మన మనసులు అయోధ్య కావాలి – డా మోహన్ జి భాగవత్
మన మనసులు అయోధ్య కావాలి ఈ దేశాన్ని పరమవైభవ, సంపన్న, విశ్వగురువుగా చేయడానికి ప్రతివ్యక్తీ తనను తాను తీర్చిదిద్దుకోవాలి. మన మనస్సులనే అయోధ్యగా మార్చుకునే పని వెంటనే ప్రారంభించాలి. రామమందిర నిర్మాణం పూర్తయ్యేసరికి ప్రతి భారతీయుని మనస్సులో అయోధ్య నెలకొనాలి.
పాల్ దినకరన్ క్రైస్తవ మిషనరీ సంస్థలపై ఐటీ దాడులు
పన్నుఎగవేత, విదేశీ నిధుల దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నతమిళనాడులోని పాస్టర్ పాల్ దినకరన్ కు చెందిన సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ బుధవారం దాడులు నిర్వహించింది. పాల్ దినకరన్కు చెందిన కొయంబత్తూరులోని కారుణ్యా ఇంజనీరింగ్ కాలేజీ, చెన్నైలోని జీసస్ కాల్స్ అనే క్రిస్టియన్ మిషనరీ సంస్థతో పాటు మొత్తం 28చోట్ల దాడులు నిర్వహించింది. పాల్ దినకరన్ చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై , విదేశీ నిధుల దుర్వినియోగంపై లీగల్ రైట్స్ ఆబ్జర్వేటరీ (ఎల్.ఆర్.వో) అనే ఒక సంస్థ గతంలో చేసిన ఫిర్యాదు మేరకు ఐటీ శాఖ...
मेरे पिताजी श्री मा.गो. (बाबूराव) वैद्य – कुटुंबवत्सल, ध्येयनिष्ठ और साधन शुचिता को समर्पित आदर्श व्यक्तित्व
-डॉ. मनमोहन वैद्य श्री मा. गो. (बाबूराव) वैद्य नाम से सुपरिचित श्री माधव गोविंद वैद्य, मेरे पिताजी 97 वर्ष का सक्रिय, कृतार्थ और प्रेरणादायी जीवन पूर्ण कर 19 दिसंबर को पूर्णत्व में विलीन हो गए. उनका जीवन कुटुंबवत्सल, ध्येयनिष्ठ और संघ को समर्पित था. 1931 में अपने गांव से पढ़ाई हेतु नागपुर आए और आठ वर्ष की आयु से ही वे राष्ट्रीय...
రామమందిరం నుండి రామరాజ్యం వైపు… రామమందిర ఉద్యమం పూర్తయింది – డా మోహన్ జి భాగవత్
దేశ సర్వోచ్ఛ న్యాయస్థానం దీనిపై తుది తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఒక న్యాస్ ఏర్పాటైంది. ఆ న్యాస్ కు మందిర నిర్మాణానికి అవసరమైన భూమి ప్రభుత్వం అందించింది. దానితో రామమందిర ఉద్యమం కూడా సమాప్తమయింది. కానీ శ్రీరామచంద్రుని గురించిన చర్చ రాముడు పుట్టినప్పటి నుంచి ఉంది. ఇకముందు కూడా ఉంటుంది. ఎన్నటికీ సమాప్తం కాదు. ఈ దేశపు వర్తమాన, భవిష్యత్తులపై ఎంతో ప్రభావాన్ని చూపే భవ్యమైన గతకాలపు గుర్తు ఆయన. రాముడు ఉండేవాడు, ఉన్నాడు, ఉంటాడు.
समाधान के लिए बीच का रास्ता निकालना चाहिए – भय्याजी जोशी
राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह भय्याजी जोशी ने कहा कि कहा कि कृषि कानून से जुड़े मुद्दों को सुलझाने के लिए बीच का रास्ता निकाला जाना चाहिए. सरकार और प्रदर्शनकारी किसानों, दोनों को इस दिशा में सकारात्मक पहल करना चाहिए. अंग्रेजी दैनिक द इंडियन एक्सप्रेस के साथ साक्षात्कार में संघ सरकार्यवाह ने विभिन्न मुद्दों पर बातचीत की. बातचीत के कुछ...
The middle path should be found to resolve the issues – Bhaiyyaji Joshi
RSS Sarkaryavah Bhaiyyaji Joshi has said that the middle path should be found to resolve the issues related to the agricultural law. Government and protesting farmers need to take positive initiatives in this direction. He spoke in detail on various issues with The Indian Express, whose some excerpts are here – On FARMERS AGITATION Farmers must have a discussion with the...
సంస్కృత భాష వ్యతిరేక పిటిషన్ను కొట్టేసిన మద్రాస్ హైకోర్టు
ప్రాంతీయ దూరదర్శన్(డి.డి) చానెళ్లలో ప్రసారమయ్యే వార్తల్లో సంస్కృత వార్తలు కూడా ప్రసారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. వివరాల్లోకెళ్తే... గతేడాది నవంబర్ లో సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో దేశంలోని అన్ని ప్రాంతీయ డిడి ఛానెళ్లలో సంస్కృత బులెటిన్ను ప్రసారం చేయాలని సంబంధిత అధిపతులను దూరదర్శన్, ప్రసార్ భారతి డైరెక్టర్ జనరల్ శశి శంకర్ ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం 7.15 నుండి 7.30 వరకు సంస్కృత వార్తలు ప్రసారం చేయాలని సూచించారు. అయితే...
శ్రీరామ మందిర నిర్మాణంలో పాలుపంచుకుందాం: ఎస్సీ-ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక పిలుపు
అయోధ్యలో నిర్మితమవుతోన్న భవ్య రామమందిర నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలు భాగస్వాములవ్వాలని ఎస్సీ-ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ శ్రీ పరశురామయ్య ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ పరశురామయ్య మాట్లాడుతూ.. శ్రీ రాముడు మంచి పరిపాలనను అందించిన గొప్ప చక్రవర్తి అని. మిత్రత్వం, సోదర భావం, సామాజిక సమతలకు ప్రతీక అని కొనియాడారు. చరిత్రలో మనల్ని పాలించిన అనేక మంది రాజులు, చక్రవర్తులు మనకు తెలుసు. వీటిలో శ్రీ రాముడు అందించిన పాలన అన్ని విధాలా...
Guru Gobind Singh Ji is our torchbearer – Dr. Mohan Bhagwat Ji
Tenth Guru Guru Gobind Singh Ji has been among those who took the country forward. That is why everybody holds him as an ideal and aspires to be like him. It was for this reason that Swami Vivekananda said in order to regain the dignity of the country every citizen would have to follow the ideals of Guru Gobind...
నూతన రామమందిర నిర్మాణ రూపకర్త ఈయనే!
అయోధ్య రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి శ్రీ చంద్రకాంత్ సోంపురా. 78 ఏళ్ల శ్రీ చంద్రకాంత్ సోంపురా రామమందిర నిర్మాణానికి వాస్తు, నిర్మాణ రూపకల్పన ప్లాన్ అందిస్తున్నారు. వీరి వంశంలో 15వ తరానికి చెందిన వాస్తుశిల్పి ఇతను. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం దేవాలయ నిర్మాణ ప్రాజెక్టులపై వీరి కుటుంబం పనిచేస్తుంది. వీరి కుటుంబంలో ప్రముఖంగా చెప్పుదగ్గ మరో వ్యక్తి వీరి తాతగారు శ్రీ పీఓ సోంపురా. వారు 1949లో గుజరాత్ రాష్ట్రంలోని ప్రపంచ ప్రసిద్ధ సోమనాథ్ ఆలయ నిర్మాణం, వాస్తు విషయంలో ప్రణాళిక అందించారు. అహ్మదాబాద్ నగరానికి చెందిన వీరి కుటుంబం ఇప్పటి వరకు దేశ, దేశాల్లో 200పైగా ఆలయాల వాస్తు, నిర్మాణ ప్లాన్ అంశాల్లో తమ సేవలందించింది. వీటిలో ముఖ్య దేవాలయాలు గాంధీనగర్ లోని అక్షరధామ్ ప్రాంగణం, కోల్ కతాలో బిర్లా మందిర్, ముంబైలోని స్వామి నారాయణ మందిర్ మొదలైనవి. బిర్లా మందిర్ దేవాలయ వాస్తు, శిల్పకళకు ముగ్దులైన నాటి విశ్వహిందూ...



















