Press statement of advocate shri Alok Kumar, working president-VHP
Lucknow. August 3, 2020. The central working president of Vishva Hindu Parishad(VHP) advocate shri Alok Kumar today said that the foundation stone for the construction of a grand Temple at the...
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి గురించి సాగిన న్యాయపోరాట చరిత్రను పరిశీలిద్దాం.
అలహాబాదు హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్...
స్టేషన్ ఘనపూర్ నియోజక ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కుల ధృవీకరణపై జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్) జనగాం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసింది.
ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికైన రాజయ్య నిజానికి క్రైస్తవుడు అని, ఆ విషయాన్ని దాచిపెట్టి ఎస్సీ కుల ధృవీకరణ పత్రంతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి పోటీ చేసినట్టు ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్ అధ్యక్షులు కర్నె శ్రీశైలం తమ ఫిర్యాదులో...
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. రాముడు పుట్టనేలేదని, అయోధ్యలో రామమందిరం లేనేలేదని హిందూ వ్యతిరేకులు, సెక్యులర్ మేధావులు చేసిన విపరీతపు వాదనలన్నీ వీగిపోయి చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా...
During Indian Freedom struggle, Lokmanya Tilak had introduced concept of ChatuSutri or Four Principles. This included two- Swadeshi and Boycott. Through the use of Swadeshi and boycotting foreign goods, Tilak wanted peoples active participation in freedom struggle. At the...
The Constitution of India guarantees gender parity and this is one of the basic tenets enshrined in this document. Under this enunciation, men and women have equal rights. Be it in education, jobs, or political sphere, women can’t be...
పత్రికా ప్రకటన
అయోధ్య రామమందిర భూమిపూజ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంఘటనగా నిలిచిపోతుందని విశ్వహిందూ పరిషత్ కేంద్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి డా. సురేంద్ర జైన్ అన్నారు. ఈ జాతీయ వైభవాన్ని ఇంకెవరూ మసకబార్చలేరని ఆయన అన్నారు. న్యూడిల్లీలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో శ్రీ రాముని జన్మస్థలంలో విదేశీ...
नई दिल्ली, अगस्त 1, 2020। विश्व हिंदू परिषद (विहिप) के केन्द्रीय संयुक्त महामंत्री डॉ सुरेन्द्र जैन ने कहा है कि राम मंदिर का भूमि पूजन देश के लिए एक परम गौरवशाली क्षण है। इस राष्ट्रीय गौरव को कोई धूमिल...
Press Statement
New Delhi, August 01, 2020: The Central Joint General Secretary of Vishva Hindu Parishad (VHP), Dr. Surendra Jain, has said that the Bhumi Pujan (Adoration of Earth Goddess) for Ram temple is a glorious moment for the...
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. సుదీర్ఘ న్యాయపోరాటం, ఉద్యమాల తరువాత చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి పోరాట చరిత్రను పరిశీలిద్దాం.
క్రీ.శ-1528 బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన మీర్...
--డా. శ్రీరంగ గోడ్బోలే
ఖిలాఫత్ ఉద్యమానికి కర్తలు ఎవరు? ప్రపంచ ఇస్లాం సిద్ధాంతాన్ని వాళ్ళు ఎక్కడ అందిపుచ్చుకున్నారు? వాళ్ళ వేరువేరు మార్గాలు చివరికి ఒకే లక్ష్యం వైపుగా ఎలా సాగాయి? మొదటి ప్రపంచ యుద్ధం నుండి ఖిలాఫత్ ఉద్యమం వరకు జరిగిన సంఘటనల్లో ప్రధాన పాత్ర పోషించినవారి ఆలోచనలు ఏమిటన్నది తెలుసుకోవడం చాలా అవసరం.
అలీఘర్ ఉద్యమం
1857 తిరుగుబాటుకు...
नई दिल्ली, 30 जुलाई, 2020 - विश्व हिंदू परिषद (विहिप) के केन्द्रीय महामंत्री श्री मिलिंद परांडे ने कहा कि मुझे ख़ुशी है कि मर्यादा पुरषोत्तम श्रीराम की जन्म भूमि के सम्बन्ध में यह पत्रकार वार्ता आज एक ऐसे पावन...
New Delhi, July 30, 2020 – Central Secretary General of Vishva Hindu Parishad (VHP), Sri Milind Parande said, “I am delighted that this press conference, in respect of the birthplace of Maryada Purushottam Shri Ram, is being held today...
"డా. హెడ్గేవార్ సంఘ గంగ ప్రారంభించిన స్థలం, సమతా గంగను ప్రవహింపచేసిన డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ దీక్షాభూమి అయిన నాగపూర్ నుంచి మర్యాద పురుషోత్తముడైన శ్రీ రాముని జన్మభూమి గురించి పత్రికా సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. శ్రీ రామచంద్రుడు సామాజిక సామరస్యం, సాధికారతల సందేశాన్ని తన జీవితం ద్వారా మనకు తెలియజేశారు....
రాజ్యాంగ పీఠిక నుంచి 'సోషలిస్ట్', 'సెక్యులర్' పదాలను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రెండు పదాలు 1977 ఎమర్జెన్సీ సమయంలో అప్రజాస్వామికంగా, పార్లమెంటులో ఎలాంటీ చర్చ లేకుండా ప్రతిపక్ష నాయకులందరూ జైల్లో ఉన్నప్పుడు చేర్చారనీ, వీటిని తొలగించాలని న్యాయవాదులు బలరాం సింగ్, కరుణేశ్ కుమార్ శుక్ల, విష్ణు శంకర్ జైన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
భారత రాజ్యాంగంలోని...



















