అభివృద్ధి దిశ‌గా స‌రిహ‌ద్దు ప్రాంతాలు

ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తర్వాత లడఖ్ ఇప్పుడు అభివృద్ధి దిశ‌గా ముందుకు సాగుతూ పురోగతికి కొత్త ఉదాహరణ కానుంది. ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఇండో-చైనా సరిహద్దుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేప‌థ్యంలో ఈ వ్యూహాత్మక ప్రాంతానికి మొబైల్ సేవ‌లు మెరుగు ప‌ర‌చ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. పాంగాంగ్ దక్షిణ అంచున ఉన్న మెరాక్, ఖక్టేడ్ గ్రామంలో మొట్టమొదటిసారిగా మొబైల్ కనెక్టివిటీ ప్రారంభమైంది. మెరాక్ వద్ద బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ టవర్ ను చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాన్జిన్...

कानपुर – कोर्ट ने दो रोहिंग्या मुसलमानों को दस-दस साल की सजा सुनाई

कानपुर. कानपुर की एडीजे कोर्ट ने धारा-366बी दो रोहिंग्या मुसलमानों को दस-दस साल कैद की सजा सुनाई है. साथ ही 8-8 हजार रुपये का जुर्माना भी लगाया है. जुर्माने का भुगतान नहीं करने पर तीन-तीन महीने अतिरिक्त सजा भुगतनी होगी. अन्य धाराओं में भी दोनों को सजा सुनायी गई है. जिला सहायक शासकीय अधिवक्ता विवेक शुक्ल ने बताया कि...

Organic farming will help farmers get out of debt trap – Dr Mohan ji Bhagwat

Organic farming will help farmers get out of the debt trap, said Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh, Dr Mohan ji Bhagwat. Organic farming takes farmers towards self-reliance, he said speaking, in an awareness programme on organic farming, organised by Ekalavya Foundation in Gudihatnur mandal of Adilabad district in Telangana. When compared with modern farming, organic farming costs less and...

విద్యార్థుల సర్వతోముఖమైన వికాసానికి విద్యభారతి కృషి

విద్యార్థుల సర్వతోముఖమైన వికాసానికి విద్యభారతి కృషి  చేస్తున్న‌ద‌ని విధ్యభారతి  ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ ఆరావ్ కర్ బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. విద్యభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ క్రింద దేశం మొత్తంలో పాఠశాలలు నడుస్తున్నాయ‌ని,  వీటిలో అందించే సంస్కారయుతమైన ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య గురించి అనేక సందర్భాల్లో అనేక మంది విద్యనిపుణులు, సామాజిక కార్యకర్తలు ప్రశంసించార‌ని పేర్కొన్నారు. జాతి, భాష, మత, సంప్రదాయ తేడాలు లేకుండా దేశభక్తి, సమాజం పట్ల అంకితభావం కలిగిన సంస్కారయుతమైన వ్యక్తులను తయారుచేయడమే విద్య‌భార‌తి లక్ష్యం...

బోద‌న్ లో న‌‌కిలీ పాస్‌పోర్టులు  క‌ల‌క‌లం… 8 మంది అరెస్టు

 బోద‌న్ లో న‌కిలీ పాస్‌పోర్టుల వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ముస్లిం జనాభా ఎక్కువ‌గా ఉన్న బోధన్ పట్టణం దేశ‌భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించే మ‌రో చ‌ర్య‌కు కేంద్రంగా మారింది. ప‌ట్ట‌ణంలో ఇటీవ‌ల 80 న‌కిలీ పాస్‌పోర్టులను అధికారుల‌ను గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం...  ప‌ట్ట‌ణంలోని ష‌ర్బ‌త్ కెనాల్ ప్రాంతంలో కొంద‌రు వ్య‌క్తులు పాస్‌పోర్టు ద‌ర‌ఖాస్తు చేసుకోగా వారికి ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాల‌యం నుంచి వ‌చ్చిన పాస్‌పోర్టుల‌ను అందివ్వ‌డానికి త‌పాళ ఉద్యోగులు ఆయా ఇండ్ల‌లోకి వెళ్ల‌గా ఆ ఇండ్లు తాళం వేసి ఉండ‌డంతో వాటిని తిరిగి...

Bundelkhand: 19year-old leads 100 women to cut 107m mountain for water

Prime Minister Narendra Modi on Sunday addressed through his monthly radio program Mann Ki Baat. During the address, he talked about water conservation and praised Babita Rajput, who lives in Bundelkhand, Madhya Pradesh and led over 100 women to cut a mountain to solve the water crisis in her village. After this, Babita Rajput has thanked PM. The women of Bhelda...

Christian Missionaries encroach hill in mining area at Edlapadu in Andhra Pradesh

The Christian missionary mafia accelerated its activities in the state, since YS Jagan came into power. In this case, the members of a Church have deliberately encroached a mining hill in Edlapadu village of Guntur district. As per the tweet made by senior BJP leader Sunil Deodhar, it is suspected that with lot of secrecy, on the hill top, the...

యూపీలో ముగ్గురు రోహింగ్యా ముస్లింలు అరెస్టు

నకిలీ దృవ పత్రాలతో భారతదేశంలో నివసిస్తున్ననలుగురు రోహింగ్యా ముస్లింలను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏ.టీ.ఎస్‌) సోమ‌వారం అరెస్టు చేసింది. లక్నోకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎం.ఐ) యూనిట్ నుంచి అందుకున్న స‌మాచారం మేర‌కు ఉన్నవో, అలీగ, నోయిడా ప్రాంతాల్లో నివ‌సిస్తున్న‌రోహింగ్యాల‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట‌యిన వ్య‌క్తులు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వ‌స్తున్న వారికి న‌కిలీ దృవ‌పత్రాలు స‌మ‌కూర్చి వారిని భార‌త దేశంలో ఉండేలా సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్టు విచార‌ణ‌లో తేలింది. ల‌క్నోకు చెందిన మిల‌ట‌రీ ఇంటలిజెన్స్ సంస్థ భార‌త్‌లోకి అక్ర‌మంగా చోర‌బ‌డుతున్నరోహింగ్యాల‌పై...

సోష‌ల్ మీడియాలో హిందూ వ్య‌తిరేక‌త… ఆక్స్‌ఫ‌ర్డ్ స్టూడెంట్ యూనియ‌న్‌కు ర‌ష్మీ స‌మంత్ రాజీనా‌మా  

ర‌ష్మీ స‌మంత్‌.. ఇటీవ‌లే ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కు మొదటి మహిళా అధ్య‌క్షురాలిగా ఎన్నికైంది. కర్ణాటకకు చెందిన రష్మి సమంత్ ఒక హిందువు అని, హిందుత్వ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిందుకు గాను  ఆమెపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆమెను ల‌క్ష్యంగా చేసుకుని సోష‌ల్ మీడియాలో అనేక మంది బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన ఆమె చివ‌రికి త‌న స్టూడెంట్ యూనియ‌న్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజీనా‌మా చేయాల్సిన ప‌రిస్థ‌తి ఏర్ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 11న స్టూడెంట్...

देश को श्रेष्ठ बनाने के लिए भारत को समझना, जानना व मानना होगा – डॉ. मनमोहन वैद्य

जयपुर: राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह डॉ. मनमोहन वैद्य ने कहा कि भारत को श्रेष्ठ बनाना है तो भारत को समझना होगा, जानना व मानना होगा. इसके लिए युवाओं को आगे बढ़कर कार्य करना होगा. वे शनिवार को जवाहर नगर स्थित सरस्वती बालिका विद्या मंदिर में जयदेव पाठक जन सेवा न्यास द्वारा आयोजित व्याख्यान माला के 14वें पुष्प...