుల ఆరాధన, బహు దేవతారాధన తిరిగి పుంజుకోవటంతో క్యాథలిక్‌ చర్చ్‌ భయపడుతున్నది. ఏకైక దైవమంటూ చెప్పే మతాలు 2000 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని శాసించాయి. ‘విశ్వాసులు’, ‘అవిశ్వాసులు’గా విడగొట్టాయి. జీహాద్‌, క్రూసేడ్‌ (పవిత్ర యుద్ధాలు) పేరుతో ఎంతో రక్తపాతాన్ని...
"స్వధర్మం ఆధారంగా స్వతంత్రం ఏర్పరచుకునే సమయం ఆసన్నమయింది. ఈ అపూర్వమైన కార్యంలో ప్రతిఒక్కరు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అప్పుడు భవ్యమైన భారతం నిర్మాణమవుతుంది. ప్రపంచంలోని అన్ని రంగాల్లో భారత్ తృతీయ ప్రత్యామ్నాయాన్ని చూపించగలదని నిరూపితమవుతోంది’’ అని ఆర్.ఎస్.ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ శ్రీ నడింపల్లి ఆయుష్ అన్నారు. స్వాతంత్ర్యం సాధించిన తరువాత...
ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి అధికారికంగా సనాతన ధర్మంగా భావించే  హిందూ మతంలోకి మారారు. వసీం రిజ్వీని సోమవారం దాస్నా ఆలయానికి చెందిన మహంత్ నరసింహ ఆనంద సరావతి అధికారికంగా హిందూ మతంలోకి మార్చారు. ఆచారంలో భాగంగా దాస్నా దేవి ఆలయంలో ప్రతిష్టించిన శివలింగానికి ఆయన...
Chennai. In 1925, Mahatma Gandhi and Kasturba participated in a meeting exclusively arranged for mahilas in the Vasanta Mandapam of Parthasarathy Temple in Triplicane, Chennai. In the course of the meeting, Kasturba appealed the gathering to generously donate for...