భారతీయ సంస్కృతిని పురాతన సంప్రదాయాన్ని కాపాడుకోవాలి: ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే
భారతీయ సంస్కృతి గొప్ప వారసత్వాన్ని, సాహిత్యంలో పురాతన సంప్రదాయాలను పరిరక్షించుకోవడం ఈనాటి తక్షణ అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. గురువారం గౌహతిలో 108 తేయాకు కమ్యూనిటీల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన తేయాకు తెగ సంస్కృతి, సంప్రదాయం, పురాతన ధార్మిక విశ్వాసపు గొప్ప విలువలను కాపాడాలని కోరారు. తేయాకు తెగలోని వివిధ విభాగాలు సంఘటితంగా, ఐక్యంగా ఉండవలసిన ప్రాముఖ్యతను గురించి వారు వివరించారు. బ్రిటిష్ కాలంలో అస్సాంతో సహా ప్రపంచంలోని వివిధ...
Preserving Bhartiya Sanskriti and its age-old tradition in literature is the need of the hour – Dattatreya Hosabale
Guwahati: Sar Karyavah of Rashtriya Swayamsevak Sangh (RSS) Dattatreya Hosabale on Thursday said in Guwahati that preserving the rich heritage of 'Bhartiya Sanskriti' and its age old traditions in literature is the need of the hour. Addressing the representative of 108 tea communities of Assam Sar Karyavah Hosabale asked them to upkeep the great values of tea tribe's culture,...
Book Launch Of “Swatantrya Veer Savarkar – A concise biography”
Samvit Kendra held a Bhagyanagar book release event for launching the latest title, "Swatantrya Veer Savarkar - A concise biography" The event was held jointly with Maharashtra Mandal - Ramkote Bhagyanagar. The event was well attended and well received by the deeply patriotic people of the city. Srimati Geeta Kathe made opening remarks and anchored the program. Srimati Anjali the President of...
విదేశీ నియంత్రణ గల కంపెనీలు “విదేశీ” కంపెనీలే!
భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్, `ఓకల్ ఫర్ లోకల్” ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్న దృష్ట్యా దేశంలో విదేశీ నియంత్రణ కంపెనీలు అన్నింటిని “విదేశీ” కంపెనీలుగానే పరిగణించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ జె ఎం) స్పష్టం చేసింది. భారతీయ స్టార్టప్ల విదేశీ నియంత్రణపై “ఫ్లిప్పింగ్” ద్వారా దృష్టి సారించి, అలాంటి భారతీయ కంపెనీలను “విదేశీ” గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉదాహరణగా, ఫ్లిప్కార్ట్ అటువంటి సంస్థ అని పేర్కొంటూ, “ఫ్లిప్పింగ్” వాల్మార్ట్ నియంత్రణలో పనిచేస్తున్నదని తెలిపింది. “ఇద్దరు భారతీయ యువకులు యునికార్న్ (ఫ్లిప్కార్ట్)...
” BLEEDING INDIA” & “రక్తసిక్త భారతం ” పుస్తకాల ఆవిష్కరణ
భాగ్యనగరంలో సెప్టెంబర్ 28న " BLEEDING INDIA " " రక్త సిక్త భారతం" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మహరాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, భారతీయ మజ్దూర్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ బి సురెందరన్, అఖిల భారత సహప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర ఠాకూర్, " Bleeding India" పుస్తక రచయిత బినయ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత బినయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ " ఝార్ఖండ్ లో ఒక ముస్లిం యువకుడు...
Book launch in Hyderabad
Two books - Bleeding India and Rakta Sikta Bharatam launched at Bhagyanagar on 28th Sept 2021 by former Governor Sri Vidyasagar Rao, Sri B.Surendran BMS AB Organising Secretary and Sri Narendra Thakur AB Sah Prachaar pramukh. Author of Bleeding India , Sri Binay Kumar Singh. was present on the occasion. "What fuelled my book was a news item in...
ఆర్.ఎస్.ఎస్ పై వ్యాఖ్యలు… జావేద్ అక్తర్కు థానే హైకోర్టు నోటీసు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్), విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) సంస్థలను తాలిబన్లతో పొల్చినందుకు బాలీవుడ్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్పై ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త వివేక్ చంపనేర్కర్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై స్పందించిన థానే హైకోర్టు నవంబర్ 12న విచారణకు హాజరు కావాలని జావెద్ అక్తర్కు సోమవారం నోటీసు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త థానే సివిల్ కోర్టులో అడ్వకేట్ ఆదిత్య మిశ్రా , అడ్వకేట్ స్వప్నిల్ కాలే ద్వారా సివిల్ పరువు నష్టం దావా వేశారు. "ఆర్.ఎస్.ఎస్ సంస్థ...
పట్టుబడిన పాకిస్థాన్ ఉగ్రవాది.. మరొకరు హతం
లష్కరే తోయిబాకు చెందిన 19 ఏళ్ల ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు పట్టుకున్నాయి. జమ్ముకశ్మీర్లోని ఉరి దగ్గర నియంత్రణ రేఖ వెంబడి జరిపిన ప్రత్యేక ఆపరేషన్లో మరో ఉగ్రవాదిని హతమార్చారు. పట్టుబడిన ఉగ్రవాది పాకిస్థాన్లోని పంజాబ్కు చెందినవాడు. తన పేరు అలీ బాబర్ పాత్రా అని అతడు చెప్పినట్లు మేజర్ జనరల్ వీరేంద్ర వెల్లడించారు. తాను లష్కరే తోయిబా ఉగ్రవాదినని, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో తనకు శిక్షణ ఇచ్చినట్లు అతను విచారణలో చెప్పాడు. గత ఏడు రోజులలో ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు...
శిశు మందిర్ స్కూళ్లపై వాఖ్యలకు దిగ్విజయ్ సింగ్ కు నోటీసు
ఆరెస్సెస్కు చెందిన సరస్వతీ శిశు మందిర్ స్కూళ్లలో చిన్నారుల మనస్సుల్లో మత విద్వేషాన్ని రాజేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ పాఠశాలల విద్యార్థుల ఫిర్యాదుపై స్పందిస్తూ, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్ డీజీపీ వివేక్ జోహారిని కోరింది. అయితే ఫిర్యాదు చేసిన విద్యార్థుల వివరాలను వెల్లడింపవద్దని స్పష్టం చేసింది. మీరు చేసిన వ్యాఖ్యలతో సరస్వతి శిశు మందిర్ స్కూళ్లలో చదివే విద్యార్ధులందరి వ్యక్తిత్వం,...
‘పాస్టర్లకు జీతాలు’ అంశం న్యాయ పరీక్షకు నిలుస్తుందా?
--లగిడి అరుణ్ కుమార్ రాజు క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలివ్వాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ నాయినాల జయసూర్యలతో కూడిన హైకోర్టు బెంచ్, దీనిపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది. క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలిస్తామని అధికార వైఎస్సాఆర్ పార్టీ ఎన్నికల సమయంలోనే ప్రకటించింది....

















