బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ ల‌కు చెందిన రోహింగ్యాలు అక్ర‌మంగా భార‌త్‌కు త‌ర‌లిస్తున్న ముగ్గురు సభ్యుల‌ ముఠాను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అరెస్టు చేసింది. వీరు బంగ్లాదేశీ రోహింగ్యాల‌ను భార‌త్‌కు తీసుకువ‌చ్చి చ‌ట్ట‌విరుద్ధంగా దేశంలో స్థిర‌ప‌డ‌టానికి నిధులు పొందుతున్న‌ట్టు తేలింది. నివేదికల ప్రకారం... నూర్ ముహమ్మద్, రెహ్మత్ ఉల్లా, షబీల్లా అనే ముగ్గురు స‌భ్యుల...
Unique initiative for the study of Indian history and culture New Delhi. Under the digital revolution “Shodh Bharat ka! Baatein Bharat ki ” based on the Bharatiya knowledge system, anyone can now acquire Indian knowledge and wealth. A Pune-based organization...
--ఆకారపు కేశవ రాజు 1999వ సంవత్సరం మే 5వ తేదీన భారత భూభాగం పై అక్రమంగా చొరబడి గస్తీ తిరుగుతున్న ఐదుగురు జవాన్లను బందీలుగా చేసుకుని సవాలు విసిరిన పాకిస్తాన్ కు ధీటుగా జవాబు చెప్పారు భారతీయ జవానులు. చొరబాటుదారులై వచ్చిన ప్రతి ఒక్కరిడినీ అంతమొందించారు. పిరికితనంతో యుద్ధరంగం నుండి పారిపోయిన వాడే ప్రాణాలు దక్కించుకో గలిగాడు....
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘము భగవాధ్వజాన్ని తన గురువుగా స్వీకరించింది. గురుపూర్ణిమ సందర్భంగా దేశమంతటా గురుదక్షిణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే సంఘం భగవాధ్వజాన్ని గురువుగా ఎందుకు స్వీకరించిందన్న ప్రశ్న ఉదయిస్తుంది.? గురుదక్షిణ :  సంఘము తన  ప్రతి శాఖలో  వ్యాసపూర్ణిమ /గురుపూర్ణిమ రోజున గురుపూజ, కార్యక్రమాన్ని నిర్వహించే యోజన చేస్తుంది. ఇందుకు రెండు ముఖ్య కారణాలున్నాయి. మొదటిది-ప్రాచీన భారత...
గురువు అంటే మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసరింప జేసేవాడు.. గురువు అంటే కేవలం పుస్తకజ్ఞానం అందించేవారొక్కరే కాదు.. విద్యార్థిలో నిబిడీకృతమైన అంతర్గత శక్తిని వెలికితీసి అతన్ని సమాజానికి ఉపయోగపడేవానిగా మలచేవాడే నిజమైన గురువు. అఖండమండలాకారం వ్యాప్తంయేనచరాచరం తత్పదందర్శితంయేన శ్రీగురువేనమః అంటుంది వేదం... అంటే... ఈ సృష్టి అంతటా సజీవ నిర్జీవాల్లో సైతం ఎవరు ఉన్నారో......
జాతీయ పౌర జాబితా(NRC), పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అసోమ్ రాష్ట్రంలో వీటిని అమలు చేయడంపై అనేక సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన, దేశ సార్వభౌమాధికారం ప్రకారం అమలు చేయగలిగిన వీటిని గురించి వివరిస్తూ, సందేహాలు, భయాలను నివృత్తి చేసే `citizenship debate over NRC &...
- డా।। పి. శశిరేఖ రెండవ భాగం కౌటిల్యుని అర్థశాస్త్రానుసారం గుప్తచర విభాగ పదవులు నిర్వహించటానికి కావలసిన అర్హతలూ, వారు నిర్వహించే విధులూ ఇలా ఉంటాయి. సంస్థ కాపటికః  పరమర్మజ్ఞః, ప్రగల్భః ఛాత్రః కాపటికః ఇతరుల రహస్యాలను తెలుసుకొనగలగినవాడూ, ధైర్యంగా మాట్లాడేవాడు (ప్రగల్భః) అయిన విద్యార్థి ‘కాపటికుడు’. ఉదాస్థితుడు - ‘‘పవ్రజ్యా ప్రత్యవసితః ప్రజ్ఞాశౌచయుక్తః ఉదాస్థితః’’ కొంతకాలం పరివ్రాజకుడుగా దేశాటనం చేసి...
Guwahati. Secularism, democracy and pluralism are inherent in our culture and people of Bharat (India) do not need to understand the concept of inclusiveness from other nations, said Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh Dr. Mohan Bhagwat on Wednesday while...
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రుగుతున్న అక్ర‌మ మ‌త‌మార్పిళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జాతీయ ఎస్సీ క‌మిష‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని జ‌రుగుత‌న్న క్రైస్తవ మ‌త‌మార్పిళ్లు, మతం మారిన వ్యక్తుల ద్వారా ఎస్సీ రిజ‌ర్వేష‌న్ దుర్వినియోగం అంశాలపై లీగ‌ల్ రైట్స్ ప్రొటెక్ష‌న్ ఫోరం...
-- Pradakshina The global left agenda and their media nexus has tried very hard to instigate unrest and destabilize the country ever since 2014 when Modi Govt took over in the center. Many news outlets termed as the Lutyens...
-డా।। పి. శశిరేఖ మొదటి భాగం ‘‘ధర్మే చార్థే చ కామేచ మోక్షేచ భరతర్ష భ, యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్‌ ‌క్వచిత్‌.’’  (‌మహాభారతం, ఆది -62-53)  ‘‘ధర్మం విషయంలోనూ, అర్థం విషయంలోనూ, కామం విషయంలోనూ, మోక్షం విషయంలోనూ ఏదైతే ఇక్కడ (భారతంలో) చెప్పబడిందో అదే ఇతరత్రా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా విషయం లేదూ అంటే అది మరెక్కడా...
వివాదాస్పద ఐపీఎస్ అధికారి, తెలంగాణ సాంఘిక గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రజలను ఉద్దేశిస్తూ “కృతజ్ఞతాభివందనాలు” పేరిట ఒక లేఖ విడుదల చేశారు. దాదాపు 26 సంవత్సరాల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుండి, వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛంద పదవీ...
‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ అనే విదేశీ క్రైస్తవ సంస్థ భారతదేశంపై కుట్రపూరితమైన కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ హైదరాబాద్ కు చెందిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు స్వీకరించింది. ఈ   అంశంలో 6 వారాల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా  మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. దేశంలోని క్రైస్తవులపై మతపరమైన...
 - అనసూయ రెండవ భాగం అసలు ఏమిజరుగుతోంది... 100 మంది రైతులను హర్యానా రాష్ట్రంలో ఈ అభియోగంపై నిర్బంధించారు. దేశంలోని మిగతా ప్రాంతాలలో రైతులు లేరా? వారందరి మీదా అభియోగాలు ఎందుకు మోపడం లేదు. వారిని ఎందుకు నిర్బంధించడం లేదు అనే విషయం ఆలోచింఛాలి. కేవలం వారిని మాత్రమే ఎందుకు నిర్బంధించారు?  పదే పదే వారిని `రైతులు’ అని సంభోదించడంలో...
- అనసూయ మొదటి భాగం   1857 వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి మీద భారతీయ రాజుల తిరుగుబాటు అదే ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయిన ఘట్టం. అప్పటి వరకు కంపెనీ వారు భారత దేశంలోని రాజులు, సంస్థానాధిపతుల వద్ద నుంచి పన్నులు వాసులు చేస్తూ ఆయా రాజ్యాలలో వారి...