-గోపరాజు
మాతృభూమిని విదేశీ పాలన నుంచి తప్పించడానికి స్వాతంత్రోద్యమం అనివార్యమన్న చైతన్యాన్నీ, ఏకాత్మతనూ భారతీయులందరిలో తీసుకువచ్చినవి వార్తాపత్రికలు. అక్షరం ద్వారా కలం యోధులు సాగించిన ఈ ఉద్యమాన్ని ప్రధానంగా భారతీయ భాషల పత్రికలు, భారతీయులు ప్రచురించిన ఆంగ్ల భాషా పత్రికలు చేపట్టాయి. భారతీయుల స్వరాజ్య సమరంలోని సహేతుకతను గుర్తించిన కొందరు విదేశీయులు కూడా ఇందుకు చేయూతనిచ్చారు....
టోక్యో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వక్రీడల్లో పతకం అందుకుంది. జర్మనీపై 5- 4తో విజయాన్ని సాధించింది. ఆరంభంలో భారత హాకీ జట్టు కాస్త తడబడినా… ఆ తర్వాత పుంజుకుని అద్భుతంగా ఆడింది. ఈ మ్యాచ్లో పెనాల్టీ కార్నర్లు ఎక్కువగా...
భారతదేశంలోని హిందువులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరిగి నేటితో (ఆగస్టు -5) ఏడాది పూర్తయింది. ప్రధాని నరేంద్రమోడీ, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ పరమపూజ్యనీయ మోహన్ భాగవత్ జీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటెల్ ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో...
A new love jihad case has come to light in Haridwar, Uttarakhand, where Akash, alias Danish, trapped a Hindu girl in a love trap by pretending to be in love and then married the girl.
According to the information received,...
– గోపరాజు
జలియన్వాలా బాగ్ దురంతానికి ఒడిగట్టిన బ్రిటిష్ పాలకులనూ అహింసాయుత ఉద్యమంతోనే ఎదుర్కొనాలని గాంధీజీ ఆశించారు. జాతీయోద్య మానికి అహింసా సిద్ధాంతాన్ని చోదకశక్తిని చేశారు. ప్రజలు ఆచరించారు. ఆ సిద్ధాంతం కోసం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను కూడా వదులుకున్న ఘటనలు జరిగాయి. కానీ బ్రిటిష్ ఇండియా పోలీసులు ఏ చిన్న అవకాశం చిక్కినా, వీలైన...
కేరళ రాష్ట్రంలో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలపై, హిందూ సంఘాల నాయకులపై దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రకియ నెమ్మదిగా సాగుతోందని ఒక దినపత్రికలో ప్రచురితమైన నివేదికను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఒక ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తపై సి.పి.ఎం నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని నేదుంకాండం జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే... ...
--ఆకారపు కేశవరాజు
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకుల చేత దాద్రా నగర్ హవేలీ పోర్చుగల్ చేతిలోనుండి విముక్తి గావించబడి భారత యూనియన్ లో విలీనమయిపోయింది.
సరిగ్గా 1954 వ సంవత్సరం ఆగస్టు రెండో తేదీన అక్కడ సగర్వంగా మూడు రంగుల ఝండా ఎగిరింది.
భారత స్వాతంత్ర్య సమరం కొనసాగుతుండగా.. దేశ విభజన చేసి 1947 ఆగస్టు 15న భారతదేశానికి...
The Madhya Bharat meeting of the Vishva Hindu Parishad in Bhopal concluded on Sunday (August 1). The VHP demanded a central law against conversion.
“There are laws in 11 states for prevention of forceful conversion, however, this problem is nationwide....
టోక్యో ఒలింపిక్స్ లో పివి సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. 26 ఏళ్ల సింధు ఒలింపిక్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్లో రెండు పతకాలు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్లో స్వర్ణాన్ని త్రుటిలో చేజార్జుకున్న సింధు రజతంతో సరిపెట్టుకుంది.
టోక్యో ఒలింపిక్స్లో వెయిట్...
తెలంగాణాకు చెందిన రామప్ప మందిరాన్ని విశ్వ వారసత్వ సంపదగా యునెస్కో ఇటీవల ప్రకటించింది. చైనా దేశపు ఫుజోవ్ నగరంలో జరిగిన విశ్వ వారసత్వ సమితి 44 వ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచవారసత్వం అంటే భూమి పైన ఉన్న సాటిలేని, అద్వితీయమైన సనాతన విలువలను మానవజాతి, భావితరం కోసం రక్షించవలసిన విషయాలు.
కాకతీయ కాలానికి...
Ramappa temple, which was built in the Kakatiyan era in 1213 AD, has garnered the prestigious World Heritage Status given by UNESCO. Representatives of 21 countries took part in the voting at the UNESCO Heritage Committee meeting being held at...
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఇస్మాయిల్ భాయ్ అలియాస్ లంబు శనివారం భద్రత దళాలు చేసిన కాల్పుల్లో హతమయ్యాడు. లంబు నుంచి ఓ ఏకే-47 రైఫిల్, ఓ ఎం-4 రైఫిల్ ను భద్రతదళాలు స్వాధీనం చేసుకున్నాయి.
పాకిస్థాన్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన అబూ సైఫుల్లాను లంబూ 2019లో జరిగిన పుల్వామా దాడిలో ఇతను...
New Delhi. In the 1962 Indo-China war, communists had supported China and refused to stand with India in a time of crisis. Even in the recent Galwan clashes last year, the communists did not condemn the Chinese aggression at...
గుజరాత్ రాష్ట్రంలోని వాపి ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఘర్వాపసి కార్యక్రమంలో ధరంపూర్, కప్రాడా జిల్లాలకు చెందిన 21 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు.
దేశ్ గుజరాత్ నివేదిక ప్రకారం... ఈ కుటుంబాలు గతంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి ఆకర్షితులై... తిరిగి తమ స్వధర్మంలోకి రావాలని నిశ్చయించుకుని వాపిలో బాపా సీతారాం ఆశ్రమం...
గుజరాత్ లోని ప్రాచీన నగరం ధోలావీరాకు యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చింది. హరప్పా నాగరికత విలసిల్లిన కాలంలో ధోలావీరా ఓ పెద్ద నగరమని చరిత్ర కారులు తెలిపారు. ధోలావీరా నగరాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తిస్తున్నట్టు యునెస్కో ప్రకటన చేసింది. ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ 44వ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. యునెస్కో...
























