UNESCO declares Kumbh Mela as India’s ‘Intangible Cultural Heritage’
The list describes Kumbh Mela as "the festival of the sacred Pitcher" where pilgrims bathe or take a dip in a sacred river. The Kumbh Mela was on Friday declared as India’s ‘Intangible Cultural Heritage’ by UNESCO. The event was inscribed on the Representative List of the Intangible Cultural Heritage of Humanity by the UN body. The annual congregation of...
ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందం (‘వాసెనార్’) లో సభ్యత్వం పొందిన భారత్
42వ సభ్యదేశంగా గుర్తింపు రక్షణ సాంకేతికతల మార్పిడికి అవకాశం ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందంలో భారత్ సభ్య దేశంగా చేరింది. గురువారం వియన్నాలో ముగిసిన ప్లీనరీలో భారత్ను సభ్య దేశంగా చేర్చుకోవడానికి వాసెనార్ బృందం ఆమోదం తెలిపింది. దీంతో అవసరమైన విధాన ప్రక్రియను పూర్తిచేసి ఆ కూటమిలో చేరిపోయానమని భారత్ శుక్రవారం ప్రకటించింది. వాసెనార్లో భారత్ సభ్యత్వం పొందడానికి సహకరించిన 41 సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీచేసింది. ఇందులో భారత్ చేరడం పరస్పర ప్రయోజనం...
జాతీయవాద సంస్థలలో భారతీయతను ప్రస్పుటింపచేయడం ప్రస్తుత కర్తవ్యం
‘‘మీపూర్వీకులు అరణ్యాల్లో నివసించిన అనాగరిక మనుష్యులు కారు. ఈ ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన మహనీయులు వారు. మీ చరిత్ర పరాజయాల మోపు కాదు; విశ్వవిజయాల యశోగానమది. మీ వేదాంత శాస్త్రాలన్నీ ఆవుల కాపరుల ఆలాపనలు కావు. శ్రీరాముడు, శ్రీకృష్ణుల వంటి మహా మహితాత్ములను రూపుదిద్దిన అమృత సత్య వచో నిధులవి. లేవండి! మేలుకొనండి! వైభవోపేతమైన మీ చరిత్రను చూసి సగర్వ భావంతో పులకించండి!’’ - అని స్వామి దయానంద సరస్వతి భారత జాతికి ఇచ్చిన పిలుపు ఇది! కానీ స్వాతంత్య్రం రాక ముందు...
First batch of SC-ST priests ready to take charge at Tirupati temples
In a sharp departure from tradition, the Tirumala Tirupati Devasthanams (TTD) is ready with its first batch of non-Brahmin priests. The priests, mainly belonging to Scheduled Caste and Scheduled Tribe are expected to assume charge soon. About 200 people from Dalit and backward communities have undergone rigorous training for three months as part of a pilot project by the TTD...
వ్యవసాయిక రసాయనాల వినియోగం పై నిర్దిష్టమైన చట్టం ఏర్పరిచి, అమలు చేయాలి : భారతీయ కిసాన్ సంఘ్
భారతీయ కిసాన్ సంఘ్ వారి అఖిల భారతీయ ప్రతినిధి సభలు ఈ సంవత్సరం 1-3 డిసెంబర్ వరకు పర్భణీ నగరం, మహారాష్ట్ర లో నిర్వహించబడినవి. ఈ సమావేశాలలో ప్రస్తావించిన తీర్మానాలు: వ్యవసాయిక రసాయనాల వినియోగం పై నిర్దిష్టమైన చట్టం ఏర్పరిచి, అమలు చేయాలి ---- కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర లోని యవత్మాల్ జిల్లాలో రైతులు క్రిమి సంహారక రసాయన పదార్థాలు వాడినపుడు, వాటి దుష్ప్రభావం వలన 27 మంది రైతులు మృత్యువాత పడ్డారు మరియు వందలాది రైతులు ఆసుపత్రులలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇటువంటి దుష్ప్రభావమునకు...
Bharathiya Kisan Sangh calls on govt to frame an Act on usage of Agro chemicals
Bharathiya Kisan Sangh held its Akhila Bharateeya Pratinidi Sabha in Vasantrao Naik Marathwada Agricultural University in Parbhani, Maharashtra from 1 st - 3rd December, 2017. Following its three days sessions a resolution has been passed. The resolution: "AN ACT IS TO BE FRAMED AND IMPLIMENTED STRICTLY FOR USING AGRO CHEMICALS" Some days ago the farmers of Yavatmal Dist. of Maharashtra used the AGRO...
చదువంటే అక్షర జ్ఞానం మాత్రమే కాదు– అఖిల భారత సహసర్ కార్యవాహ భాగయ్య
‘ఆచార్యులు అంటే ‘ఆచరించి చూపేవారు’ అని అర్థం. చాలా చోట్ల ఆచార్యుల మార్గదర్శనం ఉన్నప్పటికి ఆచరించే ప్రేరణ లేదు. పుస్తకాలు, ప్రవచనాలు, వీడియోలు చాలా ఉన్నప్పటికి ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించిన విషయాలను ఆచరించి, వారి వ్యక్తిగత నిర్మాణానికి తోడ్పాడాలి.’ అని ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత సహసర్ కార్యవాహ భాగయ్య అన్నారు. విశాఖపట్టణంలోని భారతీయ విద్యాకేంద్రం ప్రారంభమై 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నవంబర్ 11, 12 తేదీలలో భారతీయ విద్యాకేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు రోజుల పాటు ఆచార్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ...
ISI, Khalistani group plotted killings of RSS men in Punjab
An NIA probe into a series of targeted killings, including those of RSS workers, Dera Sacha Sauda followers and a pastor in Punjab in the last two years has revealed that Pakistan's Inter-Services Intelligence (ISI) is using Khalistani extremists to try and stoke communal unrest in the state. The plan was to foment tension by killing key people and revive...
వికసిస్తున్న ఆర్ ఎస్ ఎస్ ఐటీ మిలన్ వ్యవస్థ
"లక్షలాదిమంది స్వయంసేవక్ లు పాల్గొనే సంఘ శిబిరాలలో పాల్గొనడం అంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఇటీవల భాగ్యనగర్ లో జరిగిన విజయదశమి ఉత్సవంలో పాల్గొన్నాను. పూర్తి గణవేష్ లో 10వేల మంది స్వయంసేవకులు ఘోష్ కు తగ్గట్లుగా అడుగులు వేస్తూ చేసిన పథ సంచలనం (రూట్ మార్చ్) అద్భుతమనిపించింది. సంఘ శక్తి ఎంతటిదో తెలిసింది. అయితే ఐటీ మిలన్ ధ్వజ ప్రదాన ఉత్సవంలో 32మంది పాల్గొనడం నాకు మరింత ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అప్పటివరకూ మిలన్ లో సంఖ్య 4కు మించేది కాదు....


















