Home News కాన్పూర్ రైలు ప్రమాదంలో స్వయంసేవకుల సహాయ సహకారాలు

కాన్పూర్ రైలు ప్రమాదంలో స్వయంసేవకుల సహాయ సహకారాలు

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు ఆదివారం (20-11-2016) నాడు ఉత్తర ప్రదేశ్ లో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడ్డవారికి సహాయ సహకారాలు అందించారు. కాన్పూర్ కు 100 కిలోమీటర్ల దూరంలో పట్టాలు తప్పిన ఇండోర్ –పాట్నా ఎక్స్ ప్రెస్  రైలు దుర్ఘటనలో 146 మంది పైగా మృతి చెందారు. దాదాపు 200 పైగా గాయపడ్డారు.

ప్రమాదంలో గాయపడ్డవారిని బోగిల్లో నుండి బయటికి తీయడం, వారిని ఆసుపత్రికి చేర్పించడం లాంటి పనులలో స్థానిక పోలీసు వారికి, జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) వారికి  సేవలు అందించారు.

ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ భౌదిక్ ప్రముఖ్ శ్రీ స్వంత్ రంజన్ జీ, కాన్పూర్ ప్రాంత ప్రచారక్ శ్రీ అనిల్ జీ గాయపడ్డ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు.

up-train-accident-7

up-train-accident-2

up-train-accident-5

up-train-accident1

up-train-accident-11

up-train-accident-10

up-train-accident-9

up-train-accident-6

up-train-accident-8