జిహాద్ మరియు తీవ్రవాదాన్ని ప్రోత్సహించే గ్రంథం ఒకటి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించడం కలకలం రేపింది. విమానాశ్రయ లైబ్రరీలో ఉన్న ఈ అరబిక్ గ్రంధాన్ని ప్రముఖ మానవతావాది, ఆస్ట్రేలియాకు చెందిన ఇస్లామిక్ మతగురువు షేక్ మహ్మద్ తాహిది గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. షరియా చట్టానికి చెందిన గ్రంథంగా గుర్తించిన విమానాశ్రయ అధికారులు దాన్ని...
How can the Apex Court Bench feign ignorance or be ignorant of classification of jet fighters? If so how can one trust them to give judgment on matters in which they do not have the basic knowledge of classification...
ఆర్ఎస్ఎస్ గురించి పలు న్యాయస్థానాలు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు: 1. "ఏ తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగిని కూడా, ఆ వ్యక్తి ఆర్ఎస్ఎస్ సభ్యుడనే కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించరాదు" - కృష్ణలాల్ వర్సెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు(1955) 2. "ఆర్ఎస్ఎస్ సభలో ఇచ్చిన ఉపన్యాసం, `భారతీయ శిక్షా స్మ్రితి’ సెక్షన్ 153...
‘అయోధ్య’ నిరీక్షణ ఫలించేదెన్నడు? అయోధ్య వివాదాన్ని ఒక స్థలంపై యాజమాన్య హక్కుల కోసం రెండు వర్గాల మధ్య సాగుతున్న ఘర్షణగా న్యాయస్థానం పరిగణిస్తున్నా నిజానికి అది ఒక గాయపడ్డ నాగరికత తన అసలు యశస్సు, ఆత్మగౌరవ పునరుద్ధరణకు చేస్తోన్న పోరాటం. Read More.. తృప్తి దేశాయ్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు  ‘తృప్తి దేశాయ్‌ దర్శనానికి రాలేదు. ప్రశాంతంగా ఉన్న శబరిమలలో...
తయ్యబ్ రజ్వీ జరుపుతున్న ఆ కిరాతక చర్యల వెనుక ఒక హిందువు సహాయం ఉంది. అతను ఇమరోజు మల్లయ్య అనే వ్యక్తి. డబ్బుకు, తిండికి ఆశపడి మల్లయ్య గ్రామాలలో తిరిగి తనకు అనుమానం ఉన్న గ్రామస్థులందరినీ కమ్యూనిస్టులుగా చిత్రించేవాడు. తయ్యబ్‌కు రహస్యాలు చేరవేసి దాడి చేయమనేవాడు. చాలాకాలం అనేక గ్రామాలు ఈ మల్లయ్యవల్ల పీడించబడ్డాయి. చివరికి...
ఇటీవల శబరిమల విషయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అమెరికాలోని హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. శబరిమల పవిత్రత కోసం అయ్యప్ప భక్తులు సాగిస్తున్న అహింసాయుత నిరసనలకు మద్దతుగా న్యూయార్క్ మరియు న్యూజెర్సీకి చెందిన వందలాది హిందువులు న్యూయార్క్ సిటీలోని భారత కాన్సులేట్ కార్యాలయం వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం ప్రసిద్ధ టైమ్స్...
గ్రామం బయటికి రాగానే చెరువుగట్టు వెనుకనుండి కాల్పులు ఎదరైనాయి. రజాకార్లు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు 500 రౌండ్లు కాల్చి కూడా ఒక కమ్యూనిస్టునైనా చంపలేకపోయారు. చివరికి పోలీసులు, రజాకార్లు కమ్యూనిస్టుల ధాటికి తట్టుకోలేక ఎంకిర్యాల గ్రామంలో తలదాచుకున్నారు. మరొకసారి తయ్యబ్ రజ్వీ దళం కమ్యూనిస్టులను పట్టుకోవాలనే యత్నంలో కొండమడుగు గ్రామంపై పడింది. గ్రామస్థులందరినీ వరుసగా...
లోకహితం నవంబర్ - 2018 సంచిక కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.  
శబరిమల తీర్పుపై పునఃసమీక్షకు సుప్రీం ఓకే కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలోకి  అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ  దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం  అంగీకరించింది. Read More.. Five Reasons Why Nehru Hated Babasaheb Ambedkar   Jawaharlal Nehru had a deep...
Media is in a flutter about Madhya Pradesh Congress talking of banning RSS and related organisations from government properties and prohibiting government employees from participating in RSS activities. For me it shows Nehru family and its durbaris’ RSS fetish or...
వెనకాల తరుముకొస్తున్న సాయుధులైన రజాకార్లు గ్రామంలో మొదట స్టేషన్ మాస్టర్ ఆంజనేయులు ఇంట్లోని 30 తులాల బంగారం ఎత్తుకుపోయారు. ఆ తర్వాత గ్రామంలో చొరబడి గుడిసెలకు నిప్పు అంటించారు. క్రమక్రమంగా చాలా ఇండ్లు తగలబడిపోయినాయి. గ్రామస్థులను చెదరగొట్టాలనే ఉద్దేశ్యంతో గాలిలో కాల్పులు సాగించారు. భయపడిపోయిన గ్రామప్రజలు తలుపులు మూసికొని ఇళ్ళలో తలదాచుకున్నారు. స్వయంగా ఖాసిం...
రామమందిర నిర్మాణానికి దారులు వెతకండి శతాబ్దాల నుండి జరుగుతున్న రామజన్మభూమి వివాదం దశాబ్దాలుగా న్యాయస్థానాలలో మ్రగ్గుతున్న కేసు 2018 అక్టోబర్ 29వ తేదీ నుండి నిరంతరాయంగా వాదోపవాదాలు జరుపుతామని సుప్రీమ్ కోర్టు దేశ ప్రజలకు హామీ ఇచ్చింది. అట్టి హామీని 2019 జనవరికి వాయిదా వేయడం దేశ ప్రజల నమ్మకాన్ని నీరుగార్చిన సుప్రీమ్ కోర్టు పైగల...
ప్రత్యేక మత కోడ్ పై కొందరి అసంబద్ధమైన, అసహజమైన విభజన అజెండాతో, అసామాన్యమైన కోర్కెలకు వ్యతిరేకంగా భారతీయ వనవాసి కళ్యాణాశ్రం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, అక్టోబర్ 31న మహారాష్ట్రలోని షిరిడీలో కేంద్ర గృహ మంత్రి రాజనాథ్ సింగ్ ను కలిసి తమ వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రతినిధి బృందంలో పాల్గొన్న వారు కళ్యాణాశ్రమ్ అధ్యక్షులు  శ్రీ...
హిందుత్వం అంటే ఏమిటి అనే ప్రశ్నకు రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ వివరణాత్మక సమాధానం https://www.youtube.com/watch?v=pMpu0YHpo0k&feature=youtu.be  
మెయిన్ రోడ్డుపైకి వెళ్ళగానే ఎదురుగా రెండు లారీలు, ఒక జీపు కనబడ్డాయి. ఆ వాహనాలు ఆగిపోయాయి. వాటిలో నుండి సాయుధులైన రజాకార్లు దిగి నినాదాలు చేస్తున్న యువకులను తరమడం ప్రారంభించారు. కాంగ్రెసు కార్యకర్తలని భ్రమపడిన యువకులకు త్వరలోనే వాస్తవం తెలిసిపోయింది. యువకులంతా బీబీనగర్ గ్రామంలోకి పరుగు లంఘించుకున్నారు. వారిలో లవంగ అచ్చయ్య ఒకడు. హైద్రాబాద్  విజయవాడ...