- డా. శ్రీరంగ గోడ్బోలే ఖిలాఫత్ ఉద్యమం రెండు అంకాలుగా సాగి, సమసి పోయిందని చెప్పవచ్చు. మొదటి అంకం విన్నపాలు, విజ్ఞప్తులు (1918 డిసెంబర్ నుండి 1920 జూలై వరకు).  ఈ సమయంలో సభలు, సమావేశాలు జరపటం, ప్రభుత్వాన్ని అభ్యర్దించటం మాత్రమే జరిగింది. రెండవ అంకంలో(1920 ఆగష్టు నుండి 1922 మార్చ్ వరకు)  దుందుడుకుతనం –...
-- సత్యదేవ మనకున్న ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. దీన్నే గణేశచతుర్థి అని కూడా అంటారు. ఏడాదిలో నాలుగు చవితి (చతుర్థి) తిథులు గణేశపరంగా కనిపిస్తాయి. మొదటిది ప్రతినెల పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా లెక్కించి పూజ చేస్తారు. ఈ రోజు చేసే గణేశపూజ కష్టాలను తొలగిస్తుందని పెద్దల మాట. రెండవది...
భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడమే తమ ప్రయత్నం అని ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు అసిఫ్ ఇక్బాల్ తన్హా పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ విభాగానికి ఈ విషయాన్ని వెల్లడించినట్టు జీ న్యూస్ తెలిపింది. జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి అయిన  ఆసిఫ్ ఇక్బల్  2014 నుండి  స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ సంస్థ సభ్యుడుగా కొనసాగుతున్నాడు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన పేరిట ఢిల్లీ జరిపిన...
Silchar: Covid-19 has been pandemic for entire world. Hence Indian states like Assam having heavily affected by this pandemic. People are more concern and have some fear to work as a front line workers, as they think virus will...
పాకిస్తాన్‌కు దాని సన్నిహిత దేశమైన సౌదీ అరేబీయా నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చలు జరపడానికి సౌదీకి వెళ్లిన పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వాను కలవడానికి సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నిరాకరించారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకుంటున్న సౌదీకి ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కారు వార్నింగ్‌...
PRINCIPLED STAND OF THE CONCERNED CITIZENS REGARDING THE STATEMENTS RELEASED BY CERTAIN PARTIES WITH RESPECT TO THE JUDGMENT OF THE SUPREME COURT OF INDIA IN THE CASE OF SUO MOTU CONTEMPT PETITION (CRL.) NO.1 OF 2020 IN RE: PRASHANT...
Prakash Utsav of Sri Guru Granth Sahib Ji takes place on the 15th day (New Moon) of Bhadon, the sixth month of the Punjabi calendar, which occurs in August or September in the Western calendar. Guru Granth Sahib J is...
- - రతన్ శార్దా ఐదు శతాబ్దాల ధర్మబద్ధమైన పోరాటం ఫలించి ఆగస్ట్ 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సమయంలో ప్రజల సంతోషాన్ని, హర్షాన్ని నీరుగార్చేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ కొందరి దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా ప్రజలంతా ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించారు. రాజ్యాంగబద్ధంగా హిందూ సమాజం సాధించిన విజయం అది. హిందువుల...
                                    -- డా. మన్మోహన్ వైద్య ఇప్పుడు అయోధ్య రామమందిరాన్ని వ్యతిరేకించినట్లే కొందరు ఒకప్పుడు గుజరాత్ లో సోమనాధ మందిర పునర్నిర్మాణంపై సందేహాలు, నిరసనలు వ్యక్తంచేశారు. అయితే అప్పటికంటే ఇప్పుడు నిరసన స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఎంత గట్టిగా ఉన్నా ఈ నిరసనలు, వ్యతిరేక వాదనలూ సనాతన ఆధ్యాత్మిక సంప్రదాయం పట్ల భారతీయుల విశ్వాసాన్ని...
Kargil Vijay Diwas, that marks India’s victory over Pakistan in Kargil war, has and will continue to inspire Indians for future generations. The day reminds us of our glorious soldiers and their exemplary courage. Each year, children of Balagokulam...
--  హెచ్. వి. శేషాద్రి 16ఆగస్ట్1946- ప్రత్యక్షచర్య   జిన్నా హిందువులమీద జిహాద్ ప్రకటించాడు. సింద్, బెంగాల్ ప్రదేశాల్లో/రాష్ట్రాల్లో, 16ఆగస్ట్ సెలవు ప్రకటించి మరీ, జిహాదీ మూకలు హిందువులను దొరికినవారిని దొరికినట్టే ఊచకోతకి గురిచేసారు. ఈ రాష్ట్రాల్లో, 70%పొలీసులు ముస్లిములైనందువల్ల, వారు ఆ మూకలతో కలిసిపోయారు. బెంగాల్లో ప్రధాని సుహ్రావర్ది పాల్గొన్న సమావేశంలో, వక్తలందరూ హిందువులపై జిహాద్...
--డా . శ్రీరంగ్ గోడ్బోలే ఖిలాఫత్ ఉద్యమం ( 1919 – 1924 ) 1919 అక్టోబర్ 27న మొదలైంది, ఆ రోజునే ఖిలాఫత్ దినంగా అనుసరించారు. సంవత్సరం తిరగక ముందే కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు లోకమాన్య తిలక్ మరణం, అదే సమయంలో గాంధీజీ  భారతీయ రాజకీయ రంగంలో ప్రముఖ స్థానాన్ని అందుకోవటం జరిగింది ....
74 వ స్వాతంత్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ  కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రస్తుతం స్వాతంత్ర సంగ్రామ ప్రేరణతో దేశం ముందుకు సాగుతోందన్నారు....
- - హెచ్. వి. శేషాద్రి 1703-1762 కాలంలో `షా వహియుల్లా దెహ్లవి’ భారతలో వహాబీ ఉద్యమం ప్రారంభించి, ప్రపంచంలో ముస్లిములు వేరే ప్రత్యేక సముదాయమని, భారత ముస్లిములు అందులో భాగమని మతబోధ మొదలు పెట్టాడు. అతని కొడుకు `షా అబ్దుల్ అజీజ్’(1746-1822) భారత్ ను `దార్-ఉల్-హర్బ్’ అని ప్రకటించాడు.అతను 80,000 వహాబీ సైన్యాన్ని సృష్టించి,...
భారత సైనిక దళాలపై విషప్రచారం చేయడం, పాకిస్తాన్ కొమ్ముకాసే విధంగా సినిమాలు తీయడం బాలీవుడ్ లో సర్వసాధారణమైపోయింది. ఇటీవల భారత మాజీ వైమానిళ దళ అధికారి గుంజన్‌ సక్సేనా నిజ జీవిత ఆధారంగా రూపొందించిన బాలీవుడ్ సినిమా పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా వైమానిక దళాన్ని కించపరిచేలా ఉందని భారత వైమానిక దళం సెన్సాన్‌బోర్డుకు,...