vskteam
వి.హెచ్.పి జాతీయ ఉపాధ్యక్షులు చంపత్ రాయ్ పై చేసిన భూకబ్జా ఆరోపణలపై కోర్టులో క్షమాపణలు...
వి.హెచ్.పి జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపాత్ రాయ్, అతని సోదరులు భూ ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి ప్రతిష్టను కించపరిచే విధంగా ఫెస్బుక్లో పోస్టు...
ఓ రెండు రక్తదీపాలు
-గోపరాజు
ఆగస్ట్ 15, 1947 తరువాత అప్పటి వరకు సర్వస్వం జాతీయోద్యమం కోసం వెచ్చించిన వారు ఏం చేశారు? కొందరు చట్టసభలకు వెళ్లారు. కొందరు మంత్రులయ్యారు. పాలకులయ్యారు. కానీ చాలా మంది స్వరాజ్య సమరయోధుల...
‘Won Bronze with Maa Durga’s blessings’ – PV Sindhu, Sindhu visited...
Andhra Pradesh. P.V. Sindhu was offered the poorna kumbha swagata – a traditional welcome. Temple Executive officer, Bhramaramba presented her a photograph of Goddess...
Rajiv Gandhi Khel Ratna Award renamed as Major DhyanChand Khel Ratna...
New Delhi. Khel Ratna Award will now be known as Major Dhyan Chand Khel Ratna Award, Prime Minister Narendra Modi announced on Friday. The...
ఆత్మగౌరవ రణభేరి.. భయంకరాచారి
– గోపరాజు
చరితార్థులైనప్పటికీ చరిత్ర పుస్తకాలలో పది వాక్యాలకు కూడా నోచుకోని చరిత్ర పురుషులు ఎందరో ఉన్నారు. ప్రతివాది భయంకర వేంకటాచారి లేదా భయంకరా చారి అలాంటి చరిత్రపురుషుడు. సాహసి, త్యాగమూర్తి. రచయిత, గొప్ప...
Indigenous People and Bharat – Organising Sec Vanvasi Kalyan Ashram Atul...
India has one of the largest population spread primarily in the central India and eastern coast from Odisha, Andhra Pradesh, Jharkhand, Chhattisgarh, Madhya Pradesh,...
సీమ సింహాసనాన్ని కదిలించిన సిరా చుక్కలు..
-గోపరాజు
మాతృభూమిని విదేశీ పాలన నుంచి తప్పించడానికి స్వాతంత్రోద్యమం అనివార్యమన్న చైతన్యాన్నీ, ఏకాత్మతనూ భారతీయులందరిలో తీసుకువచ్చినవి వార్తాపత్రికలు. అక్షరం ద్వారా కలం యోధులు సాగించిన ఈ ఉద్యమాన్ని ప్రధానంగా భారతీయ భాషల పత్రికలు, భారతీయులు...
ఒలంపిక్స్లో సత్తా చాటిన భారత హాకీ జట్టు… 41ఏళ్ల సుదీర్ఘ విరామ తర్వాత...
టోక్యో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వక్రీడల్లో పతకం అందుకుంది. జర్మనీపై 5- 4తో విజయాన్ని సాధించింది. ఆరంభంలో...
ఆగస్టు-5: అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమిపూజకు నేటితో ఏడాది
భారతదేశంలోని హిందువులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరిగి నేటితో (ఆగస్టు -5) ఏడాది పూర్తయింది. ప్రధాని నరేంద్రమోడీ, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ పరమపూజ్యనీయ మోహన్...
Uttarakhand: Another Love Jihad case in Haridwar Danish married a Hindu...
A new love jihad case has come to light in Haridwar, Uttarakhand, where Akash, alias Danish, trapped a Hindu girl in a love trap...
రథం ఆగింది… రక్తం చిందింది
– గోపరాజు
జలియన్వాలా బాగ్ దురంతానికి ఒడిగట్టిన బ్రిటిష్ పాలకులనూ అహింసాయుత ఉద్యమంతోనే ఎదుర్కొనాలని గాంధీజీ ఆశించారు. జాతీయోద్య మానికి అహింసా సిద్ధాంతాన్ని చోదకశక్తిని చేశారు. ప్రజలు ఆచరించారు. ఆ సిద్ధాంతం కోసం శతాబ్దాలుగా...
కేరళ: ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తపై సి.పి.ఎం నాయకుల దాడి
కేరళ రాష్ట్రంలో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలపై, హిందూ సంఘాల నాయకులపై దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రకియ నెమ్మదిగా సాగుతోందని ఒక దినపత్రికలో ప్రచురితమైన నివేదికను సోషల్ మీడియాలో షేర్...
దాద్రానగర్ హవేలీ విముక్తి పోరాటంలో ఆర్.ఎస్ ఎస్ పాత్ర
--ఆకారపు కేశవరాజు
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకుల చేత దాద్రా నగర్ హవేలీ పోర్చుగల్ చేతిలోనుండి విముక్తి గావించబడి భారత యూనియన్ లో విలీనమయిపోయింది.
సరిగ్గా 1954 వ సంవత్సరం ఆగస్టు రెండో తేదీన అక్కడ...
Vishva Hindu Parishad Demands Central Law Against Religious Conversion
The Madhya Bharat meeting of the Vishva Hindu Parishad in Bhopal concluded on Sunday (August 1). The VHP demanded a central law against conversion.
“There...
ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పి.వి సింధు
టోక్యో ఒలింపిక్స్ లో పివి సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. 26 ఏళ్ల సింధు ఒలింపిక్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్లో రెండు పతకాలు సాధించిన...
























