ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వలస రానున్న సిక్కు శరణార్థులు!
కాబూల్ బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది కుటుంబాలకు చెందిన 180 మంది సిక్కు, హిందువులు ఆఫ్ఘనిస్తాన్ ను విడిచి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం కాబూల్ నుండి భారత్ కి బయలుదేరే అవకాశం ఉందని కాబుల్ సిక్కు వర్గాలు తెలిపాయి. తమపై దాడుల నేపథ్యంలో మైనారిటీ హిందూ, సిక్కు వర్గాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యామని, వారి భద్రత గురించి ఆఫ్గాన్ సిక్కు నాయకత్వం పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. అక్కడి తీవ్రవాదుల చేతిలో వివక్షకు, హింసకు గురయ్యామని దాని కారణంగానే ఆఫ్ఘనిస్తాన్...
Bengaluru Violence: 60 cops injured, more than 100 arrested for arson & assault on police, Sec 144 imposed
Bengaluru (VSK). Muslim community in Bengaluru unleashed unprecedented violence over a Facebook meme on Prophet Muhammad. The mob attacked house of Cong MLA Akhanda Srinivasa Murthy, the nephew of whom had posted on his FB wall. The event unfolded yesterday evening which continued late into night with the mob vandalising police vehicle, police station and public property. Few media...
Our hearts should also be the abode of Ram – Sarsanghchalak
Rashtriya Swayamsevak Sangh 09-Aug-2020 Revered Mahant Nrityagopal ji Maharaj and all other respected saints who are present here; respected and popular Prime Minister of Bharat, Respected Governor of Uttar Pradesh, Respected Chief Minister of Uttar Pradesh, all citizens, mothers and sisters, This is a moment of joy. We had made a resolve and I remember, when we were about move ahead,...
ముస్లిం పర్సనల్ బోర్డ్ పై కేంద్రానికి ఎస్సీ సంఘం ఫిర్యాదు
రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల కోసం పోరాడుతున్న దళిత పాజిటివ్ మూమెంట్ సంస్థ న్యాయమంత్రిత్వ శాఖ, హోమ్ శాఖకు ఫిర్యాదు చేసింది. ఆగస్టు 5న అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుతున్న సమయంలో... మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ, హిందువులను రెచ్చగొట్టే విధంగా ముస్లిం...
50 ముస్లిం కుటుంబాల ఘర్ వాపసీ
హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని శ్రీ నరేంద్రమోడీ చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంలో రాజస్థాన్ లోని బార్మేర్ నగరానికి చెందిన పాయల్ల కల్లా గ్రామపంచాయతీ లోని 50 ముస్లిం కుటుంబాలకు చెందిన 250 మంది తమ పూర్వికులదైన హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగినప్పుడు ఈ కుటుంబాలు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా మౌళి అనే పవిత్ర దారాన్ని...
మొదటి ప్రపంచ యుద్ధం – భారతీయ ముస్లింల తీరు
-డా. శ్రీరంగ గోడ్బోలే ప్రపంచ ఇస్లాం టర్కీ రాజ్యం పట్ల భారతీయ ముస్లింల నిష్ట మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాల వల్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పరిణమించింది. అలాగే భారత్ లో కూడా జరిగిన కొన్ని...
ప్రపంచంలో తనని, తనలో ప్రపంచాన్ని చూడటమే భారతీయ దృష్టి – ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్
అయోధ్య శ్రీ రామమందిర భూమిపూజ కార్యక్రమంలో డా. మోహన్ భగవత్ జీ ప్రసంగం నేడు ఎంతో ఆనందమయమైన రోజు. ఆ ఆనందం కూడా అనేక రకాలు. మనమంతా కలిసి ఒక సంకల్పం తీసుకున్నాం. అలా సంకల్పం తీసుకుని పని ప్రారంభించే సమయంలో అప్పటి సర్ సంఘచాలక్ బాలసాహెబ్ దేవరస్ ఒక హెచ్చరిక వంటి సూచన చేశారు. రాగల 20,30 ఏళ్ళు ఎంతో పరిశ్రమిస్తేనేగానీ ఈ సంకల్పం పూర్తికాదని ఆయన చెప్పారు. అలాగే 30 ఏళ్లపాటు పనిచేశాం. ఇప్పుడు 30వ ఏట ఆ సంకల్పం నెరవేరుతున్న...
सारे जगत में स्वयं को और स्वयं में सारे जगत को देखने की दृष्टि भारत की है – सरसंघचालक
राष्ट्रीय स्वयंसेवक संघ 05-Aug-2020: श्रीराम मंदिर निर्माण कार्य शुभारंभ कार्यक्रम में पू. सरसंघचालक डॉ. मोहन भागवत जी का उद्बोधन श्रद्धेय महंत नृत्यगोपाल जी महाराज सहित उपस्थित सभी संत चरण, भारत के आदरणीय और जनप्रिय प्रधानमंत्री जी, उत्तर प्रदेश की मा. राज्यपाल जी, उत्तर प्रदेश के मा. मुख्यमंत्री जी, सभी नागरिक सज्जन माता-भगिनी। आज आनंद का क्षण है, बहुत प्रकार से आनंद है।...
శ్రీ రామమందిర భూమిపూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన విశ్వహిందూ పరిషత్
అయోధ్యలో భగవాన్ శ్రీ రామచంద్రుని జన్మస్థలంలో భవ్యమైన మందిర నిర్మాణ కార్యం ప్రారంభమయిన సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కేంద్ర కార్యనిర్వహణ అధ్యక్షులు శ్రీ ఆలోక్ కుమార్ దేశ, విదేశాల్లో ఉన్న రామభక్తులందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఐదు వందల సంవత్సరాల పోరాటం, అనేకమంది రామభక్తుల బలిదానం, 70 ఏళ్ల న్యాయ పోరాటం తరువాత ఇలాంటి అపూర్వమైన ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడగలిగిన మనమంతా ఎంతో అదృష్టవంతులమని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది రామభక్తుల కృషి, భగవాన్ శ్రీ రాముని కృప, సాధుసంతుల మార్గదర్శనం...
VHP Working President greets on beginning of Ram temple construction
New Delhi, August 05, 2020 – The Central Working President of the Vishva Hindu Parishad (VHP), Advocate Shri Alok Kumar has extended heartfelt greetings and best wishes to all the countrymen and Ram Bhakts(devotees) spread around the globe on the auspicious occasion of beginning of construction of the glorious grand temple on the birthplace of Bhagwan Shri Ram in...
















