Home News VIDEO: స్వరాజ్య సమరాజ్ఞి సరోజిని

VIDEO: స్వరాజ్య సమరాజ్ఞి సరోజిని

0
SHARE

బెంగాల్ విభజనకు కలత చెందిన సరోజినీ నాయుడు 1905లో స్వాతంత్య్రోద్యమంలోకి అడుగుపెట్టారు. స్వాతంత్య్రోద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న కాలంలో 1915-16 సంవత్సరాల్లో దేశం నలుమూలలా విస్తృతంగా పర్యటించారు. “జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు అన్యాయం జరిగితే దేశానికి అన్యాయం జరిగినట్టే, దేశం అనుభవించే బానిసత్వం నీవూ అనుభవించవలసిందే” అంటూ దేశమంతా తిరిగి ప్రజల్లో దేశభక్తిని నూరిపోశారామె.