పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఇంటర్వూ
ప్ర; రామమందిర నిర్మాణం ప్రారంభం కావడంతో అయోధ్య వివాదం ముగిసినట్లే. దీనితో శ్రీ రామచంద్రుని గురించిన చర్చ కూడా ముగిసిపోతుందా?
జ. శ్రీ రామమందిర శిలాన్యాస కార్యక్రమం 1989లోనే జరిగిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ 5న కేవలం మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మందిర నిర్మాణం...
సామాజిక సేవ అనేది అత్యంత ప్రశంసనీయమైన కార్యకలాపాలలో ఒకటి. భారతదేశంలోని చాలా ఎన్జీఓలు సమాజానికి ఎదో ఒక విధంగా తమ వంతు సహాయపడటానికి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ, ఇటీవలి కాలంలో ఈ సామాజిక సేవలు కొన్నిసార్లు ఒక రహస్య ఎజెండాతో పనిచేస్తాయని చెప్పడానికి అనేక ఉదాహరణలు వెలుగులోకి వస్తున్నాయి. మన సమాజంలో ఇలాంటి...
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. .......16/18
- Narender Sehgal
With full consent of Indian National Congress and Muslim League, Britishers after dividing our ancient nation left for their country. Congressmen who went about begging and bargaining for freedom,...
- Aditya Bharadwaj Khandavalli
“We’ve planned a surgical Strike and have done a Saffron one” exalted B. Sanjay the State president of BJP Telangana. As Hyderabad Municipal Elections witness a swing in giving rise to astonishing results. The Bharatiya...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తన సత్తా చాటుకుంది. మొత్తం 150 స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. డిసెంబర్ 1న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిసెంబర్ 4న వెలువడిన ఫలితాల్లో 150 డివిజన్లకు గాను.. 149 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాలను గెలిచింది....
సాధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన అంశాలను సాకుగా చూపి, ఇతర దేశ వ్యవస్థలతో చేతులు కలిపి, దేశప్రతిష్టకు భంగం కలిగించేందుకు,...
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. .......15/18
- Narender Sehgal
After Dr. Hedgewar ‘s death, Sangh leaders and Swayamsevaks continued expanding Sangh work with full dedication under the guidance of second Sarsanghchalak Shri Guruji. Collective efforts of Sangh leaders...
ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీ.ఎఫ్.ఐ) సంస్థలపై దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లోని 26 చోట్ల గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ.డి) దాడులు చేసింది. మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా పి.ఎఫ్.ఐ చైర్మన్ ఓ ఎం అబ్దుల్ సలాం, కేరళ రాష్ట్ర అధ్యక్షుడు అసదుద్దీన్ ఎలామరొమ్ స్థావరాలపై ఈ.డి దాడులు నిర్వహించింది.
ఈ...
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతోంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం పాటిస్తారు.
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడంకోసం 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో...
వర్షాలతో ఇండ్లు కూలిపోయి ఇబ్బందుల్లో ఉన్న 17 కుటుంబాలకు సేవాభారతి ఆధ్వర్యంలో కొత్త ఇండ్లు నిర్మించి బాధితులకు అండగా నిలిచింది. వివరాల్లో కెళ్తే 2018 ఆగస్టులో కేరళ రాష్ట్రంలోని దేశమంగళం గ్రామపంచాయతీలోని పల్లం గ్రామంలోని కొట్టంబతూర్ లో వద్ద భారీ వర్షం వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండ చరియలు కూలిపోయి...
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. .......14/18
-Narender Sehgal
Dr. Hedgewar was monitoring all movements/struggles striving to achieve complete independence of India. That was the reason that Doctor ji devoted all his time to develop Swayamsevaks or freedom fighters...
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతున్న నేపథ్యంలో.. మొదటి సారి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి
https://www.youtube.com/watch?v=VqKYRiLeVoU&feature=youtu.be
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన వ్యవసాయం చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు ఆందోళన ప్రారంభించినప్పటికీ, ఈ చట్టాలు తమకు ఎలా ప్రయోజనం చేకూర్చాయో వివరించడానికి అనేక మంది రైతులు ముందుకు వస్తున్నారు. తమకు ఎంతో మేలు చేస్తోందని రైతులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. “మహారాష్ట్రలోని ధూలేలోని జితేంద్ర భోజీ...
నివర్ తుఫాను కారణంగా నెల్లూరు గూడూరు మధ్య హైవేలో రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరదలలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు అండగా నిలిచారు. వారికి అల్పాహారం, బన్ను, బిస్కెట్ ప్యాకెట్ లు, పాలు, టీ ఏర్పాటు చేశారు.
నివర్ తుఫాన్ కారణంగా నెల్లూరు, గూడూరు మధ్యలో గూడూరుకు సమీపంగా గల ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ...
"మొదట మేము గిరిజనులం, ఆ తర్వాత క్రైస్తవులం. మేము ప్రకృతి ఆరాధకులం. నదులు, అడవులు, పర్వతాలను ఆరాధిస్తాం"
- క్రైస్తవ మతం స్వీకరించిన గిరిజనులు తరచూ చెప్పే మాట ఇది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూ క్రైస్తవంలో ఉండటం సాధ్యపడుతుందా? ఒక్క దేవుడిని మాత్రమే ఆరాధించాలి అని చెప్పే క్రైస్తవం గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను అంగీకరిస్తుందా? ఈ అంశాన్ని పరిశీలిద్దాం.
ముందుగా భారతదేశంలోని ఉత్తరాన...






















