సీమ సింహాసనాన్ని కదిలించిన సిరా చుక్కలు..
-గోపరాజు
మాతృభూమిని విదేశీ పాలన నుంచి తప్పించడానికి స్వాతంత్రోద్యమం అనివార్యమన్న చైతన్యాన్నీ, ఏకాత్మతనూ భారతీయులందరిలో తీసుకువచ్చినవి వార్తాపత్రికలు. అక్షరం ద్వారా కలం యోధులు సాగించిన ఈ ఉద్యమాన్ని ప్రధానంగా భారతీయ భాషల పత్రికలు, భారతీయులు...
ఒలంపిక్స్లో సత్తా చాటిన భారత హాకీ జట్టు… 41ఏళ్ల సుదీర్ఘ విరామ తర్వాత...
టోక్యో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వక్రీడల్లో పతకం అందుకుంది. జర్మనీపై 5- 4తో విజయాన్ని సాధించింది. ఆరంభంలో...
ఆగస్టు-5: అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమిపూజకు నేటితో ఏడాది
భారతదేశంలోని హిందువులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరిగి నేటితో (ఆగస్టు -5) ఏడాది పూర్తయింది. ప్రధాని నరేంద్రమోడీ, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ పరమపూజ్యనీయ మోహన్...
Uttarakhand: Another Love Jihad case in Haridwar Danish married a Hindu...
A new love jihad case has come to light in Haridwar, Uttarakhand, where Akash, alias Danish, trapped a Hindu girl in a love trap...
రథం ఆగింది… రక్తం చిందింది
– గోపరాజు
జలియన్వాలా బాగ్ దురంతానికి ఒడిగట్టిన బ్రిటిష్ పాలకులనూ అహింసాయుత ఉద్యమంతోనే ఎదుర్కొనాలని గాంధీజీ ఆశించారు. జాతీయోద్య మానికి అహింసా సిద్ధాంతాన్ని చోదకశక్తిని చేశారు. ప్రజలు ఆచరించారు. ఆ సిద్ధాంతం కోసం శతాబ్దాలుగా...
కేరళ: ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తపై సి.పి.ఎం నాయకుల దాడి
కేరళ రాష్ట్రంలో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలపై, హిందూ సంఘాల నాయకులపై దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రకియ నెమ్మదిగా సాగుతోందని ఒక దినపత్రికలో ప్రచురితమైన నివేదికను సోషల్ మీడియాలో షేర్...
దాద్రానగర్ హవేలీ విముక్తి పోరాటంలో ఆర్.ఎస్ ఎస్ పాత్ర
--ఆకారపు కేశవరాజు
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకుల చేత దాద్రా నగర్ హవేలీ పోర్చుగల్ చేతిలోనుండి విముక్తి గావించబడి భారత యూనియన్ లో విలీనమయిపోయింది.
సరిగ్గా 1954 వ సంవత్సరం ఆగస్టు రెండో తేదీన అక్కడ...
Vishva Hindu Parishad Demands Central Law Against Religious Conversion
The Madhya Bharat meeting of the Vishva Hindu Parishad in Bhopal concluded on Sunday (August 1). The VHP demanded a central law against conversion.
“There...
ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పి.వి సింధు
టోక్యో ఒలింపిక్స్ లో పివి సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. 26 ఏళ్ల సింధు ఒలింపిక్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్లో రెండు పతకాలు సాధించిన...
రామప్పలో ఏడు అద్భుతాలు
తెలంగాణాకు చెందిన రామప్ప మందిరాన్ని విశ్వ వారసత్వ సంపదగా యునెస్కో ఇటీవల ప్రకటించింది. చైనా దేశపు ఫుజోవ్ నగరంలో జరిగిన విశ్వ వారసత్వ సమితి 44 వ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు....
Ramappa basks in glory gets UNESCO world heritage tag
Ramappa temple, which was built in the Kakatiyan era in 1213 AD, has garnered the prestigious World Heritage Status given by UNESCO. Representatives of...
ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఇస్మాయిల్ భాయ్ అలియాస్ లంబు శనివారం భద్రత దళాలు చేసిన కాల్పుల్లో హతమయ్యాడు. లంబు నుంచి ఓ ఏకే-47 రైఫిల్, ఓ ఎం-4 రైఫిల్...
100 yrs of Chinese Communist Party – Sitaram Yechury, D Raja...
New Delhi. In the 1962 Indo-China war, communists had supported China and refused to stand with India in a time of crisis. Even in...
ఘర్వాపసి : గుజరాత్ లో హిందూ ధర్మాన్ని స్వీకరించిన 21 కుటుంబాలు
గుజరాత్ రాష్ట్రంలోని వాపి ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఘర్వాపసి కార్యక్రమంలో ధరంపూర్, కప్రాడా జిల్లాలకు చెందిన 21 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు.
దేశ్ గుజరాత్ నివేదిక ప్రకారం... ఈ...
గుజరాత్ లోని ‘ధోలావీరా’కూ యునెస్కో గుర్తింపు
గుజరాత్ లోని ప్రాచీన నగరం ధోలావీరాకు యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చింది. హరప్పా నాగరికత విలసిల్లిన కాలంలో ధోలావీరా ఓ పెద్ద నగరమని చరిత్ర కారులు తెలిపారు. ధోలావీరా నగరాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా...
























