Exchange of views and ideas is intrinsic to the Bharatiya concept of dialogue: Dr Man Mohan Vaidya
There has been unseemly outrage amongst certain sections of the political class on former president Pranab Mukherjee's acceptance of an invitation as chief guest for the concluding ceremony of the RSS's Tritiya Varsh Training programme. Mukherjee is a mature and experienced politician who has spent decades in public life. He has well-evolved ideas on matters that are of social...
నాగపూర్ లో జరిగే అర్ ఎస్ ఎస్ శిక్షా వర్గ (తృతీయ వర్ష) సమారోప్ ప్రత్యక్ష ప్రసారం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శిక్షా వర్గ (తృతీయ వర్ష) సమారోప్ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటున్నారు. ఇందులో పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు. రేపు (7 జూన్) సాయంత్రం నాగపూర్ లో 6:30 జరిగే ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని www.facebook.com/RssOrg ద్వార వీక్షించవచ్చు. ముగింపు కార్యక్రమంలో స్వయంసేవకులు అభ్యసించిన శారీరక ప్రదర్శనలు కుడా ఉంటాయి. ప్రతి సంవత్సరం నాగపూర్ లో 25 రోజుల పాటు జరిగిన అర్ ఎస్ ఎస్...
రోహింగియాల కదలికలను కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన
రోహింగియా అక్రమ ప్రవేశకులు తమ ‘శిబిరాల’ పరిధి నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరం వ్రాయడం సముచితమైన పరిణామం. బర్మాలో తమపై దాడులు జరుగుతున్నాయన్న సాకుతో వేల సంఖ్యలో మన దేశంలోకి వచ్చిపడిన ‘రోహింగియా’లు మన అంతర్గత భద్రతను దెబ్బతీస్తుండడం కేంద్ర ప్రభుత్వం ఇలా ‘ఉత్తరం’ వ్రాయడానికి దారితీసిన విపరిణామం. మన దేశంలో ‘శరణార్థుల’ వలె నటిస్తున్న రోహింగియాలలో అందరూ సజ్జనులు కాదన్నది గత కొన్ని ఏళ్లుగా నిర్ధారణ జరిగిన వాస్తవం. ‘రోహింగియా’లలో అనేకమందిని పాకిస్తాన్...
Fake news: A social monster
The internet and social media created a hyper interconnectedness among people which in turn has fueled a surge in misleading data causing new disruptions On Monday, the Rajasthan Police Twitter handle @PoliceRajasthan posted a terse tweet “Mr @omshantiom1231 — we've taken a grim view of the fake video that you shared & labelled it an incident from #RajasthanPolice. You be...
కమ్యూనిజం : తియ్యటి విషం
లౌకికత్వం ముసుగులో కమ్యూనిస్టు పార్టీ ఆడే ఆటలో పావులుగా మిగిలేది మాత్రం దళిత, ఆదివాసి గిరిజనులే. రోహిత్ వేముల, సోనీ సోరి ఉదంతాలు ఇందుకు ఉదాహరణ. నిజంగా వారికి దళిత గిరిజనుల మీద ప్రేమే ఉంటే పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో దళిత గిరిజనులను అక్కడి ముష్కర మూకలు ఊచకోత కోసి, సజీవ దహనం చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? మాల్దా ఘటనలో ధన, మాన ప్రాణాలను కోల్పోయింది దళిత గిరిజనులే. ఇదీగాక ఆ పార్టీ అధికారంలోవున్న కేరళలో కమ్యూనిస్టు పార్టీ హత్యాకాండకు అంతేలేదు. వారి...
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని5 పరీక్ష విజయవంతం
-ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప్రయోగం -నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి -పరిధి 5,000 కిలోమీటర్లు -నావిగేషన్ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం -అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం అగ్ని-5 క్షిపణి మరోసారి నిప్పులు ఎగజిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.. నిర్ణీత మార్గంలో ప్రయాణించి నిర్దేశిత లక్ష్యాన్ని చేధించింది. డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఆదివారం ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఖండాలను దాటుతూ 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం దీని సొంతం. అగ్ని సిరీస్లోని మిగతా క్షిపణులతో పోల్చితే...
టిటిడి రాష్ట్ర ప్రభుత్వ జాగీరా ?
రెండు దశాబ్దాల కిందటి మాట. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘అన్నమయ్య’ సినిమా తీస్తున్నారు. దాని షూటింగ్ను తిరుమల కొండల మీద జరుపుకోవటానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అనుమతి కోరారు. ఇ.ఒ. ఆ విషయం ట్రస్టు బోర్డు ముందు పెట్టారు. కమర్షియల్ కార్యకలాపాలను కొండమీద అనుమతించేది లేదని టిటిడి బోర్డు కరాఖండిగా తిరస్కరించింది. ఇంకోసారి ఆలోచించమని సినిమా వాళ్లు అడిగారు. ఇంకోసారి బోర్డు అదే సమాధానం చెప్పి ససేమిరా అంది. దాంతో నిర్మాత తెలివి తెచ్చుకుని ‘కరెక్ట్ రూట్’లో వెళ్లాడు. చెప్పవలసిన వారికి చెప్పవలసిన రీతిలో చెప్పాడు....
First national sports university to be set up in Manipur
The President of India, Sri Ram Nath Kovind, has given his assent to the Union Cabinet’s decision to promulgate the National Sports University Ordinance, 2018, by which the National Sports University will be established with headquarters at Manipur in the country. This National Sports University will be a specialized University, first of its kind, to promote sports education in the...
పూంఛ్ రక్షకుడు ప్రీతమ్సింగ్
చిడియానూ బాజ్ బనావూ బిల్లీ నూ షేర్ లడావూ సవాలాఖ్ సే ఏక్ లడావూ తబే గోవింద్ గురు నామ్ మెరా పిచ్చుకలను గండభేరుండాలుగా మారుస్తాను. పిల్లుల్ని పులులుగా చేస్తాను. సవాలక్ష మందితో ఒక్కడే పోరాడేలా చేస్తాను. అప్పుడే నేను గురుగోవింద సింహుడిని.. సిక్కుల పదవ గురువు గురుగోవిందసింగ్ చమ్కౌర్ సాహెబ్లో ఈ మాటలు నింపి, గుప్పెడు మంది సిక్కులతో సువిశాల మొగల్ సేనను పచ్చడి చేశాడు. ఆ తరువాత ఆయన దీనా అనే గ్రామానికి వస్తాడు. వీర గురుగోవిందుడు పాదం మోపిన పవిత్ర గ్రామం...
బినామీ ఆస్తుల సమాచారం అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం బహుమతి
బినామీ ఆస్తులకు సంబంధించిన కీలక సమాచారం అందజేసే వారికి కోటి రూపాయల వరకు బహుమతి ఇస్తామని కేంద్ర ఆదాయం పన్ను శాఖ ప్రకటించింది. ఇందుకోసం ఆదాయం పన్ను శాఖ చట్టాలను సవరిస్తోంది. బినామీల గుట్టురట్టు చేయడంలో ప్రజాప్రాతినిథ్యం పెంచాలన్నదే లక్ష్యమని కేంద్ర ఆదాయం పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో మాదిరిగానే సమాచారాన్ని అందించేవారి పేర్లు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. విదేశీయులూ ఈ కొత్త పథకాన్ని ఉపయోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. చాలామంది నల్లధనాన్ని బినామీల రూపంలోదాచి, ఇతరుల పేరిట...



















