మన మనసులు అయోధ్య కావాలి ఈ దేశాన్ని పరమవైభవ, సంపన్న, విశ్వగురువుగా చేయడానికి ప్రతివ్యక్తీ తనను తాను తీర్చిదిద్దుకోవాలి. మన మనస్సులనే అయోధ్యగా మార్చుకునే పని వెంటనే ప్రారంభించాలి. రామమందిర నిర్మాణం పూర్తయ్యేసరికి ప్రతి భారతీయుని మనస్సులో అయోధ్య నెలకొనాలి.
పన్నుఎగవేత, విదేశీ నిధుల దుర్వినియోగం చేస్తున్న‌ట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నత‌మిళ‌నాడులోని పాస్ట‌ర్ పాల్ దినకరన్ కు చెందిన సంస్థ‌ల‌పై ఆదాయపు పన్ను శాఖ బుధవారం దాడులు నిర్వహించింది. పాల్ దిన‌క‌ర‌న్‌కు చెందిన కొయంబత్తూరులోని కారుణ్యా ఇంజ‌నీరింగ్ కాలేజీ, చెన్నైలోని జీసస్ కాల్స్ అనే క్రిస్టియన్ మిషనరీ సంస్థతో పాటు మొత్తం 28చోట్ల దాడులు నిర్వ‌హించింది. పాల్ దిన‌క‌ర‌న్‌...
-डॉ. मनमोहन वैद्य श्री मा. गो. (बाबूराव) वैद्य नाम से सुपरिचित श्री माधव गोविंद वैद्य, मेरे पिताजी 97 वर्ष का सक्रिय, कृतार्थ और प्रेरणादायी जीवन पूर्ण कर 19 दिसंबर को पूर्णत्व में विलीन हो गए. उनका जीवन कुटुंबवत्सल, ध्येयनिष्ठ और संघ को...
దేశ సర్వోచ్ఛ న్యాయస్థానం దీనిపై తుది తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఒక న్యాస్ ఏర్పాటైంది. ఆ న్యాస్ కు మందిర నిర్మాణానికి అవసరమైన భూమి ప్రభుత్వం అందించింది. దానితో రామమందిర ఉద్యమం కూడా సమాప్తమయింది. కానీ శ్రీరామచంద్రుని గురించిన చర్చ రాముడు పుట్టినప్పటి నుంచి ఉంది. ఇకముందు కూడా ఉంటుంది. ఎన్నటికీ...
राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह भय्याजी जोशी ने कहा कि कहा कि कृषि कानून से जुड़े मुद्दों को सुलझाने के लिए बीच का रास्ता निकाला जाना चाहिए. सरकार और प्रदर्शनकारी किसानों, दोनों को इस दिशा में सकारात्मक पहल करना...
RSS Sarkaryavah Bhaiyyaji Joshi has said that the middle path should be found to resolve the issues related to the agricultural law. Government and protesting farmers need to take positive initiatives in this direction. He spoke in detail on...
ప్రాంతీయ దూర‌ద‌ర్శ‌న్(డి.డి) చానెళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే వార్త‌ల్లో సంస్కృత వార్త‌లు కూడా ప్ర‌సారం చేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను మ‌ద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. వివ‌రాల్లోకెళ్తే... గ‌తేడాది నవంబర్ లో సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఒక సమావేశంలో దేశంలోని అన్ని ప్రాంతీయ డిడి ఛానెళ్ల‌లో సంస్కృత బులెటిన్‌ను ప్ర‌సారం చేయాల‌ని సంబంధిత అధిప‌తుల‌ను...
అయోధ్యలో నిర్మితమవుతోన్న భవ్య రామమందిర నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలు  భాగస్వాములవ్వాలని ఎస్సీ-ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ శ్రీ పరశురామయ్య ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా  డాక్టర్ శ్రీ పరశురామయ్య మాట్లాడుతూ.. శ్రీ రాముడు మంచి పరిపాలనను అందించిన గొప్ప...
Tenth Guru Guru Gobind Singh Ji has been among those who took the country forward. That is why everybody holds him as an ideal and aspires to be like him. It was for this reason that Swami Vivekananda said...
అయోధ్య రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి శ్రీ చంద్రకాంత్ సోంపురా. 78 ఏళ్ల శ్రీ చంద్రకాంత్ సోంపురా రామమందిర నిర్మాణానికి వాస్తు, నిర్మాణ రూపకల్పన ప్లాన్ అందిస్తున్నారు. వీరి వంశంలో 15వ తరానికి చెందిన వాస్తుశిల్పి ఇతను. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం దేవాలయ నిర్మాణ ప్రాజెక్టులపై  వీరి కుటుంబం పనిచేస్తుంది. వీరి కుటుంబంలో ప్రముఖంగా చెప్పుదగ్గ మరో వ్యక్తి వీరి తాతగారు శ్రీ పీఓ సోంపురా. వారు 1949లో గుజరాత్ రాష్ట్రంలోని ప్రపంచ ప్రసిద్ధ సోమనాథ్ ఆలయ నిర్మాణం, వాస్తు విషయంలో ప్రణాళిక అందించారు. అహ్మదాబాద్ నగరానికి...
Belapur, Pune (VSK). Muslims from Belapur in Shrirampur taluka handed over a Nidhi of Rs 44,111 to the treasurer of the Shri Ram Janmabhoomi Teerth Kshetra, Govind Devgiriji Maharaj and Rashtra Santacharya Kishorji Vyas. The Muslim brothers got the information...
ఆమె కూలి ప‌ని చేసుకుంటూ జీవించే మహిళ. చాలా చిన్న ఇళ్లు. ఇంట్లో కుమారుడు, ఆమె మాత్రమే ఉంటారు. ఆమె భర్త గతంలోనే కాలం చేశారు. వారికిద్దరు కుమారులు. ఒక కుమారుడు ఈ మధ్యే కరోనాతో మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు కూడా ఏదో చిన్న వృత్తిలో ఉన్నాడు. ఆమె కుటుంబం చిన్నదైనా, ఆమె...
On the occasion of Swami Vivekananda Jayanthi, which is being celebrated as National Youth Day, University of Hyderabad (HCU) unveiled a wooden portrait of Swami Vivekananda in the newly constructed Amenities centre which was recently inaugurated by the Hon’ble...
President Ram Nath Kovind made the first contribution towards the reconstruction of the Ram temple in Ayodhya on Friday. The President donated a sum of Rs 5,01,000 to the Ram Janmabhoomi Teerath Kshetra Trust. A delegation comprising Vishva Hindu Parishad’s...
नई दिल्ली. दशकों के इंतजार के बाद प्रत्येक रामभक्त का सपना साकार होने जा रहा है. जल्द ही मर्यादा पुरुषोत्तम भगवान श्री राम अयोध्या के भव्य राम मंदिर में विराजेंगे. भव्य मंदिर निर्माण के लिए ‘निधि समर्पण अभियान’ आज...