కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్‌ కూటమి దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనపై పాకిస్థాన్‌ కూడా సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం ఆయా దేశాధినేతలతో నిర్వహించాలన్న మోడీ ప్రతిపాదిత వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. దేశాలకు సవాల్‌ విసురుతున్న కరోనా వంటి మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉమ్మడి వ్యూహాలు, ప్రణాళికలు ఎంతగానో...
The greatness of Ayurvedic medicines or Kitchen remedies is that they will work on your immune system and build up the body to fight against virus attack and it is the safest, economic and natural way of...
The entire world finds itself engulfed by the deadly Coronavirus or Covid-19. Over 100,000 people across 127 countries are affected with China alone accounting for over 80,000 cases. India too is not as safe as the figures of infected cases...
వరంగల్, కరీమాబాద్ శ్రీ శివలింగేశ్వర దేవాలయంలోని హనుమాన్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఆలయానికి వెళ్ళిన భక్తులు ఈ విషయాన్ని గమనించి స్థానిక బజరంగ్ దళ్ నాయకులకు తెలియజేశారు. వెంటనే స్థానికులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు కలిసి పోలీస్ స్టేషన్ కి...
కరోన వైరస్ (COVID-19) తీవ్రత దృష్ట్యా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సూచనలు, సలహాల మేరకు  బెంగళూరులో జరగాల్సిన అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) సమావేశం రద్దయింది. ప్రజలలో అవగాహన కల్పించడానికి ఈ సమస్యను విజయవంతంగా ఎదుర్కోవటానికి స్వయం సేవకులు అందరూ ప్రభుత్వాలకు సహకరించాలి.
डॉ. हेडगेवार स्मारक न्यास एवं भगवान महावीर रिलीफ़ फाउंडेशन ट्रस्ट द्वारा 14 जनवरी 2020 को जसोला, नई दिल्ली में मेडी डायलिसिस सेंटर के उद्घाटन समारोह के अवसर पर राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी...
భారతీయ హిందూ కుటుంబ వ్యవస్థతోనే ఆత్మీయ సమాజ నిర్మాణం అవుతుందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేందర్ జీ అన్నారు. వరంగల్ విభాగ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు కాళేశ్వరంలోని శ్రీ ఆది ముక్తీశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహల్ కార్యక్రమంలో పాల్గొన్న ఖండ...
ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న కశ్మీర్ దంపతులను ( జహన్ జేబ్ సామి, అతని భార్య హీనా బషీర్ బేగ్) మార్చి-8 న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్గనిస్తాన్ లోని కోరాసన్ ఫ్రావిన్స్ లోని ఐ.ఎస్.ఐ.ఎస్ యూనిట్ తో ఈ దంపతులకు సంబధాలున్నట్లు గుర్తించిన సౌత్ ఢిల్లీ పోలీసులు ఆ దంపతులను...
హోళీ - సప్త వర్ణాల అద్భుత పండుగ https://youtu.be/qzwzIQ9h7Wc
మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ... భారతదేశంలో `సతీ సహగమనం’ గురించి, హిందూమతం దురాచారాలపై ఎన్నోరకాల వాదప్రతివాదాలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయని మనకు తెలుసు. అయితే గత 1-2 దశాబ్దాలుగా, బ్రిటిషుపాలనాకాలం నాటి ఎన్నో విషయాలు పరిశోధకులు వెలికితీస్తున్నారు. మనకు తెలిసిన, మనం చదువుకున్న పాఠాలకు ఈ పరిశోధనలు...
మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ... వరకట్న వేధింపులు, ఆడపిల్లలను గర్భంలోనే చంపేయడం (భ్రూణహత్యలు) వంటి దురదృష్టకర సంఘటనల గురించి మీడియా అత్యుత్సాహం చూపిస్తుంటుంది. ఇలాంటి దుష్టత్వం, క్రూరత్వం హిందూ సమాజపు సహజ లక్షణాలనే విధంగా విపరీతమైన వ్యాఖ్యలు, కువ్యాఖ్యానాలతో ఊదరగొడుతుంది. దీనికితోడు ఇలాంటి దురాచారాలు ఈనాటివి...
దేశ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ దృష్టికోణం మరోమారు ప్రశ్నార్థకమైంది. ఎప్పట్లాగానే కాంగ్రెస్ తన దేశ భక్తిని తానే సందేహాస్పదం చేసుకుంది. శనివారం జరిగిన పదోతరగతి సోషల్‌ పరీక్ష ప్రశ్నాపత్రంలో ఆజాద్‌ కశ్మీర్‌ను(పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌) మ్యాపులో గుర్తించండంటూ, ఒక సమాధానంగా ”ఆజాద్‌ కశ్మీర్‌” అని ఇచ్చింది. దానిని భాజపా...
సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బ్యాంకులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కింద గత రెండు రోజులుగా ఆయన్ని అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ముంబయిలోని ఆయన నివాసంలో సోదాలు జరిపారు. అనంతరం విచారణ నిమిత్తం...
The 16 point agreement signed between NPC and Government of India led to the end of insurgency and brought peace to the region. This was possible only due to the supreme sacrifice of the members of NPC...
In a shameful instance of towing the Pakistani line, the question paper of Madhya Pradesh state board class 10th examinations of Social Science subject has used the term 'Azad Kashmir' for Pakistan Occupied Jammu & Kashmir. The blunder was noticed...