కాబూల్ బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది కుటుంబాలకు చెందిన 180 మంది సిక్కు, హిందువులు ఆఫ్ఘనిస్తాన్ ను విడిచి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం కాబూల్ నుండి భారత్ కి బయలుదేరే అవకాశం ఉందని కాబుల్ సిక్కు వర్గాలు తెలిపాయి. తమపై దాడుల నేపథ్యంలో మైనారిటీ హిందూ, సిక్కు వర్గాలు తీవ్ర...
Bengaluru (VSK). Muslim community in Bengaluru unleashed unprecedented violence over a Facebook meme on Prophet Muhammad. The mob attacked house of Cong MLA Akhanda Srinivasa Murthy, the nephew of whom had posted on his FB wall. The event unfolded...
Rashtriya Swayamsevak Sangh 09-Aug-2020
Revered Mahant Nrityagopal ji Maharaj and all other respected saints who are present here; respected and popular Prime Minister of Bharat, Respected Governor of Uttar Pradesh, Respected Chief Minister of Uttar Pradesh, all citizens, mothers and...
రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల కోసం పోరాడుతున్న దళిత పాజిటివ్ మూమెంట్ సంస్థ న్యాయమంత్రిత్వ శాఖ, హోమ్ శాఖకు ఫిర్యాదు...
హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని శ్రీ నరేంద్రమోడీ చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంలో రాజస్థాన్ లోని బార్మేర్ నగరానికి చెందిన పాయల్ల కల్లా గ్రామపంచాయతీ లోని 50 ముస్లిం కుటుంబాలకు చెందిన 250 మంది తమ పూర్వికులదైన హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. ఆగస్టు...
-డా. శ్రీరంగ గోడ్బోలే
ప్రపంచ ఇస్లాం టర్కీ...
అయోధ్య శ్రీ రామమందిర భూమిపూజ కార్యక్రమంలో డా. మోహన్ భగవత్ జీ ప్రసంగం
నేడు ఎంతో ఆనందమయమైన రోజు. ఆ ఆనందం కూడా అనేక రకాలు. మనమంతా కలిసి ఒక సంకల్పం తీసుకున్నాం. అలా సంకల్పం తీసుకుని పని ప్రారంభించే సమయంలో అప్పటి సర్ సంఘచాలక్ బాలసాహెబ్ దేవరస్ ఒక హెచ్చరిక వంటి సూచన చేశారు....
राष्ट्रीय स्वयंसेवक संघ 05-Aug-2020: श्रीराम मंदिर निर्माण कार्य शुभारंभ कार्यक्रम में पू. सरसंघचालक डॉ. मोहन भागवत जी का उद्बोधन
श्रद्धेय महंत नृत्यगोपाल जी महाराज सहित उपस्थित सभी संत चरण, भारत के आदरणीय और जनप्रिय प्रधानमंत्री जी, उत्तर प्रदेश की मा. राज्यपाल...
అయోధ్యలో భగవాన్ శ్రీ రామచంద్రుని జన్మస్థలంలో భవ్యమైన మందిర నిర్మాణ కార్యం ప్రారంభమయిన సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కేంద్ర కార్యనిర్వహణ అధ్యక్షులు శ్రీ ఆలోక్ కుమార్ దేశ, విదేశాల్లో ఉన్న రామభక్తులందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఐదు వందల సంవత్సరాల పోరాటం, అనేకమంది రామభక్తుల బలిదానం, 70 ఏళ్ల న్యాయ పోరాటం తరువాత ఇలాంటి అపూర్వమైన...
New Delhi, August 05, 2020 – The Central Working President of the Vishva Hindu Parishad (VHP), Advocate Shri Alok Kumar has extended heartfelt greetings and best wishes to all the countrymen and Ram Bhakts(devotees) spread around the globe on...
नई दिल्ली अगस्त 5, 2020। विश्व हिंदू परिषद (विहिप) के केन्द्रीय कार्याध्यक्ष एडवोकेट श्री आलोक कुमार ने सभी देशवासियों तथा विश्वभर के रामभक्तों को भगवान श्रीराम की जन्मभूमि पर भव्य मंदिर के निर्माण कार्य के शुभारम्भ पर हार्दिक बधाई...
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి పోరాటంలో మధ్యవర్తిత్వం, సంప్రదింపుల చరిత్రను పరిశీలిద్దాం.
సిద్దేశ్వర్ శుక్లా
రామజన్మభూమి వివాదంపై 8మార్చ్2019 తేదిన, ఆంతరంగిక మధ్యవర్తిత్వం కోసం...
రామజన్మభూమిలో ఆలయం కోసం 28ఏండ్ల పాటు ఓ మహిళా చేస్తున్న ఉపవాస దీక్ష ఆగస్టు 5తో ముగియనుంది. జబల్పూర్కు చెందిన 81ఏళ్ల ఊర్మిలా చతుర్వేది రామమందిరం నిర్మాణం ప్రారంభమయ్యే వరకూ ఉపావాసం ఉంటానని 28ఏండ్ల క్రితం శపథం చేసింది. ఆగస్టు 5 రామమందిర భూమిపూజ జరుగుతున్న సందర్భంలో 28 ఏండ్ల ఆమె కల నెరవేరబోతోంది. ఈ 28 ఏండ్లు...
పత్రికా ప్రకటన
అయోధ్య రామజన్మభూమిలో భవ్య రామమందిర నిర్మాణం కోసం శిలాపూజ 1989లోనే జరిగినా అనేక రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అడ్డంకులు సృష్టించడం, కోర్ట్ లలో విచారణ సుదీర్ఘకాలంపాటు సాగడంతో మందిర నిర్మాణం ప్రారంభం కాలేదని, ఇప్పుడు 31 సంవత్సరాల తరువాత గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఆగస్ట్ 5న భూమిపూజతో ఆ కార్యం...
विश्व हिन्दू परिषद् कार्याध्यक्ष एडवोकेट श्री आलोक कुमार का प्रैस-वक्तव्य:
लखनऊ अगस्त 3, 2020। विश्व हिंदू परिषद (विहिप) के केन्द्रीय कार्याध्यक्ष एडवोकेट श्री आलोक कुमार ने आज कहा कि 1989 में श्री रामजन्मभूमि पर भव्य मंदिर के लिए शिलान्यास हुआ...



















