గల్ఫ్ దేశాలకు హైదరాబాద్ ముస్లిం అమ్మాయిల అక్రమ రవాణా
ఉపాధి పేరుతో అమ్మాయిలను గల్ఫ్ దేశాలకు తరలింపు అక్కడ లక్ష నుంచి 5 లక్షలకు అమ్ముతున్న ఏజెంట్లు ఎవరికీ చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్న అమ్మాయిలు ఉపాధి పేరిట కామాంధులైన అరబ్ షేక్ల దాష్టీకానికి నగర అమ్మాయిలు ఎందరో సమిధలవుతూనే ఉన్నారు. అరబ్ షేక్లు నగరానికి రాకుండా ఇక్కడి అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో అక్కడికి పిలిచి కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ అక్రమ రవాణాలో ట్రావెల్ ఏజెంట్లు దళారులుగా వ్యవహరించి నిండు జీవితాలను బలిచేస్తున్నారు. ఉపాధి పేరుతో నగర అమ్మాయిల అక్రమ రవాణాపై ‘సాక్షి’ ప్రత్యేక...
సమసమాజ నిర్మాణమే సహకార భారతి మూల సిద్ధాంతం
భారతదేశ అభివృద్ధి చరిత్రలో సహకార వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. సహకార ఉద్యమం 1904లో ప్రారంభమైంది. ఈ ఉద్యమం దినదిన ప్రవర్ధమానంగా ప్రగతి పథంలో పయనించింది. సహకార వ్యవస్థ మూల సిద్ధాంతం ‘వ్యక్తి సమష్టి కొరకు..సమష్టి వ్యక్తి కొరకు.. (Each for All and All for Each) సమాజ వ్యవస్థను కూలంకషంగా గుర్తించిన మన పెద్దలు ఈ వ్యవస్థను పటిష్టం చేయడం వల్ల సమాజంలో ఐక్యతాభావం, సేవాభావం ఏ విధంగా వృద్ధి చేయవచ్చో అనుభ వంతో మనకు చూపించారు. ప్రజాస్వామ్య...
Bharat: As A Western Scholar Saw
Dr David Frawley (Pandit Vamadeva Shastri) shares his tryst with Bharat. The thought-provoking article written many years ago, has a greater relevance today as all anti-national, anti-people forces are trying to vitiate the political and social atmosphere of the nation and attack the Idea of Bharat A defeatist tendency exists in the psyche of modern Indians perhaps unparalleled in any...
Pak national get 5-year jail term for illegal stay in Hyderabad
A Pakistani national, who has been illegally staying in Hyderabad and cheating locals by claiming himself to have a 'miracle cure' to treat AIDS, was awarded a five-year sentence by Nampally curt on Tuesday. The court convicted Mohammed Naseer alias Hakeem of cheating and forgery and sentenced him to undergo a jail term of five years. Naseer has been staying...
శ్రామికుల్ని మరచిన మార్క్సిస్టులు
కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని సీపీఎం మరోసారి ప్రకటించింది. ఆ పార్టీ 22వ జాతీయ మహాసభలు ఐదురోజులపాటు హైదరాబాద్లో అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన ఆ పార్టీ తెలంగాణ రాజధానిలో మహాసభల క్రతువును హంగూ ఆర్భాటాలతో పూర్తిచేసుకుంది. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు భారత్ను మోదీ ప్రభుత్వం తాకట్టుపెడుతోందని మహాసభల్లో ఆరోపించారు. దేశ సమైక్యతను కాపాడేందుకు ప్రత్యామ్నాయ విధానాలే మార్గమని, వామపక్ష-ప్రజాతంత్ర శక్తుల బలోపేతం ద్వారానే అది సాధ్యమని చెబుతూ తామే అసలు సిసలు ప్రత్యామ్నాయమని సీపీఎం...
మేఘాలయలో సాయుధదళాల ప్రత్యేక చట్టం రద్దు
అరుణాచల్ప్రదేశ్లో అమలు పరిధి కుదింపు నాలుగేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి-భద్రతల పరిస్థితి మెరుగుపడటంతో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాలకు అఖండ అధికారాలు కల్పించిన ప్రత్యేక చట్టం ‘అఫ్సా’ను మేఘాలయలో రద్దు చేసింది. అరుణాచల్ప్రదేశ్లో సైతం పరిధిని పరిమితం చేసింది. అసోంకు సరిహద్దున గతంలో 16 పోలీసుస్టేషన్ల పరిధిలో అమలులో ఉన్న ఈ చట్టాన్ని ఎనిమిది స్టేషన్లకే పరిమితం చేసింది. మయన్మార్కు పొరుగున ఉన్న మూడుజిల్లాల్లో మాత్రమే ఇకపై అమలులో ఉంటుంది. అఫ్సా ప్రకారం భద్రతాదళాలు ఎలాంటి సైనికచర్య అయినా చేపట్టవచ్చు. ముందస్తు నోటీసు...
అనన్య భక్తురాలు తరిగొండ వేంగమాంబ
వినా వేంకటేశం ననాథో ననాథా సదా వేంకటేశం స్మరామి స్మరామి హరే వేంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు. భక్తుల పాలిట కల్పతరు ఆ స్వామి. భక్తి ధనిక పేద అన్న తారతమ్యం లేదు. ఆర్తితో ఎవరు పిలిచినా చాలు నేనున్నానంటూ అభయ మిస్తాడు ఆ అలివేలిమంగేశ్వరుడు. అన్నమయ్య, అల్వార్లు, హాతీరామ్ బాబా ఇలా ఎందరో భక్తులు స్వామి సేవలో తరించి కైవల్యాన్ని పొందారు. అలాంటి వారిలో ఒకరు శ్రీ తరిగొండ వేంగమాంబ. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రాభవాన్ని లోకానికి...
Kathua episode brings out the Maoist-Jihadi axis in the open
Murder of vulnerable young child Aisha (name changed to protect child’s identity) in Rassana, Kathua has shaken the conscience of India. Its widespread condemnation can only be compared with Nirbhaya incident. Rape is a blot on any civilized society. India was fortunate so far that in spite of lowest per capita policing, the inherent faith in Dharma and Religion...
ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తునకు ఉద్దేశించిన ఆర్డినెన్స్కు కేంద్రం ఆమోదం
దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తునకు ఉద్దేశించిన ఆర్డినెన్స్కు కేంద్రం ఓకేచెప్పింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల బిల్లును మార్చి 12నే లోక్సభలో ప్రవేశపెట్టినా ప్రతిష్టంభన వల్ల గట్టెక్కలేదు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వ్యాపారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి తాజా ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది. ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ఆర్డినెన్స్కు ఆమోద ముద్ర పడింది. రాష్ట్రపతి సంతకం చేశాక అమల్లోకి...
Rohingya Muslims: The Terror Connection
Time and again it has been proved that Rohingya Muslims have connections with the Islamist Terrorist groups. We need to take care that our comprehensiveness as a virtue shouldn’t become a perversion of virtue. So considering national interest, Central Government's decision’s to deport illegal immigrants Rohingya Muslims is justifiable Last year Central Government said in Supreme Court, “Rohingya presence in...



















