మదర్సాలను రద్దు చేస్తూ అస్సాం రాష్ట్ర కెబినేట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర కెబినేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది.
అస్సాంలో 600 మంది మదర్సాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అస్సాం విద్యా శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ గత నెలలోనే...
డిసెంబరు, 2019లో జరిగిన తెలంగాణా ప్రాంత విజయసంకల్ప శిబిరం అనేక మధురానుభూతులు, జ్ఞాపకాలను మిగిల్చింది. శిబిరం జరిగి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక వీడియో
వ్యక్తులు దారుణ హత్య చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగనాస్ జిల్లాలో శనివారం జరిగింది. ఆయనతో పాటు మరో ఆరుగురిపై కూడా దుండగులు దాడి చేసి గాయపరిచారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల సందర్భంగా బీజేపీ `ఆర్ నోయి అన్నే' (ఇకపై అన్యాయం వద్దు) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా శనివారం...
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. .......18/18
-Narendra Sehgal
Today, the Rashtriya Swayamsevak Sangh is recognized as the largest powerful, disciplined and dedicated organization not only in India but also in the world, The structure of RSS viz establishment,...
Abstract
Subramania Bharati lived only for 39yrs. In this short span of exemplary life he contributed as a freedom fighter, poet, social and spiritual reformer. His contribution to Indian ethos will be celebrated for generations to come. During his life...
--Dr. Seema Singh
The age of earth is 4.5 billion years and modern civilization is about 6,000 years old. Human beings are considered as the superior most creature of the nature and thus believed to be the trustees of the...
Human Rights Day is observed every year on 10 December – the day the United Nations General Assembly adopted, in 1948, the Universal Declaration of Human Rights. At a plenary session on Dec. 4, 1950, the UN General Assembly...
-- ప్రదక్షిణ
అసలు మానవహక్కులు అంటే ఏమిటి? ప్రతి మానవుడికి సహజసిద్ధంగా ఉండే హక్కులను మానవహక్కులని పిలుస్తాము. ఇవి జాతి, మత, దేశ, లింగ, భాషలకు అతీతంగా సర్వత్రా, మానవులందరికీ వర్తించే హక్కులు; వ్యక్తుల జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, హింస, బానిసత్వం నుంచి స్వేచ్ఛ, విద్య, ఉపాధి హక్కు, భావప్రకటనా స్వేచ్చ తదితర...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల ఎకరాల దేవాదాయ శాఖ భూములు ఆక్రమణకు గురైనట్టు రాష్ట్ర ఎండోమెంట్స్ కమిషనర్ అర్జున్రావు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఆలయ ఇఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు చెందిన దాదాపు నాలుగు లక్షల ఎకరాల భూమిని రక్షించడానికి చర్యలు...
- ఎస్ గురుమూర్తి
వివాహాలు జరిగే తీరుతెన్నుల గురించి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త రాబర్ట్ ఎప్సిన్ అధ్యయనం చేశారు. అమెరికాలో `ప్రేమ ముందు తరువాత పెళ్లి’ అనే ధోరణి కనిపిస్తే భారతీయులు `ముందు పెళ్లి ఆ తరువాత ప్రేమ’ అనే ఆలోచన కలిగినవారని ఆయన వివరించారు. పెద్దలు కుదిర్చిన వివాహం, ప్రేమ వివాహంలో...
అయ్యప్ప మాల వేసుకున్ననాలుగో తరగతి విద్యార్థిని క్రైస్తవ పాఠశాల నుండి బహిష్కరించిన ఘటనలో ఏడాది గడుస్తున్నా తీసుకున్న చర్యలు వివరాలు సమర్పించనందుకు జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరుకు కమిషన్ నోటీసు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. 2019 డిసెంబర్ 3న భవనగిరిలోని ఇండియన్...
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హరియాణ, ఉత్తర్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు ఢిల్లీ సరిహద్దులో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. రైతు నాయకులు, ప్రభుత్వం మధ్య 5 దఫాలుగా జరిగిన చర్చలు ఫలవంతం కాలేదు. కానీ చట్టాల్లో అవసరమైన సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా...
దేశంలోని రైతుల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. గతంలో అనేక రకాల ఇబ్బందులకు గురైన రైతులకు ఈ వ్యవసాయ చట్టాలు ఎంతగానో దొహదపడతాయి. ఎంతో మంది రైతులు ఈ చట్టాలతో లబ్ది పొందుతున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ చట్టలపై కేవలం పంజాబ్ కు చెందిన కొందరు రైతులు...
- డా. మన్మోహన్ వైద్య
కొద్దిరోజుల క్రితం ముంబైలో `కరాచీ స్వీట్ మార్ట్’ అనే దుకాణం పేరు మార్చమంటూ ఒక శివసేన కార్యకర్త దుకాణాదారుడిని హెచ్చరించాడు. కరాచీ పాకిస్తాన్ లో నగరం కనుక, పాకిస్తాన్ ఎప్పుడు భారత్ లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికే ప్రయత్నిస్తోంది కనుక ఆ పేరు మార్చాలన్నది ఆ కార్యకర్త వాదన. దుకారణాదారుడు కూడా...
Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. .......17/18
-Narender Sehgal
Our ancient Nation was divided into two parts on 15th August, 1947 – India, that is Bharat and Pakistan. After Bharat got political independence, Gandhiji suggested that we should disband the...























