‘యజ్ఞన్న’ చేసిన సమాజ యజ్ఞం

కర్నూల్ – శ్రీశైలం రహదారిలో వచ్చే ఆత్మకూరు అనే గ్రామం లో 1934 మే 1 న శ్రీ యమ్. డి. వై. రామమూర్తి గారు జన్మించారు. తల్లితండ్రులు మేడూరి దీక్షితుల రామయ్య, శ్రీమతి మేడూరి సుబ్బమ్మ. ఆత్మకూరులోని ‘శేతురావు బడి’ అనే ప్రైవేటు స్కూల్ లో విద్యాభ్యాసం మొదలైంది. 10 వ తరగతి కర్నూల్ లోని మునిసిపల్ హై స్కూల్ లోనూ, ఇంటర్మీడియట్ కర్నూల్ ఉస్మానియా కళాశాల లోనూ, న్యాయవాద కోర్స్ బెళగావి లోనూ పూర్తి చేశారు. ఇంట్లో ఆయనను ‘యజ్ఞన్న’...

బానిసగా బ్రతికేకంటే వీరుడిగా మరణించడమే మేలు..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-4)

ఆ తర్వాత నారాయణబాబు తన లక్ష్యసిద్ధికోసం అనేక మార్గాలు అన్వేషించసాగాడు. ఒకసారి నయాపూల్ దగ్గర నిజాం కారులో వెడుతుండగా చూశాడు. రోజూ సాయంత్రం నిజాం అన్ని కట్టుదిట్టాలతో నగరంలో నుండి కారులో వెళుతుండేవాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిజాంను తుదముట్టించాలని నారాయణబాబు నిశ్చయించుకున్నాడు. నిజాం హత్యవల్ల అతని ఇద్దరి కొడుకుల్లో ఘర్షణ రేగవచ్చు. హిందువుల మూకుమ్మడి హత్యా ప్రయత్నాలు సాగితే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకోవచ్చునని నారాయణబాబు అంచనా. ఏమైఆ తర్వాత నారాయణబాబు తన లక్ష్యసిద్ధికోసం అనేక మార్గాలు అన్వేషించసాగాడు. ఒకసారి...

Catholic priests abused more than 3,600 children in Germany: Study

According to the study, 1,670 clergymen in Germany committed some form of sexual attack against 3,677 minors between 1946 and 2014, Spiegel Online reported. Most of the victims were boys. More than 3,600 children were sexually assaulted by Catholic priests in Germany over nearly seven decades, local media reported Wednesday, citing a study commissioned by the German Bishops Conference. The damning...

అర్బన్ నక్సల్స్ ‘లక్ష్యం’ ఏమిటి?

తనదికాని పరాయి సంస్కృతి వైపు మనిషి మళ్లాలంటే ఏం చేయాలి? సాంస్కృతిక విధ్వంసం జరగాలి. అందుకు ఈ దేశ మూల సంస్కృతికి ఆధారమైన నమ్మకాలపై దాడి జరగాలి. దీనికోసం ఎంచుకొన్న గొప్ప మార్గమే అర్బన్ నక్సలిజం! ఇపుడు మహానగర మావోయిస్టుల లక్ష్యం కులవాదం. దళిత కులాలు, బహుజనుల ఉద్ధరణకు పాటుపడుతున్న మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సరే, మరి ఆ దళిత బహుజనుల నాయకత్వాన్ని ఈ మేధావులు అంగీకరిస్తారా? ‘‘ప్రతిదీ గంగాతీరం నుండి మాకు వచ్చింది’’ అని పాశ్చాత్య మేధావి ఫ్రాంకోయిస్‌...

కాందిశీకుల రైలు పేల్చివేతకు పథకం..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-3)

నిజాం తన హైద్రాబాద్ సంస్థానంలో హిందువులను అణచివేయాలనే ప్రయత్నంలో భాగంగా ముస్లిం జనసంఖ్యను పెంచుతున్నాడు. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుండి వేలాదిమంది మహమ్మదీయులను తీసుకువచ్చాడు. ప్రత్యేకించి రైల్వేవాళ్ళు స్పెషల్ ట్రైన్సు ద్వారా కాందిశీకులను తరలించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ లోక్‌సభలో ప్రకటనచేస్తూ హైద్రాబాద్‌లో ఎనిమిది లక్షల మంది కాందిశీకులకు నివాసం ఏర్పాటుచేశారని, అందులో పదివేల నాలుగువందల మందిని నిజాం తన సైన్యంలో చేర్చుకున్నాడని చెప్పారు. ఇలాంటి వాతావరణంలో ప్రతిఘటన కొనసాగాలని నారాయణబాబు స్నేహితులు తీవ్రంగా ఆలోచించారు. మొదట రెఫ్యూజీ గుంపులను తగులబెట్టాలని అనుకున్నారు. చేతి బాంబు...

విమోచనోద్యమానికి నడుంగట్టిన బాలకృష్ణ..( హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-2)

పైకి మాత్రం ఆర్యసమాజ్ కార్యకర్తగా చెప్పుకుంటూ రహస్యంగా విప్లవకారులను సమీకరించాడు. అతని దగ్గరే నారాయణబాబుకు, విప్లవకారులకు సంబంధించిన సాహిత్యం లభించింది. తన నిశ్చయం మరింతగా సుదృఢమై మనస్సులో లక్ష్యంగా వేళ్ళూనింది. చచ్చినా బ్రతికినా నా దేశం కోసమేననే భావం ఉప్పొంగింది. నారాయణబాబు తండ్రి పండరీనాథ్‌రావ్, బీదర్ జిల్లాలో సౌలాదాబ్ గ్రామం వదలి 1900 జీవనభృతి కోసం వరంగల్ వచ్చేశాడు. బాల్కి తాలూకాలో సౌలదాబ్ గ్రామంలో ఆ రోజుల్లో కాటక పరిస్థితులు ఏర్పడినందువల్ల ఆయన వరంగల్ వచ్చి కొత్తగా నిర్మాణంలో ఉన్న రైలుమార్గంలో కూలీగా...

స్వామి వివేకానంద దర్శించిన సమైక్య భారత్ – డా మన్మోహన్ జి వైద్య

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను `ముస్లిం బ్రదర్ హుడ్’తో పోలుస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంఘాన్ని గురించి, సంఘ జాతీయవాద దృక్పధాన్ని గురించి తెలిసినవారికి ఆశ్చర్యం కలిగించాయి. మరోవైపు వామపక్షవాదులు, మావోయిస్టులు, క్షుద్ర రాజకీయ ప్రయోజనాలకోసం దేశాన్ని వ్యతిరేకించే శక్తులకు ఈ వ్యాఖ్యలు సహజంగానే ఆనందం కలిగించాయి. జిహాదీ ముస్లిం తీవ్రవాదం వల్ల ప్రపంచం ఎంత తల్లడిల్లుతోందో రాహుల్ గాంధీకి తెలియకపోలేదు. అలాగే సమాజహితం కోసం సంఘ్ పనిచేస్తుందని, సమాజంలో సంఘానికి ఆదరణ పెరుగుతోందనే విషయాలు కూడా తెలియకపోలేదు. అయినా...

Swami Vivekananda’s vision is united Bharat –Dr Manmohan Vaidya

Congress President Rahul Gandhi’s feeble attempt to draw equivalence between the Muslim Brotherhood and RSS, caused astonishment in those familiar with the RSS and hold a national perspective. Alternatively, those professing a communist and Maoist ideology, and practitioners of opportunistic politics were predictably elated. Neither of these responses are unanticipated. However, it must not be assumed that the Congress President...

నిస్వార్ధ సేవ ద్వారానే దేశ నిర్మాణం – మాజీ సి బి ఐ జాయింట్ డైరెక్టర్ శ్రీ వి వి లక్ష్మి నారాయణ

నిస్వార్థ సేవ కార్యక్రమాల ద్వారానే దేశ నిర్మాణం జరుగుతుందని, ముక్తి కొరకు సేవ అనే ఆలోచన పద్దతి భారతీయ సంస్కృతిలోనే నిగుడంగా ఉందని, సామజిక మార్పుకు సేవను మాధ్యమంగా ఎంచుకోవాలని, మనలోని వ్యక్తిగత స్వార్ధాన్ని వదిలి సమాజం గురుంచి ఆలోచిస్తే సేవ కార్యక్రమంలో పలు పంచుకున్నపుడే భవ్యమైన భారత దేశ నిర్మాణం జరుగుతుందని మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మి నారాయణ అన్నారు. హన్మకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల ఆడిటోరియం 9 సెప్టెంబర్ నాడు సేవాభారతి-వరంగల్ అధ్వర్యంలో నిర్వహించిన “జాతి నిర్మాణంలో...

విప్లవవీరుడు నారాయణబాబు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర -1 )

“ ఆజాద్ హైద్రాబాద్‌” నినాదం మారుమ్రోగుతోంది. అక్కడక్కడ నిజాం సంస్థానానికి చెందిన అసఫియా పతాకం గర్వంగా ఎగురుతోంది. ఖాన్‌సాబ్ రజాకార్ల ముఠాలకు సంబంధించిన సైనికులు నినాదాలు చేస్తూ సగర్వంగా ధ్వజానికి వందనాలు సమర్పిస్తున్నారు. “షాహె ఉస్మాన్ జిందాబాద్, ఆజాద్ హైద్రాబాద్ జిందాబాద్, కాయదెమిల్లత్ జిందాబాద్‌” అనే నినాదాలు సరిగ్గా 1947 ఆగస్టు 15 నాడే హైద్రాబాద్‌లో ప్రతిధ్వనిస్తున్నాయి. హైద్రాబాద్ సంస్థానానికి చెందిన పాలకవర్గ మహమ్మదీయులు కోలాహలంగా తమ స్వతంత్ర హైద్రాబాద్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. హిందువులకు “ఆజాద్ హైద్రాబాద్‌” అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసు. స్వతంత్ర...