దేశాన్ని ఏకీకృతం చేసిన సర్దార్ పటేల్
'సంస్థానాల సమస్య ఎంత జటిలం అయ్యింది అంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవు’ అని మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ తో అన్నారు. బ్రిటిష్ వారు భారత దేశాన్ని వదిలి వెళుతూ 550 పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు. అత్యంత క్లిష్టమైన అలాంటి సమయంలో సర్దార్ పటేల్ ఒక పోరాట యోధునిలా నిలబడ్డారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ లో రాజకీయ సూక్ష్మ బుద్ధి ఒక పార్శ్వం అయితే, కార్యాన్ని సాధించడానికి కావలసిన చతురత మరో పార్శం. వాటితోనే...
భాగ్యనగరంలో ‘రాష్ట్ర సేవికాసమితి’ పథసంచలన్
రాష్ట్రీయ సేవికాసమితి భాగ్యనగర్ సంభాగ్ ఆధ్వర్యంలో ఆదివారం (29.10.2023) ఇబ్రహీంపట్నం (వీరపట్నం) లోని పురవీధులగుండా సేవికల విజయదశమి విజయోత్సవయాత్ర, పథసంచలన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో 195 మంది గణవేషధారీ సేవికలు, 214 మంగళవేషధారీ సేవికలు పాల్గొన్నారు. గణవేషధారీ సేవికలు భగవధ్వజాన్ని చేతపూని ఘోష్ వాదనతో పురవీధులలో శోభాయమానంగా పథసంచలన్ నిర్వహించారు. సేవికల పథసంచలన్ జరుగుతుండగా ప్రజలు పుష్పార్చనతో, మంగళ హరతులతో స్వాగతించారు. ఈ విజయదశమి ఉత్సవానికి ముఖ్య అతిధిగా డా. స్మితారామరాజు గారు, వక్తగా ప్రాంత కార్యవాహిక శ్రీపాద రాధ గారు, విభాగ్...
Ranga Hari ji is no more
Kochi: Karma Yogi, R. Hari ji passed away. He was 93 years old. He passed away today at Amrita Hospital in Kochi around 7 am. The Sangha Rishi who filled thousands with the light of idealism and established Sanatana nationalism in life, is departing at the same time, when the Communists are trying to spread darkness in the realm...
VIDEO: హిందూసమాజ పరిరక్షణకై విశ్వహిందూ పరిషత్
శ్రీకృష్ణ జన్మాష్టమికి 59 సం.లు పూర్తయి 60వ సం.లోకి విశ్వ హిందూ పరిషద్ అడుగిడిన సందర్భంగా
Swami Ramanand Tirtha: Liberation of Hyderabad State and its annexation into Bharat Rashtra
-Dr. Burela Laxminarayana We are now celebrating Swaraj 75, a year-long festival, and it is time to recollect unsung heroes who fought against invaders. We quote Prime Minister Narendra Modi that “it is the country’s misfortune that the present generations are not told about our national heroes” (1). Therefore, this is the right time to remember and acknowledge unsung heroes,...
చతుర్వేదసారం ‘వాల్మీకీ’యం
శ్రీమద్రామాయణం చతర్వేదసారమని ప్రతీతి. నాలుగు వేదాలు దశరథ తనయులుగా ఆయన ఇంట ఆడుకున్నాయని ఆధ్యాత్మికవాదులు సంభావిస్తారు. య్ఞయాగాది క్రతుసంబంధిత మంత్రసహిత రుగ్వేద యజుర్వేదాలను రామలక్ష్మణులతో అభివర్ణిస్తారు. అందుకే విశ్వామిత్రుడు తన యాగసంరక్షణకు ఆ అపూర్వ సోదరులను వెంటతీసుకు వెళ్లారట. ఆ వేదసారం వాల్మీకి మహర్షి మోము నుంచి ఆదికావ్యంగా ప్రభవించింది. తమసా నదీ తీరాన బోయవాడి బాణానికి నేలకూలిన మగ క్రౌంచపక్షిని చూసిన శోకంతో పలికిన పలుకులు చంధోబద్ధమైన శ్లోకమై రామకథకు నాంది అయింది. విధాత ఆదేశానుసారం రామాయణ కావ్య రచనకు ఉపక్రమించిన...
“మహర్షి వాల్మీకి” గా అవతరించిన రత్నాకరుడు
-బూదారపు పృథ్వి రాజ్ రామాయణ మహాభారతాలు పూర్వకాలంలో భారతదేశంలోని మనుషుల ప్రవర్తన, అలవాట్లు, ఆచారాలు, సామాజిక పరిస్థితులు, స్థితిగతులు, నాగరికత ఎలా ఉన్నావో వివరిస్తాయి. ఇటువంటి పురాణాలలో అతి పురాతనమైనది రామాయణం ( అంటే రాముడు చూపిన మార్గం అని అర్థం ) రామాయణమే అసలైన మొదటి సంస్కృత పద్య కావ్యం అని చాలామంది అంగీకరిస్తారు. ఈ గ్రంథానికి ముందు సంస్కృతంలో కొన్ని పద్య కావ్యాలు ఉన్నాయి. వాటిని ఒక రకమైన ఛందస్సులో వ్రాశారు (వాటిని అసలైన పద్య కావ్యాలుగా వర్గీకరించరు) రామాయణానికి పూర్వపు...
సోదరి నివేదిత : ఒక అగ్నిశిఖ
- డా. నివేదితా రఘునాథ్ భిడే నిజంగా శివుడిని అర్చించాలంటే మనం శివుడు కావాలి – శివో భూత్వా శివం యజేత్. అలాగే ఈ భరత భూమిని ఆరాధించేందుకు సోదరి నివేదిత తానే భారతమాత అయింది. భారతిని సంపూర్ణంగా అర్ధంచేసుకుంది. స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు తెలిసినవారు, స్నేహితులు ఎవరు లేరు. చేతిలో తగినంత డబ్బు కూడా లేదు. ఇక ఆయన ఎవరో కూడా అక్కడివారికి తెలియదు. హిందూధర్మ జ్ఞానం, అనుభవం మాత్రమే ఆయనకు ఉన్నాయి. 1893లో చికాగో...
Akhil Bharatiya Karyakari Mandal Baithak of RSS from 5th to 7th November in Bhuj (Gujarat)
The annual meeting of Akhil Bharatiya Karyakari Mandal (Central Executive Council) of Rashtriya Swayamsevak Sangh is being held at Bhuj, in the Kutch region of Gujarat this year. This meeting will be organised on 5, 6 and 7 November 2023. In this meeting, as per the Sangh working of all the 45 provinces, Sanghachalaks, Karyavahs and Prant Pracharaks and their...
The Sangh Connection
--Arun Kumar The issue of J&K has entered the phase where the truth has to be established based on facts and logic. The RSS has accepted even this challenge of the intellectual struggle and a continuous effort is on to bring out the truth before the people through research-based studies August 15, 1947.....