Savitribai Phule, A social reformer and teacher
Savitribai Jyotirao Phule was a social reformer and poet. She played an important role in fighting for women's rights in India during British rule. She is regarded as the first female teacher of Modern India. Savitri and her husband Jyotirao founded one of the first Indian girls' school in Pune, at Bhide wada in 1848. She worked to abolish...
భైంసాలో మళ్లీ ఘర్షణలు… కత్తులతో దాడులు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆదివారం జుల్ఫికర్ కాలనీలో జరిగిన చిన్న వివాదం.. చినికిచినికి గాలివానగా మారి పట్టణంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి 7.30 గంటలకు కొందరు యువకులు సైలెన్సర్లు తీసేసిన బైకుపై పెద్ద శబ్దం చేసుకుంటూ జుల్ఫికర్ కాలనీలో తిరిగారు. దాంతో.. స్థానికులు వారిని నిలదీశారు. రైతులు, పొలం పనులకు వెళ్లిన వారు నిద్రపోయే సమయమని, శబ్దం చేస్తూ తిరగవద్దని చెప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. క్షణాల్లో...
VIOLENCE FLARES UP AGAIN IN BHAINSA, YOUTH ROAM AROUND BRANDISHING SWORDS
Bhainsa town in Nirmal district of Telangana witnessed a tense atmosphere as violence flared up again. On Sunday, a small dispute in Zulfikar Colony soon escalated into a major conflagration and spread to other parts of the town. Going into details, around 7.30 p.m. on 7-March, few youth were driving around in noisy motorcycles whose silencers were removed. This led...
మరల వేదాల వైపు!
– క్రాంతిదేవ్ మిత్ర మూఢాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఆలోచించాడా బాలుడు. సత్యాన్వేషణ కోసం యుక్తవయసు ఆరంభంలో ఇల్లు విడిచి వెళ్లాడు. ధర్మాన్నీ, వేదాలనూ అధ్యయనం చేశాడు. సనాతన ధర్మంలో, వేదాల్లో ఎలాంటి వివక్ష, అంటరాని తనం లేవని గ్రహించాడు. వేదాల వైపు మరలండి అని ఆ మహనీయుడు ఇచ్చిన పిలుపు ఒక తరాన్ని కదిలించింది. అందరికీ వేదాధ్యయనం, అంటరానితనం నిర్మూలన, వితంతు పునర్వివా హాలు, మళ్లీ సొంత మతంలోకి రావాలనుకున్న వారి కోసం శుద్ధి ఉద్యమాలు, గోవధ...
కామారెడ్డిలో ఏబీవీపీ 39వ రాష్ట్ర మహాసభలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ లో శనివారం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 39వ రాష్ట్ర మహా సభలు రెండు రోజుల పాటు జరిగాయి. ఈ సభలకు ఏబివిపి జాతీయ కార్యదర్శి నిధి త్రిపాఠితో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. మొదటిరోజు పరిషత్ జెండాను ఆవిష్కరించి, అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అసువుల బాసిన ఏబీవీపీ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏడాది కాలంలో ఏబీవీపీ కార్యక్రమాల నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా...
రామ మందిర నిధి సమర్పణ కార్యక్రమం దేశాన్ని ఐక్యం చేసింది – చంపత్ రాయ్
అయోధ్యలో నిర్మించనున్న శ్రీ రామ మందిర నిర్మాణానికి చేపట్టిన నిధి సమర్పణ కార్యక్రమం దేశంలోని నలుమూలల్లో ఉన్న ప్రజలను ఐక్యం చేసిందని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర (ట్రస్ట్) ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయం నిర్మాణం కోసం 2021 జనవరి 15 నుండి ఫిబ్రవరి 27 వరకు చేపట్టిన నిధి సేకరణ కార్యక్రమంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద జనజాగరణ కార్యక్రమం అని...
World’s biggest campaign for Ram Mandir Unified Bharat – Champat Rai
New Delhi. Even as the world’s biggest campaign since January 15, 2021 for construction of the grand temple of Bhagwan Shri Ram at Ayodhya completed on February 27, 2021, it unified Bharatvarsh from east to west and north to south. Addressing a press conference, Champat Rai, Vice President of VHP and General Secretary of Shri Ram Janmbhoomi Teerth Kshetra...
విశ్వహిందూ పరిషత్ దిగ్గజం డాక్టర్ బి. మాణిక్యాచారి ఇక లేరు
ప్రముఖ విశ్వహిందూ పరిషత్ కార్యకర్త, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు అధ్యక్షులుగా వ్యవహరించిన డా. బొడ్డుపల్లి మాణిక్యచారి గారు నిన్న (06.03.2021) స్వర్గస్తులయ్యారు. వీరు నిరాశ్రయ బాలుర వసతి గృహం కారుణ్యసింధు వ్యవస్థాపకులు కూడా. E.N.T. స్పెషలిస్ట్ గా వైద్యవృత్తిని చేపట్టిన బొడ్డుపల్లి మాణిక్యచారి గారు విదేశాలలో ఉండి వైద్య సేవలందించారు. మాతృదేశంపై, మాతృ సంస్కృతిపై అవ్యాజమైన ప్రేమ కలిగిన వారైనందువల్ల భారత్ కు తిరిగి వచ్చి హిందుత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలబడి, విశ్వహిందూ పరిషత్ కార్యాన్ని చేపట్టారు. అంచెలంచెలుగా అనేక బాధ్యతలను నిర్వహిస్తూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...
బిలీవర్స్ చర్చి అధినేత ఆస్తులు, భూములను జప్తు చేసిన ఐటీ శాఖ
బిలీవర్ చర్చి స్వయం ప్రకటిత బిషప్ అయిన కె.పి. యోహన్నన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రూ.6వేల కోట్ల నల్లధనానికి సంబంధిచిన కేసులో కె.పి. యోహన్నన్ యాజమాన్యంలోని చెరువల్లి ఎస్టేట్ను ఐటి శాఖ జప్తు చేసింది. ఇంతకు ముందు బిలీవర్స్ చర్చి సంస్థలలో జరిగిన ఐటి దాడుల్లో రూ .6వేల కోట్ల నల్లధనం బయటపడింది. అయితే గతంలో నకిలీ పత్రాల సృష్టించి హారిసన్స్ మలయాళం సంస్థ నుండి పొందిన 2వేల ఎకరాల భూమిని కూడా ప్రస్తుతం ఐటీ శాఖ జప్తు చేసింది. ప్రస్తుతం అమెరికాలోని...
Sarfaraz from Vidhyamandir school sets example for many
Sarfaraz Hussain from Shankardev Shishu Niketan, a school run by Vidya Bharati, topped the State’s HSLC examinations with 98.3 per cent marks An Assamese Muslim student tops the State’s High School Leaving Certificate (HSLC) examination, which may not make a national headline, but if the boy appears in the important tenth standard examination from a Hindu culture based institution, it...

















