సీమ సింహాసనాన్ని కదిలించిన సిరా చుక్కలు..
-గోపరాజు మాతృభూమిని విదేశీ పాలన నుంచి తప్పించడానికి స్వాతంత్రోద్యమం అనివార్యమన్న చైతన్యాన్నీ, ఏకాత్మతనూ భారతీయులందరిలో తీసుకువచ్చినవి వార్తాపత్రికలు. అక్షరం ద్వారా కలం యోధులు సాగించిన ఈ ఉద్యమాన్ని ప్రధానంగా భారతీయ భాషల పత్రికలు, భారతీయులు ప్రచురించిన ఆంగ్ల భాషా పత్రికలు చేపట్టాయి. భారతీయుల స్వరాజ్య సమరంలోని సహేతుకతను గుర్తించిన కొందరు విదేశీయులు కూడా ఇందుకు చేయూతనిచ్చారు. భారతావని నుంచి ఆంగ్లేయులు వెళ్లిపోవాలని, సంపూర్ణ స్వరాజ్యాన్ని ప్రతిష్టించాలని, స్వయం పాలన ఉండాలన్న ఆధునిక ప్రాపంచిక చింతనను బ్రిటిష్ ఇండియా మైదాన ప్రాంతాలకు అందించడంలో పత్రికలదే ప్రధాన...
ఒలంపిక్స్లో సత్తా చాటిన భారత హాకీ జట్టు… 41ఏళ్ల సుదీర్ఘ విరామ తర్వాత కాంస్య పతకం
టోక్యో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వక్రీడల్లో పతకం అందుకుంది. జర్మనీపై 5- 4తో విజయాన్ని సాధించింది. ఆరంభంలో భారత హాకీ జట్టు కాస్త తడబడినా… ఆ తర్వాత పుంజుకుని అద్భుతంగా ఆడింది. ఈ మ్యాచ్లో పెనాల్టీ కార్నర్లు ఎక్కువగా నమోదు కావడం విశేషం. మ్యాచ్ ఆరంభంలో రెండో నిమిషానికి ప్రత్యర్ధి జర్మనీ జట్టు గోల్ వేయగా.. భారత్ తడబడినట్లు కనిపించింది. రెండో క్వార్టర్ తర్వాత భారత్ పుంజుకుంది....
ఆగస్టు-5: అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమిపూజకు నేటితో ఏడాది
భారతదేశంలోని హిందువులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరిగి నేటితో (ఆగస్టు -5) ఏడాది పూర్తయింది. ప్రధాని నరేంద్రమోడీ, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ పరమపూజ్యనీయ మోహన్ భాగవత్ జీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటెల్ ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో భూమి పూజ అట్టహాసంగా జరిగింది. భూమి పూజ జరిగిన కొద్ది రోజులకే మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సిబిఆర్ఐ రూర్కీ, ఐఐటి మద్రాస్తో పాటు ఎల్ అండ్...
Uttarakhand: Another Love Jihad case in Haridwar Danish married a Hindu girl posing as Akash
A new love jihad case has come to light in Haridwar, Uttarakhand, where Akash, alias Danish, trapped a Hindu girl in a love trap by pretending to be in love and then married the girl. According to the information received, a Hindu girl living in the Jwalapur Kotwali area of Haridwar met a young man in 2018 who introduced himself...
రథం ఆగింది… రక్తం చిందింది
– గోపరాజు జలియన్వాలా బాగ్ దురంతానికి ఒడిగట్టిన బ్రిటిష్ పాలకులనూ అహింసాయుత ఉద్యమంతోనే ఎదుర్కొనాలని గాంధీజీ ఆశించారు. జాతీయోద్య మానికి అహింసా సిద్ధాంతాన్ని చోదకశక్తిని చేశారు. ప్రజలు ఆచరించారు. ఆ సిద్ధాంతం కోసం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను కూడా వదులుకున్న ఘటనలు జరిగాయి. కానీ బ్రిటిష్ ఇండియా పోలీసులు ఏ చిన్న అవకాశం చిక్కినా, వీలైన చోటల్లా జలియన్వాలా బాగ్ దురంతాన్ని పునరావృతం చేయడానికే చూశారు. సెప్టెంబర్ 4,1920న గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. ఈ సువిశాల భారతం మారుమూల ప్రాంతాలలో సైతం ఆ...
కేరళ: ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తపై సి.పి.ఎం నాయకుల దాడి
కేరళ రాష్ట్రంలో ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలపై, హిందూ సంఘాల నాయకులపై దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రకియ నెమ్మదిగా సాగుతోందని ఒక దినపత్రికలో ప్రచురితమైన నివేదికను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఒక ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తపై సి.పి.ఎం నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని నేదుంకాండం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే... సి.పి.ఎం నేతృత్వంలోని కేరళ రాష్ట్ర ప్రభుత్వ హయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మళయాళ దినపత్రిక జన్మభూమి ఒక నివేదికను ప్రచురించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో...
దాద్రానగర్ హవేలీ విముక్తి పోరాటంలో ఆర్.ఎస్ ఎస్ పాత్ర
--ఆకారపు కేశవరాజు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకుల చేత దాద్రా నగర్ హవేలీ పోర్చుగల్ చేతిలోనుండి విముక్తి గావించబడి భారత యూనియన్ లో విలీనమయిపోయింది. సరిగ్గా 1954 వ సంవత్సరం ఆగస్టు రెండో తేదీన అక్కడ సగర్వంగా మూడు రంగుల ఝండా ఎగిరింది. భారత స్వాతంత్ర్య సమరం కొనసాగుతుండగా.. దేశ విభజన చేసి 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం ప్రకటించి ఆంగ్లేయులు పలాయనం చిత్తగించారు. నెహ్రూ నాయకత్వంలోని భారత యూనియన్ లో కలవడానికి సంశయిస్తున్న కాశ్మీర్ సంస్థానం మహారాజా హరిసింగ్, భారత యూనియన్ లో కలపడానికి మొండికేసిన...
Vishva Hindu Parishad Demands Central Law Against Religious Conversion
The Madhya Bharat meeting of the Vishva Hindu Parishad in Bhopal concluded on Sunday (August 1). The VHP demanded a central law against conversion. “There are laws in 11 states for prevention of forceful conversion, however, this problem is nationwide. Thus there is a need of raising this issue unanimously countrywide and unified one law against the illegal conversions. Only...
ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పి.వి సింధు
టోక్యో ఒలింపిక్స్ లో పివి సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. 26 ఏళ్ల సింధు ఒలింపిక్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్లో రెండు పతకాలు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్లో స్వర్ణాన్ని త్రుటిలో చేజార్జుకున్న సింధు రజతంతో సరిపెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను దేశానికి తొలి పతకం అందించగా, సింధు రెండో పతకం అందించింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్లో 21-13, 21-15...
రామప్పలో ఏడు అద్భుతాలు
తెలంగాణాకు చెందిన రామప్ప మందిరాన్ని విశ్వ వారసత్వ సంపదగా యునెస్కో ఇటీవల ప్రకటించింది. చైనా దేశపు ఫుజోవ్ నగరంలో జరిగిన విశ్వ వారసత్వ సమితి 44 వ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచవారసత్వం అంటే భూమి పైన ఉన్న సాటిలేని, అద్వితీయమైన సనాతన విలువలను మానవజాతి, భావితరం కోసం రక్షించవలసిన విషయాలు. కాకతీయ కాలానికి చెందిన రామప్ప గౌరవప్రదమైన చరిత్ర క్రీ.శ.1234 లో నిర్మితమైంది. ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉన్న 800 సంవత్సరాల క్రిందటి ఈ పురాతన మందిరం దాని పరిసరాలు...



















