Citizens oppose pseudo activism hidden in the garb of ‘Civil Society’
PRINCIPLED STAND OF THE CONCERNED CITIZENS REGARDING THE STATEMENTS RELEASED BY CERTAIN PARTIES WITH RESPECT TO THE JUDGMENT OF THE SUPREME COURT OF INDIA IN THE CASE OF SUO MOTU CONTEMPT PETITION (CRL.) NO.1 OF 2020 IN RE: PRASHANT BHUSHAN AND ANR. The Supreme Court in the aforementioned case has pronounced a judgment dated 14.08.2020 holding the alleged contemnors, including...
Prakash Utsav of Sri Guru Granth Sahib Ji
Prakash Utsav of Sri Guru Granth Sahib Ji takes place on the 15th day (New Moon) of Bhadon, the sixth month of the Punjabi calendar, which occurs in August or September in the Western calendar. Guru Granth Sahib J is unique among the great texts of the world. It is considered to be the supreme spiritual authority and head of...
హజియా సోఫియా, రామమందిరం ఒకటేలా అవుతాయి?
- - రతన్ శార్దా ఐదు శతాబ్దాల ధర్మబద్ధమైన పోరాటం ఫలించి ఆగస్ట్ 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సమయంలో ప్రజల సంతోషాన్ని, హర్షాన్ని నీరుగార్చేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ కొందరి దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా ప్రజలంతా ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించారు. రాజ్యాంగబద్ధంగా హిందూ సమాజం సాధించిన విజయం అది. హిందువుల సంయమనం, సహనం, ధర్మ బుద్ధిని ప్రశంసించవలసినదిపోయి బూటకపు సెక్యులరిస్ట్ లు, ఉదారవాదులు, ఇస్లాంవాదులు, ఉదారవాదులుగా చెలామణి అవుతున్న ఇస్లాంవాదులు పదేపదే హిందువులను అవమానించారు. అదృష్టవశాత్తు హిందువులు కూడా...
రామమందిర నిర్మాణం ఎందుకు?
-- డా. మన్మోహన్ వైద్య ఇప్పుడు అయోధ్య రామమందిరాన్ని వ్యతిరేకించినట్లే కొందరు ఒకప్పుడు గుజరాత్ లో సోమనాధ మందిర పునర్నిర్మాణంపై సందేహాలు, నిరసనలు వ్యక్తంచేశారు. అయితే అప్పటికంటే ఇప్పుడు నిరసన స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఎంత గట్టిగా ఉన్నా ఈ నిరసనలు, వ్యతిరేక వాదనలూ సనాతన ఆధ్యాత్మిక సంప్రదాయం పట్ల భారతీయుల విశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించలేవు. కోట్లాదిమంది భారతీయుల విశ్వాసాలు, ఆశయ ఆకాంక్షలకు గుర్తుగా భవ్య రామమందిర నిర్మాణానికి ఆగస్ట్ 5న భూమిపూజ జరిగింది. భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఈ సంఘటన సువర్ణధ్యాయంగా...
Kargil Diwas 2020 celebrations by Balagokulam Bharat, Hyderabad
Kargil Vijay Diwas, that marks India’s victory over Pakistan in Kargil war, has and will continue to inspire Indians for future generations. The day reminds us of our glorious soldiers and their exemplary courage. Each year, children of Balagokulam Bharat, Hyderabad chapter pay homage to the brave hearts along with their families. This year, separated by social distancing yet...
దేశ విభజన విషాద గాథ – II
-- హెచ్. వి. శేషాద్రి 16ఆగస్ట్1946- ప్రత్యక్షచర్య జిన్నా హిందువులమీద జిహాద్ ప్రకటించాడు. సింద్, బెంగాల్ ప్రదేశాల్లో/రాష్ట్రాల్లో, 16ఆగస్ట్ సెలవు ప్రకటించి మరీ, జిహాదీ మూకలు హిందువులను దొరికినవారిని దొరికినట్టే ఊచకోతకి గురిచేసారు. ఈ రాష్ట్రాల్లో, 70%పొలీసులు ముస్లిములైనందువల్ల, వారు ఆ మూకలతో కలిసిపోయారు. బెంగాల్లో ప్రధాని సుహ్రావర్ది పాల్గొన్న సమావేశంలో, వక్తలందరూ హిందువులపై జిహాద్ చేయమని పిలుపునిచ్చారు. హిందువులు ఎదురుతిరగగానే, సైన్యాన్ని రప్పించారు. ఒక్క కలకత్తా మహానగరంలోనే 10000 స్త్రీపురుషులని చంపేశారు, 15000మంది గాయపడ్డారు, 1లక్షకిపైగా ప్రజలు నిర్వాసితులయారు. తరువాత నౌఖలిలో మారణకాండ మొదలు...
బ్రిటిష్ అండతో పెరిగిన ముస్లిం వేర్పాటు వాదం (1857-1919)
--డా . శ్రీరంగ్ గోడ్బోలే ఖిలాఫత్ ఉద్యమం ( 1919 – 1924 ) 1919 అక్టోబర్ 27న మొదలైంది, ఆ రోజునే ఖిలాఫత్ దినంగా అనుసరించారు. సంవత్సరం తిరగక ముందే కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు లోకమాన్య తిలక్ మరణం, అదే సమయంలో గాంధీజీ భారతీయ రాజకీయ రంగంలో ప్రముఖ స్థానాన్ని అందుకోవటం జరిగింది . అంబేద్కర్ ఉటంకించినట్టు “ ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధీజీ తన భుజాల మీదికి ఎత్తుకోవటం ఎంతోమంది మహమ్మదీయులకే ఆశ్చర్యం కలిగించింది.’’ (Pakistan or the Partition of India,...
ఢిల్లీలో 74 వ స్వాతంత్ర వేడుకలు
74 వ స్వాతంత్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రస్తుతం స్వాతంత్ర సంగ్రామ ప్రేరణతో దేశం ముందుకు సాగుతోందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైందన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా భారత్ స్వయంసమృద్ధి సాధించలేక పోయిందని, ఈ క్షణం నుంచి స్వయంసమృద్ధి...
దేశ విభజన విషాద గాథ
- - హెచ్. వి. శేషాద్రి 1703-1762 కాలంలో `షా వహియుల్లా దెహ్లవి’ భారతలో వహాబీ ఉద్యమం ప్రారంభించి, ప్రపంచంలో ముస్లిములు వేరే ప్రత్యేక సముదాయమని, భారత ముస్లిములు అందులో భాగమని మతబోధ మొదలు పెట్టాడు. అతని కొడుకు `షా అబ్దుల్ అజీజ్’(1746-1822) భారత్ ను `దార్-ఉల్-హర్బ్’ అని ప్రకటించాడు.అతను 80,000 వహాబీ సైన్యాన్ని సృష్టించి, సిక్ఖులపై దాడి చేసాడు; సిక్ఖుల చేతిలో ఓడిపోయి,బ్రిటిషువారిపై దాడికి దిగారు. బ్రిటిషువారు అప్పటినుంచి వ్యూహాత్మకంగా ముస్లిములను లోబరుచుకుని, తమవైపు తిప్పుకోసాగారు. బ్రిటిషువారి విశ్వాసపాత్రుడైన `సర్ సయెద్ అహ్మద్...
గుంజన్ సక్సేనా సినిమాపై సెన్సాన్బోర్డుకు ఫిర్యాదు చేసిన భారత వైమానికి దళం
భారత సైనిక దళాలపై విషప్రచారం చేయడం, పాకిస్తాన్ కొమ్ముకాసే విధంగా సినిమాలు తీయడం బాలీవుడ్ లో సర్వసాధారణమైపోయింది. ఇటీవల భారత మాజీ వైమానిళ దళ అధికారి గుంజన్ సక్సేనా నిజ జీవిత ఆధారంగా రూపొందించిన బాలీవుడ్ సినిమా పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా వైమానిక దళాన్ని కించపరిచేలా ఉందని భారత వైమానిక దళం సెన్సాన్బోర్డుకు, సినిమాను నిర్మించిన ధర్మ ప్రొడక్షన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ధర్మ ప్రొడక్షన్ సంస్థ కరణ్ జోహర్ కు చెందినది. సుషాంత్ రాజ్పుత్ విషాదకరమైన మరణం తర్వాత బాలీవుడ్...


















