The myth and reality of Tripura CM Manik Sarkar

Tripura Chief Minister Manik Sarkar has Rs 3,930 and has never filed any income tax return”, says a recent news report. In every five years during Tripura Assembly elections, somewhere around the final day of submission of nomination, Manik Sarkar hits the headlines to tell the same old story of his much-celebrated frugality. In fact, the monthly salary of...

అసామాన్యులకే పట్టం… సామాన్యులకే ‘పద్మ పురస్కారాలు’

ఇన్నాళ్లూ పద్మ అవార్డులంటే పైరవీల నిచ్చెనలెక్కి, రికమెండేషన్ల సందుల్లో దూరి, భజన దారుల్లో, భజంత్రీ బాటల్లో ఎలాగోలా ఆ పతకాన్ని సంపాదించుకోవడం. ఏలినవారి కృపాకటాక్ష వీక్షణాల కోసం పడరాని పాట్లు పడటం. అందుకే ప్రతిసారీ పద్మ అవార్డులు రాగానే వివాదాలూ మొదలయ్యేవి. దానితో నిజంగా అర్హులైన వారు కూడా ఏదో తప్పు చేసినట్టు ఫీలయ్యేవారు. నలుగురు ఆటగాళ్లు, ముగ్గురు కళాకారులు, ఆరడజను సినిమా వాళ్లు… ఇలా సాగేది పద్మ అవార్డుల కోటా. కానీ ఇప్పుడు రికమండేష్లన్ల యుగం అంతమై పోయింది. ప్రతిభ, సేవ, తపస్సు,...

పేదరికంలో ఉంటూ పేదల కొరకు ఆసుపత్రి నిర్మించిన సుభాషిణీ మిస్త్రీ, ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు గ్రహీత

చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. కూరగాయలు అమ్మి, కొడుకును డాక్టర్‌ని చేసింది. ఊళ్లోని పేదలకు ఉచితంగా వైద్యం చేయించింది. ఊరి కోసం పెద్ద ఆసుపత్రినే కట్టించింది. ఇప్పుడీ పేదరాశి ‘వైద్యమ్మ’ ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది! కూరగాయలు అమ్మి ఆసుపత్రి కట్టించింది! రాత్రీ పగలూ లేకుండా ఏ సమయంలో ఎవరు అనారోగ్యంతో వచ్చినా వెంటనే వారికి వైద్య సదుపాయం అందించే ఆసుపత్రి అది. మానవత్వానికి ఎప్పుడూ ద్వారాలు తెరిచి వుంచే ఆ వైద్యాలయం పశ్చిమ బెంగాల్‌లోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హన్స్‌పుకూర్‌...

Who is declaring ‘Bharat Mata ki Jai’ ‘Vande Mataram’ slogans as provocative?

This year, the historic Republic Day celebrations were marred by the killing of Chandan Gupta in Kasganj of Uttar Pradesh. A ‘Tiranga Yatra’ organised to celebrate the Republic Day was stopped and attacked in the so-called minority locality. It was followed by another round of communal tension, another round of allegations and counter-allegations. Though the situation has been under...

సంఘ్ నా ఆత్మ- శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి

నాకు ఆరెస్సెస్ తొలిసారిగా 1939లో గ్వాలియర్ లో ఆర్య సమాజ్ యువ విభాగమైన ఆర్య కుమార సభ ద్వారా పరిచయమైంది. నాకు ఆరెస్సెస్ తొలిసారిగా 1939లో గ్వాలియర్ లో ఆర్య సమాజ్ యువ విభాగమైన ఆర్య కుమార సభ ద్వారా పరిచయమైంది. అప్పట్లో గ్వాలియర్ ఇంకా ఏ రాష్ట్రంలోనూ భాగం కాని సంస్థానం. నేను పటిష్టమైన సనాతన సంప్రదాయ కుటుంబానికి చెందినవాడిని. కానీ నేను ఆర్య కుమార సభ సత్సంగ్ కి వారం వారం హాజరయ్యేవాడిని. ఒకసారి ఆర్య కుమార సభలో సీనియర్...

మార్క్సిజం ఓ ముతక వ్యవహారం!

నూట యాభై ఏళ్ల క్రితం నాటి మార్క్సిజాన్ని ఇప్పటికీ కొందరు ఆరాధించడం, ప్రచారం చేయడం, నేటి సమాజానికది ప్రాసంగికమని వాదించడం చూస్తుంటే జాలేస్తుంది. ఆ సిద్ధాంతం గూర్చి గొంతు చించుకుంటుంటే వింతగా తోస్తుంది. గత శతాబ్దంన్నర కాలంలో మానవ శాస్త్రం, సామాజిక, సాంకేతిక రంగాలు ఎంతో ఎదిగాయి. ఎన్నో కొత్త కోణాలను దర్శించి వాటిని ప్రజాపరం చేసారు. వాటి ఆధారంగా ఆధునిక మానవ జీవితం ఓ కొత్త కక్ష్యలో తిరుగుతోంది. మార్క్సిజాన్ని ఓ శాస్త్రంగా, సైన్స్‌గా పరిగణిస్తూ ఊహాలోకాల్లో విహరించే ఆ ‘ఇజం’ అభిమానులు,...

Sri Shiva Prasad ji, an epitome of Simple Living and High Thinking

Mananeeya Sri Dendukoori Shiva Prasad ji passed away on 6th Feb 2018 at 12:30PM at the age of 83 in Vishakapatnam, Andhra Pradesh. He is survived by wife, two sons and two daughters. Sri Acharya Dendukoori Shiva Prasad ji born in 1935 near Guntur. He was a Samskrita scholar. Worked as RSS pracharak for 2 years before moving to Visakhapatnam....

హిందుత్వంపై దాడి చేయడమే లౌకికవాదమా ?

దక్షిణ భారతానికి కొత్త జబ్బు ఒకటి పట్టుకుంది. కేవలం హిందువులను, హిందూత్వాన్ని దూషించడమే లౌకికవాదం అనుకునే జబ్బు అది. ఇలా హిందు త్వంపై విషం కక్కుతూ తాము లౌకికవాదులమని కొందరు మేధావులు కలలు కంటున్నారు. మొన్నటికి మొన్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హిందువులను తీవ్రవాదులు అని సంబోధించగా, నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రధాని మోదిని, హిందువులను తీవ్రంగా దూషించాడు. 2జి కేసులో జైలుకు వెళ్ళిన కనిమొళి నిన్నటికి నిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామిని దూషించింది. అయినప్పటికీ వీరంతా ఇక్కడ హాయిగా తిరగ గలుగుతున్నారంటే అది...

గో మూత్రంతో ఔషధాలు

-ఆయుర్వేద ప్రాధాన్యాన్ని పెంచేలా యూపీ ప్రభుత్వం అడుగులు -కాలేయ వ్యాధి, కీళ్ల నొప్పులు వంటి రోగాలకు మందుల తయారీ గోమూత్రంతో నేలను శుభ్రంచేసే ద్రవాన్ని తయారుచేసేందుకు ప్రతిపాదించిన ఉత్తరప్రదేశ్ ప్రభు త్వం.. ఇప్పుడు మరో అడుగువేసింది. గోమూత్రం వినియోగించి ఔషధాలను తయారుచేసింది. ఆయుర్వేద ప్రాధాన్యతను విస్తరించేందుకు కృషి చేస్తున్నది. గోమూత్రాన్ని ఉపయోగించి ఆయుర్వేద విభాగం ఎనిమిది రకాల ఔషధాలను తయారుచేసింది. ఈ ఔషధాలతో కాలేయ వ్యాధులు, కీళ్ల నొప్పులు, వ్యాధి నిరోధక శక్తి లోపించడం వంటి సమస్యలు దూరం అవుతాయి అని యూపీ ఆయుర్వేద coవిభాగం...

Gujarat Gausewa board to promote research in cow science

Gujarat Gausewa and Gauchar Vikas Board, along with a Jamnagar-based research institute Vigyan Adhyayan Evam Shodh Sansthan, will enrol students to conduct research in 'Cow Science'. The students mae be from arts, management or science backgrounds. The officebearers of the board said that they took this initiative to establish the Indian cow's importance through modern science instead of linking...