रामम मंदिर निर्माण के आरम्भ पर विहिप कार्याध्यक्ष का बधाई संदेश
नई दिल्ली अगस्त 5, 2020। विश्व हिंदू परिषद (विहिप) के केन्द्रीय कार्याध्यक्ष एडवोकेट श्री आलोक कुमार ने सभी देशवासियों तथा विश्वभर के रामभक्तों को भगवान श्रीराम की जन्मभूमि पर भव्य मंदिर के निर्माण कार्य के शुभारम्भ पर हार्दिक बधाई व शुभकामनाएं दी हैं। अपने शुभ कामना संदेश में श्री आलोक कुमार ने कहा है कि लगभग पांच शताब्दियों के...
అయోధ్య: మధ్యవర్తిత్వం – సంప్రదింపులు – వాస్తవాలు
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి పోరాటంలో మధ్యవర్తిత్వం, సంప్రదింపుల చరిత్రను పరిశీలిద్దాం. సిద్దేశ్వర్ శుక్లా రామజన్మభూమి వివాదంపై 8మార్చ్2019 తేదిన, ఆంతరంగిక మధ్యవర్తిత్వం కోసం రిటైర్డ్ న్యాయమూర్తి ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలిఫుల్లా, అధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్, న్యాయవేత్త శ్రీరామ్ పంచు లతో కూడిన త్రిసభ్య బృందాన్ని సుప్రీంకోర్టు నియమించింది. ఇది సుప్రీoకోర్ట్...
రామజన్మభూమి ఆలయం కోసం 28ఏళ్ళు ఉపవాసం.. భూమిపూజతో ముగియనున్న వ్రతం
రామజన్మభూమిలో ఆలయం కోసం 28ఏండ్ల పాటు ఓ మహిళా చేస్తున్న ఉపవాస దీక్ష ఆగస్టు 5తో ముగియనుంది. జబల్పూర్కు చెందిన 81ఏళ్ల ఊర్మిలా చతుర్వేది రామమందిరం నిర్మాణం ప్రారంభమయ్యే వరకూ ఉపావాసం ఉంటానని 28ఏండ్ల క్రితం శపథం చేసింది. ఆగస్టు 5 రామమందిర భూమిపూజ జరుగుతున్న సందర్భంలో 28 ఏండ్ల ఆమె కల నెరవేరబోతోంది. ఈ 28 ఏండ్లు ఆమె పండ్లు, ఫలాలను మాత్రమే తింటూ జీవనం సాగించింది.. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని విజరునగర్కి చెందిన ఊర్మిళ 1992లో బాబ్రీ మసీదు కట్టడం కూల్చివేత, దేశంలో చెలరేగిన అల్లర్ల సమయంలో,...
శ్రీ రామజన్మభూమి, భవిష్య భారతం
పత్రికా ప్రకటన అయోధ్య రామజన్మభూమిలో భవ్య రామమందిర నిర్మాణం కోసం శిలాపూజ 1989లోనే జరిగినా అనేక రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అడ్డంకులు సృష్టించడం, కోర్ట్ లలో విచారణ సుదీర్ఘకాలంపాటు సాగడంతో మందిర నిర్మాణం ప్రారంభం కాలేదని, ఇప్పుడు 31 సంవత్సరాల తరువాత గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఆగస్ట్ 5న భూమిపూజతో ఆ కార్యం ప్రారంభమవుతుందని విశ్వహిందూ పరిషత్ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ ఆలోక్ కుమార్ అన్నారు. రాగల మూడేళ్లలో భవ్య మందిర నిర్మాణం పూర్తవుతుందని, రామభక్తులు తమ ఆరాధ్య దైవాన్ని...
राम मंदिर और भविष्य का भारत
विश्व हिन्दू परिषद् कार्याध्यक्ष एडवोकेट श्री आलोक कुमार का प्रैस-वक्तव्य: लखनऊ अगस्त 3, 2020। विश्व हिंदू परिषद (विहिप) के केन्द्रीय कार्याध्यक्ष एडवोकेट श्री आलोक कुमार ने आज कहा कि 1989 में श्री रामजन्मभूमि पर भव्य मंदिर के लिए शिलान्यास हुआ था, पर मंदिर का निर्माण शासकीय बाधाओं, राजनीतिक तिकडमों और न्यायालयों में देरी के मकड़ जाल में फंस गया। लगभग...
Shri Rama Janma Bhoomi and The Future of Bharat
Press statement of advocate shri Alok Kumar, working president-VHP Lucknow. August 3, 2020. The central working president of Vishva Hindu Parishad(VHP) advocate shri Alok Kumar today said that the foundation stone for the construction of a grand Temple at the birth place of Bhagwan Shri Ram was laid in 1989. However, the construction of the Temple was embroiled in the...
రామ మందిరం గురించి కోర్టులు ఏమన్నాయి? – మూడవ భాగం
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి గురించి సాగిన న్యాయపోరాట చరిత్రను పరిశీలిద్దాం. అలహాబాదు హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ లోని ముగ్గురు న్యాయమూర్తులు 1. జస్టిస్ ధరమ్ వీర్ శర్మ 2. జస్టిస్ సుధీర్ అగర్వాల్ 3. జస్టిస్ సిబాఘతుల్లా ఖాన్ తీర్పు ఇచ్చిన తేది: 2010 సెప్టెంబరు 30 తీర్పు వివరాలు: * మొత్తం...
తెలంగాణ: ఎమ్మెల్యే కుల ధృవీకరణపై ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్ ఫిర్యాదు
స్టేషన్ ఘనపూర్ నియోజక ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కుల ధృవీకరణపై జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్) జనగాం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికైన రాజయ్య నిజానికి క్రైస్తవుడు అని, ఆ విషయాన్ని దాచిపెట్టి ఎస్సీ కుల ధృవీకరణ పత్రంతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి పోటీ చేసినట్టు ఎన్.ఎస్.సి.ఆర్.పి.ఎస్ అధ్యక్షులు కర్నె శ్రీశైలం తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సి రిజర్వేషన్ తాలూకు ప్రయోజనాలను తాడికొండ రాజయ్య తన రాజకీయ లబ్ధికోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తాటికొండ రాజయ్య స్టేషన్ ఘనపూర్ నుంచి టిఆర్ఎస్ పార్టీ తరఫున 2018లో ఎమ్మెల్యేగా...
రామమందిరం ఉండేదనడానికి ఆధారాలు – 2వ భాగం
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. రాముడు పుట్టనేలేదని, అయోధ్యలో రామమందిరం లేనేలేదని హిందూ వ్యతిరేకులు, సెక్యులర్ మేధావులు చేసిన విపరీతపు వాదనలన్నీ వీగిపోయి చివరికి మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా అయోధ్యలో రామమందిరం ఉండేదనడానికిగల ఋజువులను మరోసారి పరిశీలిద్దాం. పురావస్తు పరిశోధన విస్తృతమైన తవ్వకాల తరువాత పురావస్తు పరిశోధన శాఖ రామ జన్మభూమిలో నిస్సందేహంగా ఒక గొప్ప ఆలయము ఉండేదని నిర్ధారించింది....
The concept of Swadeshi by Lokmanya Tilak and Aatmanirbhar Bharat
During Indian Freedom struggle, Lokmanya Tilak had introduced concept of ChatuSutri or Four Principles. This included two- Swadeshi and Boycott. Through the use of Swadeshi and boycotting foreign goods, Tilak wanted peoples active participation in freedom struggle. At the same time he wanted to target British economy. Now, PM Narendra Modi also again introduced the concept of Aatmanirbhar Bharat....
















