The Economic Offences Wing of the Telangana Crime Investigation Department has reportedly frozen 26 bank accounts that belong to Operation Mobilization Trust and its group of Christian Charity organizations on 21st November 2020 based on criminal complaints lodged by Mr. Albert Lael, former...
ఆధునిక, స్వతంత్ర భారతపు ఉత్థాన గాథలో ఏ మహానుభావులను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలో, ఎవరు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం వంటివారో అలాంటి వారిలో పూజ్య మహాత్మా గాంధీ ఒకరు. భారతదేశానికి ఆధారం ఆధ్యాత్మికత. ఈ దేశపు ఉన్నతిని సాధించడానికి రాజకీయాలలో ఆధ్యాత్మికతను పాదుకొలిపేందుకు మహాత్మా గాంధీ ప్రయత్నించారు.గాంధీజీ చేసిన...
--Dr. Mohan Bhagwat
Poojya Mahatma Gandhi is prominent among luminaries whose names were etched in the history of modern and the rising Independent Bharat, a glorious chapter in its eternal and epochal journey. Bharat is the land of...
గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో జరిగిన రైతు ఆందోళనలో జాతివ్యతిరేక శక్తులు ప్రత్యక్షంగా పాల్గొన్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఏకంగా ఎర్రకోట ప్రాంగణంలో కొందరు తీవ్రవాద మద్దతుదారులు సిక్కు అనుకూల జెండా ఎగురవేసిన సంగతి తెలిసిందే.
రైతు ఉద్యమంలో ఖలీస్తాన్ తీవ్రవాద సానుభూతిపరులు ప్రత్యక్షంగా పాల్గొని గందరగోళం సృష్టించారు.
పంజాబ్-హర్యానా సరిహద్దు వద్ద జరిగిన ఆందోళనలో నల్లటి టీషర్టు,...
క్రైస్తవమతానికి చెందిన షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళ తిరిగి శుద్ధి హోమం ద్వారా హిందుత్వంలోకి వచ్చే ప్రక్రియను మద్రాస్ హైకోర్టు ఆమోదించింది.
తమిళనాడుకు చెందిన మేఘాలలై అనే మహిళ పూర్వీకులు ప్రలోభాలకు గురై క్రైస్తవాన్ని స్వీకరించారు. అయితే ఇటీవల ఆమె వనవన్ అనే హిందూ షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా తమ పూర్వీకులు చేసిన పొరపాటు సరిదిద్దుకునేందుకు విశ్వహిందూ పరిషద్ సహాయంతో శుద్ధి హోమం...
అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ లో దేశవ్యాప్తంగా ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొని నిధి సమర్పిస్తున్నారు. ఆర్ధికంగా బలహీన స్థితిలో ఉన్నా తమలో రామభక్తికి మాత్రం లోటు లేదని పలువురు చాటిచెపుతున్నారు. అలాగే ఉన్నత పదవులు అధిరోహించినా, సంపన్నులుగా పేరుపొందినా తాము రామునికంటే ఉన్నతులం కాదని పలువురు ప్రముఖులు ప్రకటిస్తున్నారు. వారం...
అయోధ్య రామజన్మభూమిలో నిర్మిస్తున్న మందిరం కోసం నిధి సమర్పణ అభియాన్ కేవలం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్వర్యంలోనే జరుగుతున్నదని, ఇది కాకుండా మరే ట్రస్ట్ లు, వ్యక్తులు నిధి సేకరణ చేయరాదని విశ్వహిందూ పరిషత్ ఒక ప్రకటనలో హెచ్చరించింది. కొన్ని ప్రైవేట్ ట్రస్ట్ లు, కొందరు వ్యక్తులు సొంతగా రశీదు పుస్తకాలు ముద్రించి...
1903లో తమిళనాడులో జరిగిన ఘటన ఇది!
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద బాలుడు మునుస్వామి.. చదువుకోవాలన్న తపనతో డిండీవనం క్రైస్తవ మిషనరీ పాఠశాలలో సీటు సంపాదించాడు. తరగతి గదిలోని ఇతర విద్యార్థుల్లో కెల్లా అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. సీటు అయితే సంపాదించాడు కానీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత సరిపోయేది కాదు.
ఆ నిరుపేద నిమ్నవర్గ విద్యార్థి పేదరికాన్ని ఆసరాగా చేసుకుంది ఆ క్రైస్తవ పాఠశాల...
Shocking scenes are emerging from the national capital of the so-called farmers’ tractor rally turning down to complete chaos. The rioters who were assigned fixed routes to carry out their parade breached police barricades and have put the city...
రామ మందిర నిర్మాణానికి చేపట్టిన నిధి సేకరణలో భాగంగా నిర్వహించిన ఒక ర్యాలీలో రామ భక్తులపై ముస్లిం గుంపు దాడి చేసిన దాడి వల్ల కూలి పని చేసుకునే ఒక హిందూ వ్యక్తి మరణించగా పలువురికి గాయాలైన ఘటన గుజరాత్లో గాంధీదామ్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గుజరాత్ లోని గాంధీధామ్ సమీపంలోని కిడాని...
“తన ప్రజలకోసం, తను నమ్మిన ప్రయత్నం కోసం సర్వం త్యాగం చేసిన ఇటువంటి ప్రజ్ఞ్యావంతురాలు, ధీరవనిత ఉండడం, ఆ దేశానికే గర్వకారణం. ఆమె తన జీవితకాలంలోనే ఎంతో ప్రసిద్ధి పొందింది” – భారత చరిత్రకారుడు
రాణి గైడిన్లియు (26 జనవరి 1915- 17 ఫిబ్రవరి 1993)
కె. శ్యామ్ ప్రసాద్
పెరియార్ గా పిలువబడే ఇ వి. రామస్వామి నాయకర్ రాజకీయ జీవనం జాతీయ కాంగ్రెస్ తో ప్రారంభమైంది. బ్రిటీష్ పాలకులకు అనుకూలమైన, బ్రాహ్మణ వ్యతిరేక జస్టిస్ పార్టీలో చేరారు. విదేశీ పర్యటనల ప్రభావంతో, హిందూమత వ్యతిరేక ద్రవిడ కజగం ఉద్యమం ప్రారంభించారు. వారి సామాజిక అసమానతల నిర్మూలన ఉద్యమం 'హిందూమత వ్యతిరేక...
- ప్రదక్షిణ
సిస్టర్ అభయ కేసు
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ (బీనా థామస్) హత్య కేసులో కేరళ తిరువనంతపురం సిబిఐ ప్రత్యేక కోర్టు 28 సంవత్సరాలకు, 23 డిసెంబర్ 2020 తేదీన తీర్పు వెలువరించింది. నిందితులైన చర్చి ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సేఫిలను నేరస్థులుగా ప్రకటించి, వారికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది.
కొట్టాయం సెయింట్ జోసెఫ్ సైరో-మలబార్ చర్చిలో...
రాష్ట్రంలో ఎన్నో దేవతా విగ్రహాలు ధ్వంసం చేసి అనేక గ్రామాలను "క్రీస్తు గ్రామాలు"గా మార్చివేసినట్టు ప్రకటించి జైలుపాలైన కాకినాడకు చెందిన మతోన్మాద పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో అనేక విస్మయకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
పాస్టర్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం కేవలం మతమార్పిడులకు మాత్రమే పరిమితం కాదు. అక్రమ మార్గంలో ధనం సంపాదించేందుకు మాతృదేశం ప్రతిష్టను కూడా తాకట్టు పెట్టిన విషయం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పరిశోధనలో తేలింది. "బానిసత్వం నుండి బాలకార్మికులకు విముక్తి" పేరిట కథలు సృష్టించి ప్రపంచం దృష్టిలో దేశాన్ని...
-Anuj Dhar
I received the invitation to write this piece on the birth anniversary of Atal Bihari Vajpayee, who in many ways aided the efforts to keep Subhas Chandra Bose’s memories alive. When Netaji’s portrait was unveiled in Parliament on...























