ఉగ్రవాద కరెన్సీ మార్గాలపై ఎన్ఐఏ నిఘా
ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, ఆ సంస్థలకు వస్తున్న విరాళాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది. మూలాలపై గురిపెట్టినప్పుడే ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్న ఎన్ఐఏ.. ఉగ్రవాదసంస్థలకు విరాళాలు వచ్చే మార్గాలపై నిఘా పెట్టింది. అలాగే ఉగ్రవాదులుగా మారినవారి కుటుంబ స్థితిగతులపై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఉగ్రవాదంపై నిఘా, దర్యాప్తు, కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు 2008లో కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థను ఏర్పాటుచేసింది. దేశ భద్రతకు భంగం కలిగించే శక్తులు, విధ్వంసాలకు పాల్పడే వారి మార్గాలు, విధ్యంసాలకు ఉపయోగించే టెక్నాలజీ, ఆయుధాలు, యాంటీ...
సామజిక విలువలు, విశ్వాసం ఉన్న సమాచార వ్యవస్థలకు భవిషత్తులో ప్రాధాన్యం – శ్రీ ఉమేష్ ఉపాద్యాయ
"వేగంగా మార్పు చెందుతున్న ప్రస్తుత మీడియా రంగం లో సామజిక విలువలు, విశ్వాసం, నిబద్దత తో ఉన్న పాత్రికేయులకు సమాచార వ్యవస్థలకు, సంస్థలకు, భవిషత్తులో ప్రాధాన్యం ఉంటుంది. దానితో పాటు దేశ హితం కోరే వార్తలకు ప్రాధాన్యం ఉంటుంది’’ అని రిలయన్స్ సంస్థల మీడియా విభాగం డైరెక్టర్ శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ తెలిపారు. సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్, అధ్వర్యంలో హైదరాబాద్ లోని మేకాస్టార్ ఆడిటోరియంలో నిర్వహించిన దేవర్షి నారద జయంతి మరియు పాత్రికేయ సన్మాన సభలో శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ ముఖ్య వక్తగా పాల్గొని “ది ఫ్యూచర్ అఫ్ మీడియా” అనే అంశం పై...
నారద జయంతి 2018 ఆహ్వానం
నారద మహర్షి మొట్ట మొదటి పాత్రికేయుడు. అందుకనే ప్రతి సంవత్సరం నారద జయంతిని ప్రపంచ పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటాం. నారద జయంతిని పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా “సమాచార భారతి కల్చరల్ అసోసియషన్” పాత్రికేయులు, శీర్షికలు నిర్వాహకులు, సోషల్ మీడియా రచయితలు, సామజిక మాధ్యమాలలో రచన సాగించేవారికోసం సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో సీనియర్ పాత్రికేయులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా విభాగానికి డైరెక్టర్ శ్రీ ఉమేష్ ఉపాద్యాయ ప్రధాన వక్తగా పాల్గొంటారు. తేదీ : 29, ఏప్రిల్, 2018. సమయం: ఉ. 10.30 గం.ల నుండి మ.12.30 వరకు...
సుప్రీం జడ్జిగా బాధ్యతలు తీసుకున్న ఇందు మల్హోత్రా
సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్ర ఈరోజు ఉదయం ఇందు మల్హోత్రాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఓ మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులు కావడం ఇదే ప్రథమం. కొలీజియం సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం వెలువరించిన ఉత్తర్వుల మేరకు ఆమె ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత సుప్రీంకోర్టుకు ఆరుగురు మహిళా న్యాయమూర్తులు రాగా ఇందు మల్హోత్రా ఏడో వ్యక్తి. అయితే వారంతా హైకోర్టుల్లో...
Vaatsalya Mandir, a home for orphans in Kanpur
To give the personal touch of his divine presence in everybody's life God created- Parents. But in their case destiny seems to be bit unjust as they were pulled away from God’s biological avtar The Parent’s and tagged them as Orphans. Sad…. Isn’t it? Yes , but it’s not necessary that every sad story has the sad end too,...
Saffron Terror Myth: Concocted Theory Falls Flat
Congress Party concealed the realities of Islamic terrorist attacks by conceiving the myth of the “saffron terror” Bharatiya Janta Party attacked the Congress following the acquittal of Swami Aseemanand and four others in the 2007 Mecca Masjid blast, affirming that the Congress had defamed Hindus by using the term “saffron terror” and demanded an apology from Rahul Gandhi. However, lying...
హిందుత్వపై అసహనం ఎందుకంటే..
ఒక పట్టణంలో వ్యాపారి అయిన జీర్ణ్ధనుడు ఆర్థికంగా నష్టపోయి, తిరిగి సంపాదించడానికై ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. చివరకు తనకు మిగిలిన ఇనుప దూలాన్ని తన స్నేహితుడైన లక్ష్మణ్ దగ్గరుంచి భద్రపరచమని చెప్పి వెళ్లాడు. కొన్నాళ్ళకు తిరిగి వచ్చి తన ఇనుప దుంగను తిరిగి ఇవ్వమన్నాడు. ‘మిత్రమా! ఇనుప దుంగను ఎలుకలు తినేశాయి’ అన్నాడు లక్ష్మణ్. ‘అయ్యో! విధి విచిత్రం కాకపోతే ఇనుమును ఎలుకలు తినడమా!’ అని జీర్ణ్ధనుడు సరిపెట్టుకొన్నాడు. ‘సరేలే లక్ష్మణా.. సముద్ర స్నానానికి వెళ్తున్నాను. నా వస్త్రాలకు కాపలాగా నీ కొడుకును...
దేశ నిర్మాణంలో పాత్రికేయులది కీలక పాత్ర – శ్రీ అన్నదానం సుబ్రమణ్యం
దేశ నిర్మాణంలో పత్రిక రంగం వారు పాలు పంచుకోవాలని, ప్రజాస్వామ్యం లో వారికి నాలగవ స్థంబం అనే ఒక విశిష్ట గుర్తింపు కలదని, అందులో పని చేసే వారు సమాజ బాద్యత జాతీయ భావాలూ కలిగి ఉండడం అత్యంత అవసరమని శ్రీ అన్నదానం సుబ్రమణ్యం గారు, ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత కర్యవాహ, నల్గొండలో జరిగిన దేవర్షి నారద జయంత్ ఉత్సవం లో కోరారు. శ్రీ అన్నదానం సుబ్రమణ్యం గారు సమాచార భారతి నల్లగొండ జిల్లా వారు లయన్స్ క్లబ్ లో 24 ఏప్రిల్ నాడు...
BJP MLC Bukkal Nawab expelled from Muslim community for worshipping Lord Hanuman
BJP MLC Bukkal Nawab has been ostracized from Islam by Darul Uloom Deoband for worshipping Lord Hanuman at a temple in Lucknow. According to reports, Nawab, who had joined BJP from Samajwadi Party last year, had offered prayers and gifted a brass bell at a temple in Hazratganj area in the city. The head of the Madarsa Darul Ulum, Asharfia...
How Nehru ignored diplomat’s warnings on China’s evil designs on Tibet
Had Nehru followed the advice of Sumul Sinha, the Indian official who had warned him about the intentions of communist China, the destiny of the nation could have been different One does not often pay homage to unknown diplomats: Had their advice been followed, the destiny of the nation could, perhaps, have been different. This is the case of Sumul...



















