అస్సాం: ముస్లింల ఆక్రమణలోని భూమిని స్వాదీనం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించే దిశగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు దరాంగ్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల్లో భారీగా ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రక్రియను జిల్లా యంత్రాంగం సోమవారం ప్రారంభించింది. దాదాపు 1488 ఎకరాల ప్రభుత్వాన్ని భూమిని ఆక్రమణల నుంచి తొలగించి ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. జిల్లా యంత్రాంగం పోలీసులు, పారామిలటరీ బలగాల సహాయంతో ఈ పని పూర్తి చేశారు. 4500 బిగాల భూమిని 800 మంది వలస ముస్లిం కుటుంబాలు చట్ట విరుద్దంగా ఆక్రమించాయి. గత...
HSS USA expresses concern over the rise of Hinduphobia
Hindu Swayamsevak Sangh USA (HSS) condemns and expresses concern about the display of anti-Hindu signs in Cumming, GA. This should raise concerns for all and be seen in the context of recent propaganda related to the “Dismantling Global Hindutva” conference. Over the same weekend of September 11, 2021, huge signs were observed in the public area asking “NO” for the “red...
ప్రత్యేక ఆహ్వానితులగా TTD ధర్మ కర్తల మండలి సభ్యులను పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆంతర్యం ఏంటి ?
పత్రికా ప్రకటన - తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీ.ఓ.నె.245, 568, 569ల ద్వారా 24 మంది ధర్మ కర్తలను, 52 మంది ప్రత్యేక అహ్వానితులను, 4 ఎక్స్ అఫిషియో సభ్యులను TTD ధర్మ కర్తలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. TTD నియమావళిలో ప్రత్యేక అహ్వానితులనే పదమే లేదన్నది ఒక వాదన. 2005లో తిరుమలలో అన్య మత ప్రచారం జరుగుతున్న వివాదాస్పద వేళ ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి , శ్రీ పి.వి.అర్.కే ప్రసాద్...
Swaraj@75 – Amrit Mahotsav : Birbala Kanaklata Barua
A rebellious young Assamese girl, Kanaklata Barua, embraced death at the peak of the Quit India Movement in 1942. She was inspired by the stories of contemporary Assamese freedom fighters such as Kushal Konwar, the then President of the local Congress Committee who the British falsely implicated on a charge of the train derailment. At the age of only 17...
వ్యాక్సిన్ మైత్రి : భారత్కు కృతజ్ఞతలు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్లో కరోనా టీకాలను ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించినందుకు ఆయన ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని దేశాల్లో 40శాతం టీకాలు వేయాలన్న లక్ష్యానికి చేరుకునేందుకు మద్దతుగా తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకమైందన్నారు. ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా.. కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్ టీకాలు అందించి భారత్ అండగా నిలిచింది. రెండోదశలో...
जिज्ञासा सत्र – संघ कार्य से जुड़कर ही संघ को समझा जा सकता है
उदयपुर. प्रबुद्ध जन गोष्ठी में उद्बोधन के पश्चात जिज्ञासा सत्र में सरसंघचालक डॉ. भागवत ने कई प्रश्नों के उत्तर दिए. मीडिया में संघ की छवि के बारे में प्रश्न पर उन्होंने कहा कि प्रचार हमारा उद्देश्य नहीं रहा, प्रसिद्धि नहीं, अहंकार रहित, स्वार्थ रहित, संस्कारित स्वयंसेवक और कार्य प्राथमिक उद्देश्य रहा. प्रचार के क्षेत्र में इसीलिए देरी से आना हुआ....
యుద్ధ వ్యాపారం చేస్తున్న అగ్రరాజ్యం
అమెరికా ప్రపంచంలోనే సూపర్ పవర్ దేశంగా కొనసాగుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అగ్రరాజ్యంగా ఎదిగింది. అభివృద్ధి చెందుతున్న దేశంగా శాంతిని నెలకొల్పాల్సిన అమెరికా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అందుకు కావాల్సిన ఆయుధాలలో 37శాతం అమెరికానే సమకూర్చడం గమనార్హం. ప్రస్తుతం అప్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులకు కూడా అమెరికానే కారణం. అమెరికా అఫ్ఘానిస్తాన్ ను వీడి వెళ్తున్నప్పుడు ఆ దేశంలో తమ ఉన్న తమ మారణాయుధాలు, యుద్ధవిమానాలు ఇతర యుద్ధ సమగ్రిని అక్కడే విడిచి వెళ్లింది. అమెరికా యుద్ధాన్ని ఆర్థిక వనరుగా మార్చుకుంటుంది....
సోషల్ మీడియాలో ఐసిస్ ఉగ్రవాద ప్రచారాన్ని అడ్డుకోండి : ఎన్ఐఏ
హాట్లైన్ నంబర్ విడుదల చేసిన ఎన్.ఐ.ఏ సోషల్ మీడియాలో ఐసిస్ (ISIS) ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడం, యువతను ఇస్లాం ఉగ్రవాదంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేయడానికి దేశంలోని సామాన్య ప్రజల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హాట్లైన్ నంబర్ 011-24368800 ను విడుదల చేసింది. తీవ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం, ఉగ్ర దాడులకు సంబంధించి NIA దేశవ్యాప్తంగా వివిధ చోట్ల దర్యాప్తు చేస్తోంది. వీటిలో 37 కేసులు ఐసిస్ కు సంబంధం ఉన్నాయని ఎన్.ఐ.ఏ వెల్లడించింది. ఇటీవల జూన్ లో...
ఏపీ: క్రైస్తవ పాస్టర్లకు జీతాలు సవాల్ చేస్తూ పిల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. సామాజిక సంస్థ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని క్రైస్తవ పాస్టర్లకు ఆర్ధిక సహాయం పేరిట వారికి నెలనెలా రూ.5వేలు చొప్పున చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంది. ప్రజల పన్నుల నుండి ఒక మతానికి చెందిన ప్రచారకులకు ఆర్ధిక సహాయం కల్పించడం రాజ్యాంగ విరుద్ధం, సెక్యులరిజం స్ఫూర్తికి విరుద్ధం అని సర్వత్రా...
నైజాము రక్కసిని ధైర్యంగా ఎదిరించిన ధీరులకు వందనం
--రాంనరేష్ కుమార్ 1947 ఆగస్టు 15 న పరాయి పాలన అంతమై దేశమంతా స్వతంత్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే తెలంగాణ తో కూడుకున్న హైదరాబాద్ సంస్థానం మాత్రం నైజాము రక్కసి పద ఘట్టనల క్రింద నలిగి విలవిల లాడింది. ఒకవైపు నియంత నిజాం దురంతాలు మరోవైపు రజాకార్ల రాక్షసకేళి తో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉంది. తరతరాలు గా సామాన్య ప్రజానీకం భయం కోరలలో చిక్కుకు పోతే అనేకమంది వీరులు , గండరగండడు కొమురం భీం, హనుమయ్య వస్తాదు, రాధాకృష్ణమోదాని, షోయబుల్లాఖాన్ చాకలి ఐలమ్మ...



















