1993 లో చెన్నైలోని ఆర్ఎస్ఎస్ భవనం పేల్చివేత కేసు నిందితుడు ముస్తాక్ అహ్మద్ అరెస్టు
చెన్నైలోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంపై ఆగస్ట్ 8, 1993లో నాడు జరిగిన బాంబు దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ముస్తాక్ అహ్మద్ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. 24 ఏళ్లుగా అతడు చట్టం కళ్లుగప్పి తిరుగుతున్నాడు.అతడి ఆచూకీ తెలిపినవారికి రూ.10లక్షల నజరానాను సీబీఐ ప్రకటించింది. ఈ దాడిలో ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న 11 మంది మరణించగా 7 గురు గాయాలపాలయ్యారు. అర్డీఎక్స్ పేలుడు దాటికి బహుళ అంతస్తుల భవనం సైతం కూలిపోయింది. నిందితుడు ముస్తాక్ అహ్మద్ బాంబును తయారుచేయడం కోసం పేలుడు పదార్థాలను సమకూర్చాడని,...
CBI arrested Mushtaq Ahmed, prime accused in 1993 bomb blast at RSS office in Chennai
The Central Bureau of Investigation arrested Mushtaq Ahmed, an absconding accused in a case relating to bomb blast in 1993, at the RSS office in Chennai. The accused was absconding since last 24 years. The powerful bomb blast occurred at RSS karyalay located in M.V.Naidu Street, Chetpet, Madras on 8th August, 1993, resulting in the death of 11 persons and...
Hindu and Pakistan, oxymoron
THE distortions of Dharma that we now-a-days see all around us are largely the result of foreign education. The English word 'religion' has substantially contributed in distorting the pure meaning of Dharma. The British first heard the word when they came to India. They had no word of an equally comprehensive meaning. Dharma is that which is good for...
దేశ వ్యతిరేక కార్యక్రమాలకు నిలయాలైన నకిలీ ‘స్వఛ్ఛందం’ సంస్థల పై వేటు
ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు వివిధ రకాల అక్రమాలకు పాల్పడుతుండడం గురించి ఏళ్ల తరబడి చర్చ జరుగుతోంది! దాదాపు నాలుగువేల తొమ్మిది వందల ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు - నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ - ‘ఎన్జిఓ’లు - విదేశీయ నిధులను స్వీకరించకుండా కేంద్రప్రభుత్వం కొత్తగా నిర్ధారించడంతో ఈ ‘అక్రమాల’ పట్ల మరోసారి ప్రజల ధ్యాస పెరిగింది. విదేశాల నుంచి నిధులను పొందదలచిన ‘స్వచ్ఛంద సంస్థలు’ ‘విదేశ ఆర్థిక ప్రదాన నియంత్రణ’ - ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ - ఎఫ్సిఆర్ఏ - చట్టం ప్రకారం నమోదు...
కమ్యూనిస్టు విప్లవాలు ఎందుకు విఫలమయ్యాయో ఒక శాస్త్ర్ర్రీయ వివరణ
"మరో ప్రపంచం'' పై సామాన్యులకు ముఖ్యంగా యువతకు కొంత స్పష్టత ఇస్తే బాగుంటుంది అనిపించింది. రాజకీయ, సామాజిక వ్యవస్థలు ఎలా రూపాంతరం చెందుతాయో చూపెట్టడానికి మార్క్స్ గతితార్కిక భౌతికవాదం లేదా చారిత్రక భౌతికవాదాన్ని ప్రతిపాదించి, పుట్టుక వంశం ఆధారంగా నడుస్తున్న రాచరిక, కులీన రాజ్యవ్యవస్థ నుండి సామర్థ్యం, పెట్టుబడి ఆధారమైన క్యాపిటలిస్ట్ (పెట్టుబడిదారి) వ్యవస్థ ఉద్భవించిందనీ, దీని ఆధారంగానే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయనీ, దానిలో ఉన్న శ్రమదోపిడీ, సంపద కేంద్రీకరణ వంటి వైరుధ్యాల వలన పెట్టుబడిదారీ వ్యవస్థపై తిరగబడి శ్రామికులే ఉత్పత్తి సాధనాలను,...
Battle of Koregaon : Lessons in Unity
(written by @TrueIndology and @Dimple_Kaul) It is unfortunate that in the year 2018, India is witnessing caste clashes which, if unchecked, could blow into a major civil war. We are seeing Media and “Youth” politicians like Jignesh Mevani and Rahul Gandhi adding to the conflagration of caste politics. This is what Rahul Gandhi tweeted: The current President is a Hindu who comes...
Army destroyed 2 Pakistani posts and eliminated 10-12 rangers
Security forces immediately after paying their last respects to BSF Head Constable RP Hazra who was martyred on Wednesday in ceasefire violation by Pakistan in Jammu and Kashmir’s Samba Sector took the revenge in a grand manner. Border Security Forces (BSF) in retaliation to ceasefire destroyed two posts of Pakistani troops along International Border in Jammu district. Notably, the personnel...
‘హిందూ’ శబ్దం ఎక్కడిది?
భారత రాజ్యాంగం ప్రియాంబుల్లో ఇండియా దటీస్ భారత్ అని ఉంది. మరి ఈ ‘హిందూ’ శబ్దం ఎక్కడిది? భారతదేశానికి మొదట ‘అజనాభము’ అనే పేరు ఉండేది. దీనికి మేక - బ్రహ్మ దేవుడు అని సామాన్యార్థాలు. భూగోళానికి కేంద్ర నాభి అని విశేషార్థం. భూమి తనకు తెలియని కన్పడని ఒక ఇరుసు మీద తిరుగుతున్నది దానికి నాభి (నేమి) కేంద్ర బిందువు ఏది? అంటే అది భారతదేశంలో నైమిశారణ్య ప్రాంతంలో ఉన్నదని గణిత ఖగోళ శాస్తజ్ఞ్రులు నిర్ణయించారు. నైమిశారణ్యం నేడు ఉత్తరప్రదేశ్లో ఉంది. భారతదేశానికి...
రాజ్యాంగం, సైన్యం, ఆర్ ఎస్ ఎస్ భారత్ ను సురక్షితంగా ఉంచుతున్నాయి – మాజీ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి కెటి థామస్
"భారత్ లో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారని ఎవరైనా నన్ను అడిగితే – మొదట రాజ్యాంగం, రెండవది ప్రజాస్వామ్య వ్యవస్థ, మూడు సైన్యం, నాలుగు ఆర్ ఎస్ ఎస్ వల్ల అని సమాధానం చెపుతాను’’ అని జస్టిస్ కెటి థామస్ అన్నారు. కేరళలోని కొట్టాయంలో ఆదివారం (31 డిసెంబర్) నాడు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాథమిక శిక్షవర్గ (శిక్షణ కార్యక్రమం) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. జస్టిస్ థామస్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా పనిచేశారు. ఆర్ ఎస్ ఎస్ తమ...
భారతీయ చరిత్రను వక్రీకరించింది ఎవరు?
ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈసారి కలకత్తాలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెసు సమావేశాలు నిర్వహించారు, 2018 జనవరి 1వ తేదీనాడు జరిగిన ప్రారంభోపన్యాసంలో సంస్థ ప్రధాన అధ్యక్షుడు కె.ఎం.పరిమలీ మాట్లాడుతూ ‘‘చరిత్రను వక్రీకరించడం తప్పు’ అని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేసిన కెఎం పరిమలీ తన ప్రసంగంలో కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశఆరు. 1.ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతం ప్రాతిపదకపై దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్నది. 2.హిందుత్వ ఎజెండాతో పనిచేస్తున్నది. 3.మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తున్నది 4.చరిత్రను...


















