కొన‌సాగుతున్న నిధి సమర్పణ అభియాన్‌… స్వ‌చ్ఛందంగా పాల్గొంటున్న‌రామ‌భ‌క్తులు

అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ లో దేశవ్యాప్తంగా ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొని నిధి సమర్పిస్తున్నారు. ఆర్ధికంగా బలహీన స్థితిలో ఉన్నా తమలో రామభక్తికి మాత్రం లోటు లేదని పలువురు చాటిచెపుతున్నారు. అలాగే ఉన్నత పదవులు అధిరోహించినా, సంపన్నులుగా పేరుపొందినా తాము రామునికంటే ఉన్నతులం కాదని పలువురు ప్రముఖులు ప్రకటిస్తున్నారు. వారం రోజులుగా జరిగిన అభియాన్ వివరాలు ఇలా ఉన్నాయి : శ్రీరామ జన్మభూమి నిధి సమర్పణ జనజాగరణ వారంరోజుల తెలంగాణ ప్రాంత నివేదిక - మొత్తం గ్రామాల సంఖ్య-12000 1.జనజాగరణ ప్రారంభించిన...

అయోధ్య నిధి స‌మ‌ర్ప‌ణలో న‌కిలీల‌తో జాగ్ర‌త్త‌

అయోధ్య రామజన్మభూమిలో నిర్మిస్తున్న మందిరం కోసం నిధి సమర్పణ అభియాన్ కేవలం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్వర్యంలోనే జరుగుతున్నదని, ఇది కాకుండా మరే ట్రస్ట్ లు, వ్యక్తులు నిధి సేకరణ చేయరాదని విశ్వహిందూ పరిషత్ ఒక ప్రకటనలో హెచ్చరించింది. కొన్ని ప్రైవేట్ ట్రస్ట్ లు, కొందరు వ్యక్తులు సొంతగా రశీదు పుస్తకాలు ముద్రించి నిధి సేకరణ చేస్తున్నట్లు తమకు తెలిసిందని, అలాంటివారు ఆ పని వెంటనే ఆపివేయాలని స్పష్టం చేసింది. ఎర్రబెల్లి ట్రస్ట్ పేరిట జనగాంలో ఇలా రామమందిర నిధి సేకరిస్తున్నట్లు...

క్రైస్తవ మతమార్పిడి కుట్రలను వమ్ము చేసిన స్వామి సహజానంద

1903లో తమిళనాడులో జరిగిన ఘటన ఇది! ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద బాలుడు మునుస్వామి.. చదువుకోవాలన్న తపనతో డిండీవనం క్రైస్తవ మిషనరీ పాఠశాలలో సీటు సంపాదించాడు. తరగతి గదిలోని ఇతర విద్యార్థుల్లో కెల్లా అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. సీటు అయితే సంపాదించాడు కానీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత సరిపోయేది కాదు. ఆ నిరుపేద నిమ్నవర్గ విద్యార్థి పేదరికాన్ని ఆసరాగా చేసుకుంది ఆ క్రైస్తవ పాఠశాల యాజమాన్యం. మునుస్వామి ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది.. ఒకటి క్రైస్తవంలోకి మారడం.. రెండు, మేము అందిస్తున్న విద్య, భోజనానికి ఫీజు (ఆరోజుల్లో అరవై రూపాయలు) చెల్లించడం.. ఈ రెండూ...

Khalistani- ISI nexus at play in Delhi? Gameplan to riot on Republic Day hits the streets

Shocking scenes are emerging from the national capital of the so-called farmers’ tractor rally turning down to complete chaos. The rioters who were assigned fixed routes to carry out their parade breached police barricades and have put the city into a complete standstill. Khalistanis, masquerading as farmers have hijacked the entire protests and violent activities carried out by these...

రామభక్తులపై ఇస్లాం మ‌తోన్మాదుల‌ రాళ్ళ దాడి.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

రామ మందిర నిర్మాణానికి చేప‌ట్టిన నిధి సేక‌ర‌ణ‌లో భాగంగా నిర్వ‌హించిన ఒక‌ ర్యాలీలో రామ భ‌క్తుల‌పై ముస్లిం గుంపు దాడి చేసిన దాడి వ‌ల్ల కూలి ప‌ని చేసుకునే ఒక‌ హిందూ వ్య‌క్తి మ‌ర‌ణించ‌గా ప‌లువురికి గాయాలైన ఘ‌ట‌న గుజ‌రాత్‌లో గాంధీదామ్ స‌మీపంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. గుజరాత్ లోని గాంధీధామ్ సమీపంలోని కిడాని గ్రామంలో రామ మందిర‌ నిర్మాణం కోసం చేప‌ట్టిన నిధి సేక‌ర‌ణ‌లో భాగంగా ఈ నెల 17న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వ‌ర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఈ క్ర‌మంలో...

రాణి గైడిన్లియు- పర్వత పుత్రిక

“తన ప్రజలకోసం, తను నమ్మిన ప్రయత్నం కోసం సర్వం త్యాగం చేసిన ఇటువంటి ప్రజ్ఞ్యావంతురాలు, ధీరవనిత ఉండడం, ఆ దేశానికే గర్వకారణం.  ఆమె తన జీవితకాలంలోనే ఎంతో ప్రసిద్ధి పొందింది” – భారత చరిత్రకారుడు రాణి గైడిన్లియు (26 జనవరి 1915- 17 ఫిబ్రవరి 1993) మన దేశంలో చాలామంది భారత స్వాతంత్ర్యోద్యమకారులలాగే, ఈమె చరిత్ర కూడా మరుగున పడిపోయింది.  4 మే 2014 తేదిన, ఈమె జన్మ వార్షికోత్సవo జరపడానికి,...

రామాపచార చారిత్ర‌క‌ తప్పిదాన్ని పెద్ద జీయ‌ర్‌ స్వామి సవరించిన తీరు

కె. శ్యామ్ ప్రసాద్ పెరియార్‌ గా పిలువబడే ఇ వి. రామస్వామి నాయకర్ రాజకీయ జీవనం జాతీయ కాంగ్రెస్ తో ప్రారంభమైంది. బ్రిటీష్ పాలకులకు అనుకూలమైన, బ్రాహ్మణ వ్యతిరేక జస్టిస్ పార్టీలో చేరారు. విదేశీ పర్యటనల ప్రభావంతో, హిందూమత వ్యతిరేక ద్రవిడ కజగం ఉద్యమం ప్రారంభించారు. వారి సామాజిక అసమానతల నిర్మూలన ఉద్యమం 'హిందూమత వ్యతిరేక ఉద్యమదిశలో నడిచింది. వారిపై కమ్యూనిస్టు నాయకుల ప్రభావం కూడా ఉంది. 1956లో మద్రాస్ నగర వీధులలో శ్రీరాముని చిత్రపటానికి చెప్పుల మాలవేసి అవమానపరుస్తూ ఊరేగింపు నిర్వహించారు. హిందూ...

చర్చి ముసుగులో ఘోర నేరాలు..  వెలికి వస్తున్న దారుణ వాస్తవాలు

 - ప్రదక్షిణ సిస్టర్ అభయ కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ (బీనా థామస్) హత్య కేసులో  కేరళ తిరువనంతపురం సిబిఐ ప్రత్యేక కోర్టు  28 సంవత్సరాలకు, 23 డిసెంబర్ 2020 తేదీన తీర్పు వెలువరించింది. నిందితులైన చర్చి ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సేఫిలను నేరస్థులుగా ప్రకటించి, వారికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. కొట్టాయం సెయింట్ జోసెఫ్ సైరో-మలబార్ చర్చిలో నన్ గా సేవలందిస్తున్న 19 ఏళ్ల సిస్టర్ అభయ 27 మార్చి 1992న జరిగిన దారుణ హత్యో ఘటనలో బావిలో శవమై కనిపించింది. కేరళ పోలీసు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును నీరుగార్చారు. అయితే జోమేన్...

మతమార్పిడులే కాదు.. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చర్యలు దేశ ప్రతిష్టకు భంగకరం

రాష్ట్రంలో ఎన్నో దేవతా విగ్రహాలు ధ్వంసం చేసి అనేక గ్రామాలను "క్రీస్తు గ్రామాలు"గా మార్చివేసినట్టు ప్రకటించి జైలుపాలైన కాకినాడకు చెందిన మతోన్మాద పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో అనేక విస్మయకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం కేవలం మతమార్పిడులకు మాత్రమే పరిమితం కాదు. అక్రమ మార్గంలో ధనం సంపాదించేందుకు మాతృదేశం ప్రతిష్టను కూడా తాకట్టు పెట్టిన విషయం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పరిశోధనలో తేలింది. "బానిసత్వం నుండి బాలకార్మికులకు విముక్తి" పేరిట కథలు సృష్టించి ప్రపంచం దృష్టిలో దేశాన్ని అప్రతిష్టపాలు చేసి, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా ఏవిధంగా కోట్లాది రూపాయల ధనం సంపాదించాడో వివరిస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ కు నివేదిక...

Revisiting the Glorious History of Netaji and INA

-Anuj Dhar I received the invitation to write this piece on the birth anniversary of Atal Bihari Vajpayee, who in many ways aided the efforts to keep Subhas Chandra Bose’s memories alive. When Netaji’s portrait was unveiled in Parliament on January 23, 1978, Vajpayee, then foreign minister, commented: "Historians and scholars should find out why the Congress government did injustice...